Telangana News
నాగలే కాదు.. బ్యాటూ పడ్తం క్రికెట్ ఆడిన రైతులు
వ్యవసాయ పనులు పక్కన పెట్టి రైతులంతా కాసేపు సరదాగా క్రికెట్ ఆడారు. నిర్మల్జిల్లా భైంసా మండలం కథ్గామ్లోని తపోవన్ స్కూల్గ్రౌండ్ ఇందుకు వేదికైంది. 2
Read Moreతాగిన మైకంలో తండ్రి ఘాతుకం
కంది, వెలుగు : తాగిన మైకంలో కన్న కూతురిపై విచక్షణారహితంగా దాడి చేసి చంపాడో తండ్రి. అతడిని సంగారెడ్డి టౌన్ పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు తరలిం
Read Moreఅంత్యక్రియలు చేసిన 11 రోజులకు పోస్టుమార్టం
11 రోజుల తర్వాత పోస్టుమార్టం దుబ్బాక, వెలుగు : సహజ మరణం చెందినట్లు భావించిన ఓ మహిళకు అంత్యక్రియలు చేసిన 11 రోజులకు పోస్టుమార్టం నిర్వహించారు
Read Moreటిక్కెట్లు కన్ఫర్మ్ కాకున్నా జనాల్లోకి అభ్యర్థులు
ఎక్కడచూసినా ఫ్లెక్సీలతో నింపేస్తున్నరు గుళ్ల వద్ద కూడా బ్యానర్ల ఏర్పాటు మూడు నెలల ముందుగానే క్యాంపెయినింగ్ వరంగల్, వెలుగు : రాష్ట్రంల
Read Moreబీఆర్ఎస్ నేతలు.. చవటలు.. దద్దమ్మలు: బండి సంజయ్
హైదరాబాద్, వెలుగు: ‘‘బీఆర్ఎస్ చవటలు, దద్దమ్మల్లారా.. మీరెందుకు తెలంగాణ విమోచన దినోత్సవాన్ని జరుపుకోవడం లేదు.. మీరు నిజమైన తెలంగాణ వాదులే అ
Read Moreసెప్టెంబర్ 18న డీఎస్సీ డీటెయిల్డ్ నోటిఫికేషన్.. 20 నుంచి అక్టోబర్ 21 వరకూ దరఖాస్తులు
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో త్వరలో భర్తీ చేయనున్న 5,089 టీచర్ పోస్టులకు సంబంధించిన డీటెయిల్డ్ నోటిఫికేషన్ ను సోమవారం రిలీజ్ చేసేందుకు స్కూల్ ఎడ
Read Moreరాష్ట్రంలో రాబోయేది బీజేపీ ప్రభుత్వమే.. ఘనంగా తెలంగాణ విమోచన దినోత్సవం
ఆదిలాబాద్ నెట్వర్క్, వెలుగు: బీజేపీ ఆధ్వర్యంలో ఉమ్మడి జిలా వ్యాప్తంగా తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకలను ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఆదిలాబాద్లో జరిగి
Read Moreగణేష్ ఉత్సవాలు..ఖైరతబాద్ రూట్లలో వాహనాలకు అనుమతి లేదు
హైదరాబాద్లో సెప్టెంబర్ 18 నుంచి గణేష్ నవరాత్రి ఉత్సవాలు జరగనున్నాయి. ఈ ఉత్సవాలు 11 రోజుల పాటు భాగ్యనగరం వ్యాప్తంగా కన్నుల పండువుగా నిర్వహిస్తార
Read More26 వేళ్లతో జన్మించిన చిన్నారి.. దేవుని అవతారమంటున్న కుటుంబసభ్యులు
రాజస్థాన్లోని భరత్పూర్లో 26 వేళ్లతో ఆడపిల్ల జన్మించడంతో, చిన్నారి కుటుంబ సభ్యులు ఆమెను దేవతా అవతారంగా అభివర్ణించారు. ఆమె ఒక్కో చేతిక
Read Moreఓ మహిళ రాజ్యం కోసం పోరాడితే..
‘భీమ్లా నాయక్’ చిత్రంలో లేడీ కానిస్టేబుల్గా నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది మోనిక రెడ్డి. ఇప్పుడు ఆమె లీడ్
Read Moreకాంగోలో కుండపోత వర్షం.. కొండచరియలు విరిగిపడి 17 మంది మృతి
కాంగోలో కుండపోత వర్షం కారణంగా కొండచరియలు విరిగిపడి దాదాపు 17 మంది మరణించారు. వాయువ్య మంగల ప్రావిన్స్లోని లిసాల్ పట్టణంలో కాంగో నది వెంబడి ఈ విపత
Read Moreపార్లమెంట్ సెషన్ : 75 ఏళ్ల పార్లమెంటరీ ప్రయాణంపై చర్చ
యావత్ దేశం ఆసక్తిగా ఎదురుచూస్తోన్న పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు ఈ రోజు నుంచి ప్రారంభం కానున్నాయి. ఐదు రోజుల పాటు సాగే ఈ సమావేశాల్లో పలు కీలక బిల్లులు
Read Moreరైతులకు బేడీలు వేసిన..కేసీఆర్ సర్కారుకు బుద్ధి చెప్పాలి : ప్రవీణ్ కుమార్
కూసుమంచి, వెలుగు : సీఎం కేసీఆర్ దోపిడీ పాలనకు వ్యతిరేకంగా ప్రజలు బహుజన రాజ్యం కోరుకుంటున్నారన్నారని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవ
Read More













