Telangana News
టీఆర్టీ నోటిఫికేషన్పై అధికారుల నిర్లక్ష్యం.. అభ్యర్థుల ఆగ్రహం
టీఆర్టీ నోటిఫికేషన్ పై అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని అభ్యర్థులు మండిపడుతున్నారు. సెప్టెంబర్ 15న జిల్లాల వారిగా రోస్టర్ ఖాళీలను అందుబాటులో ఉంటాయ
Read Moreలక్షలు దోచేస్తున్నారు.. నైజీరియన్ల ఉచ్చులో పడుతున్న పెళ్లి కాని యువతులు
పెళ్లికానీ అమ్మాయిలే టార్గెట్ గా భారత్ మ్యాట్రిమోని పేరుతో మోసం చేస్తున్న నైజీరియన్ ఆట కట్టించారు నార్త్ జోన్ పోలీసులు.1025 కేసుల్లో నిందితుడిగా ఉన్న
Read Moreదీక్ష శిబిరంలో కళ్లు తిరిగి పడిపోయిన అంగవ్వాడీ వర్కర్లు
జగిత్యాల జిల్లా రాయికల్ మండల కేంద్రంలో దీక్ష శిబిరం వద్ద నలుగురు అంగన్వాడీ వర్కర్లు కళ్లు తిరిగి పడిపోయారు. ఎమ్మార్వో ఆఫీస్ ముందు గత కొన్ని రోజులుగా న
Read Moreహైదరాబాద్ పోలీస్ కమిషనరేట్లో ముగ్గురు సీఐలు బదిలీ
హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ లో ముగ్గురు సీఐలపై బదిలీ వేటు పడింది. సైదాబాద్ సీఐ రవి, సీఐ నాగేశ్వర్ రెడ్డి, మీర్ చౌక్ సీఐ ఆనంద్ పై బదిలీ వేటు వేస్తూ హైదర
Read Moreజవహర్ నగర్లో డంపింగ్ యార్డును సందర్శించిన డీకే శివకుమార్
హైదరాబాద్ జవహర్ నగర్ జీహెచ్ఎంసీ డంపింగ్ యార్డును కర్ణాటక ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్ సందర్శించారు. జీహెచ్ఎంసీలో అమలవుతున్న ఘన పదార్థాల నిర్వహణ,
Read Moreరంగారెడ్డి జిల్లా టీచర్ల పదోన్నతులపై హైకోర్టు స్టే
రంగారెడ్డి జిల్లా టీచర్ల పదోన్నతులపై సెప్టెంబర్ 19 వరకు హైకోర్టు స్టే విధించింది. రంగారెడ్డి జిల్లా స్కూల్ అసిస్టెంట్లు, ఎస్జీటీల పదోన్నతులపై మధ్యంతర
Read Moreఎమ్మెల్యే ఇంటిముందు ఉద్రిక్తత.. రెగ్యులరైజ్ చేయాలని డిమాండ్
వికారాబాద్ జిల్లా పరిగి ఎమ్మెల్యే మహేష్ రెడ్డి ఇంటి ముందు ఉద్రిక్తత నెలకొంది. తమ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని అంగన్వాడీ ఉద్యోగులు ఎమ్మెల్
Read Moreటెట్ ఫలితాలు సెప్టెంబర్ 27న విడుదల
టీఎస్ టెట్ ఎగ్జామ్ రిజల్ట్ సెప్టెంబర్ 27 న రానున్నాయి. సెప్టెంబర్ 15న జరిగిన ఎగ్జామ్ పేపర్ 1 కు 2,69 ,557 మంది అభ్యర్థులకు గాను  
Read Moreఆకలైనప్పుడు అన్నం పెట్టనోళ్లు.. ఇప్పుడు గోరు ముద్దలు పెట్టడానికి వస్తున్నరు
ఆకలైనప్పుడు అన్నం పెట్టనోళ్లు.. ఓట్ల సమయంలో గోరు ముద్దలు పెట్టడానికి వస్తున్నారని మంత్రి హరీష్ రావు అన్నారు. అలాంటి వారిపట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలన
Read Moreగురుకుల హాస్టల్లో ఫుడ్ ఫాయిజన్.. 30 విద్యార్థినీలకు అస్వస్థత
తెలంగాణలోని గురుకుల పాఠశాలల్లో గత కొన్ని రోజులుగా ఫుడ్ ఫాయిజన్ ఘటనలు కలకలం రేపుతున్నాయి. నాణ్యత లేని ఫుడ్, కలుషితమైన ఆహారం తిని విద్యార్థులు అస్
Read Moreతుక్కుగూడలో నిర్వహించే కాంగ్రెస్ సభను సక్సెస్ చేయాలి: మోహన్ కుమార్ మంగళం
మక్తల్, వెలుగు : ఈ నెల 17న తుక్కుగూడలో నిర్వహించే కాంగ్రెస్ సభను సక్సెస్ చేసేందుకు పార్టీ నాయకులు, కార్యకర్తలు కృషి చేయాలని ఏఐసీసీ అబ్జర్వర్
Read Moreపూర్తి కాని ప్రాజెక్టును ఎందుకు ప్రారంభిస్తున్రు? చంద్రశేఖర్
మహబూబ్ నగర్ అర్బన్, వెలుగు: రిజర్వాయర్లు పూర్తి కాకముందే ప్రారంభించడం ఏమిటని, మరోసారి ప్రజలను మోసం చేసేందుకు కేసీఆర్ కుట్రలు పన్నుతున్నాడని బీజ
Read Moreతెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలి: దూది శ్రీకాంత్ రెడ్డి
సిద్దిపేట రూరల్, వెలుగు : సెప్టెంబర్ 17న తెలంగాణ విమోచన దినోత్సవాన్ని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని బీజేపీ సిద్దిపేట జిల్లా అధ్యక్షుడు ద
Read More













