Telangana News
వచ్చే ఎన్నికల్లో అమేథీ నుంచి రాహుల్ గాంధీ పోటీ
2024లో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఏ స్థానం నుంచి పోటీ చేస్తారన్న దానిపై క్లారిటీ వచ్చింది. రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో రాహుల్ గాంధీ యూపీలోని అమేథీ ను
Read Moreఅప్పుడే కేసీఆర్ నైజం బయటపడింది..దళితుడిని సీఎం చేస్తానని చెప్పి గద్దెనెక్కారు
కాంగ్రెస్ బీఆర్ఎస్ ఒకే థాను ముక్కలు వ్యాపారాల కోసమే బీఆర్ఎస్ తో కమ్యూనిస్టుల పొత్తు సీపీఐలో పుట్టిన పువ్వాడకు వేల కోట్లు ఎలా వచ్చాయ
Read Moreచంద్రయాన్ 3 ఫొటోలు : జాబిలా అంతా చదరంగానే ఉంది.. భూమిలాగే..
చంద్రయాన్ 3.. అద్భుతం అనే కంటే.. మహా అద్భుతంగా పని చేస్తుంది. ల్యాండింగ్ కు జస్ట్ ఒకే ఒక్క బటన్ దూరంలో ఉంది. ప్రస్తుతం చంద్రుడి ఉపరితలానికి 70 నుంచి 1
Read Moreనాకు మంత్రి పదవి ఇవ్వకపోతే.. నా భార్య ఆత్మహత్య చేసుకుంటుంది : సీఎంని బెదిరించిన లీడర్
రాను రాను రాజకీయాలు ట్రెండ్ కు తగ్గట్లు మారిపోతున్నాయి. ఒకప్పుడు ఎమ్మెల్యే టికెట్ కోసం, మంత్రి పదవి కోసం పైరవీలు, బ్రతిమిలాడటాలు చేసి పొందేవారు.
Read Moreనారాయణ కాలేజీలో.. ఈ సారి స్టూడెంట్ కాదు.. మహిళా వార్డెన్ ఆత్మహత్య
హైదరాబాద్ నారాయణ కాలేజీలో మరో విషాధం నెలకొంది. రెగ్యులర్ నారాయణ కాలేజీ అనగానే.. స్టూడెంట్స్ ఆత్మహత్యలు లేదా స్టూడెంట్స్ ర్యాంకులు గుర్తుకొస్తాయి. ఎడ్య
Read Moreటీ20 క్రికెట్ చరిత్రలో అరుదైన రికార్డు..
టీ20 క్రికెట్ చరిత్రలో అరుదైన రికార్డు చోటు చేసుకుంది. టీ20 క్రికెట్ వచ్చి దాదాపు 17 ఏళ్లవుతున్నా..ఇప్పటి వరకు ఇలాంటి రికార్డు ఎప్పుడు నమోదు కాలేదు. త
Read Moreవీడు మనిషేనా...బైక్ను ఢీకొట్టి 3 కి. మీ ఈడ్చుకెళ్లాడు..
మహారాష్ట్రలోని నాగ్ పూర్లో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఓ కారు డ్రైవర్ బైక్ ను ఢీకొట్టి..అలాగే 3 కిలో మీటర్లు ఈడ్చుకెళ్లాడు. ఇతర వాహనదారులు ఆపమంటూ ఎంత మ
Read Moreవరల్డ్ కప్ విజేతపై డివిలియర్స్ జోస్యం.. ఆ నాలుగు జట్లు సెమీస్కు..రెండు జట్లు ఫైనల్కు..
అక్టోబర్ 5 నుంచి వన్డే వరల్డ్ కప్ జరగనుంది. భారత్ వేదికగా జరిగే ఈ మెగా ఈవెంట్లో టీమిండియా సహా నాలుగైదు జట్లు ఫేవరెట్గా బరిలోకి దిగనున్నాయి. ఈ నేపథ్యం
Read Moreవర్షం మిగిల్చిన విషాదం: 74 మంది మృతి.. రూ.10 వేల కోట్ల ఆస్తి నష్టం
హిమాచల్ ప్రదేశ్లో కురిసిన భారీ వర్షాలకు 74 మంది మృతి చెందినట్లు అధికారులు వెల్లడించారు. వర్షాలకు 10వేల ఆస్తి నష్టం జరిగినట్లు ప్రాథమికంగా అంచనా వేశా
Read Moreగుట్ట మట్టి తవ్వకాలపై ఇరుగ్రామాల మధ్య కొనసాగుతున్న వివాదం
జగిత్యాల జిల్లా మెట్ పల్లి మండలంలోని కొండ్రికర్ల, కోనరావుపేట గ్రామాల మధ్య.. గుట్ట మట్టి తవ్వకాలపై వివాదంపై కొనసాగుతుంది. కొండ్రికర్ల గ్రామస్తులు తెలిప
Read Moreబీజేపీ నేతల ధర్నా.. కీసరలో ఉద్రిక్తత
అర్హులైన పేద ప్రజలకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు వెంటనే ఇవ్వాలని డిమాండ్ చేస్తూ బీజేపీ మేడ్చల్ జిల్లా అధ్యక్షుడు విక్రమ్ రెడ్డి ఆధ్వర్యంలో కీసర ఆర్డీఓ కార
Read Moreఢిల్లీ – పుణె విమానానికి బాంబు బెదిరింపు
ఢిల్లీ నుంచి పుణె వెళ్తున్న విమానానికి గుర్తు తెలియని వ్యక్తుల నుంచి బాంబు బెదిరింపు వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. విస్తారా విమానా
Read Moreమావోయిస్టు అగ్రనేత మల్లా రాజిరెడ్డి మృతి
మావోయిస్టు అగ్రనేత మల్లా రాజిరెడ్డి అలియాస్ సాయన్న అనారోగ్యంతో చనిపోయారు. చత్తీస్ ఘడ్ బీజాపూర్ జిల్లా జబ్బగుట్ట ఏరీయా ఉసూర్ బ్లాక్ లో రాజిరెడ్డి
Read More












