Telangana News

ఒడిశాలో.. వడదెబ్బతో తొలి మరణం నమోదు 

ఒడిశాలో సైతం ఉష్ణోగ్రతల్లో అనూహ్యమైన పెరుగుదల మరణాలకు కారణమవుతోంది. రాష్ట్రంలో వడదెబ్బతో ఒకరు మరణించినట్లు సీఎం నవీన్​ పట్నాయక్​ సర్కార్​ వెల్లడించింద

Read More

సమాచారాన్ని తప్పుగా వివరించారు.. రూ.500 నోట్ల మిస్సింగ్ పై ఆర్బీఐ రిప్లై..

రూ.88 వేల 32వందల 50 కోట్ల విలువైన రూ.500 నోట్లు కనిపించడం లేదన్న ప్రచారాన్ని భారతీయ రిజర్వు బ్యాంకు ఆర్బీఐ ఖండించింది. ఆర్టీఐ (RTI) డేటా ప్రకారం..&nbs

Read More

మెటావర్స్​తో గ్లోబల్​ వార్మింగ్ కు చెక్​

మెటావర్స్.. అధునాతన టెక్నాలజీకి మరో అదనపు సొబగులా భావిస్తున్న దీని​పై చాలా అంచనాలున్నాయి. ఫిజికల్, డిజిటల్​ ప్రపంచాలు కలిసిపోయే వర్చువల్​ 3 డీ మెటావర్

Read More

లండన్ లో భారత సంతతి వ్యక్తి హత్య.. మూడు రోజుల్లోనే రెండో ఘటన

యునైటెడ్ కింగ్‌డమ్‌లోని లండన్‌లో ఇండియన్ హత్య చేయబడ్డాడు. జూన్ 16న చోటుచేసుకున్న ఈ ఘటనలో 38 ఏళ్ల భారత సంతతికి చెందిన వ్యక్తిని దుండగులు

Read More

డయాబెటిక్ కేర్.. గ్లూకోజ్​ అసలు కారణం !

డయాబెటిస్​ను వైద్య పరిభాషలో డయాబెటిస్​  మెలిటస్​ అంటారు. ఇది మెటబాలిక్​ డిసీజ్. దీన్ని సరిగ్గా మేనేజ్​ చేయకపోతే ఆరోగ్య సమస్యలు ఇబ్బంది పెడతాయి. శ

Read More

వేడి గాలులతో ఆస్పత్రులకు క్యూ.. 98 మంది మృతి, 400మందికి చికిత్స

రోజురోజుకూ పెరుగుతోన్న ఉష్టోగ్రతలు, వేడి గాలుల నేపథ్యంలో గడిచిన మూడు రోజుల్లో తీవ్రమైన వేడి కారణంగా బీహార్, ఉత్తరప్రదేశ్‌లలో కనీసం 98 మంది మరణించ

Read More

ప్రమాదకరమైన రసాయనాలతో ఐస్ క్రీమ్స్ తయారీ..గ్రామాలే టార్గెట్

రంగారెడ్డి జిల్లాలో కల్తీ ఐస్ క్రీమ్ తయారు చేస్తున్న ముఠా గుట్టు రట్టు చేశారు సైబరాబాద్ ఎస్ఓటీ పోలీసులు. కాటేదాన్ ఐస్ క్రీమ్ పరిశ్రమపై పోలీసులు దాడులు

Read More

ఈ నెల 19 నుంచి వర్షాలు : వాతావరణశాఖ ప్రకటన

జూన్  19 నుంచి  ఏపీలో భారీ వర్షాలు కురుస్తాయని ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర వాతావరణ శాఖ ప్రకటించింది.  ఆంధ్ర ప్రదేశ్‌ లో జూన్ 18 ను

Read More

యాదాద్రి ఆలయంలో భక్త జన సందోహం

రాష్ట్రంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన యాదగిరి గుట్ట శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయాన్ని జూన్​ 18న హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్​ ఉజ్జల్​భుయాన్​

Read More

బీజేపీకి బీఆర్ఎస్ 'బీ' టీమ్..జాగో తెలంగాణ అంటూ..

నేషనలిస్టు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శరద్ పవార్ బీఆర్ఎస్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీకి బీఆర్ఎస్ పార్టీ బీ టీమ్ అంటూ అరోపించారు. తెలంగాణ ముఖ్యమ

Read More

డయాబెటిస్.​..10 అధిక ప్రభావిత రాష్ట్రాలు

ఇంతకుముందుతో పోలిస్తే జనాన్ని రకరకాల జబ్బులు తెగ ఇబ్బంది పెడుతున్నయ్​. నిల్చుంటేనొప్పి. కూర్చుంటే తీపి అన్నట్టు తయారైందిచాలామంది పరిస్థితి. ఎంత ట

Read More

నేతాజీ ఉంటే భారతదేశం విడిపోయేది కాదు.. ఎన్‌ఎస్‌ఏ అజిత్ దోవల్ సంచలన వ్యాఖ్యలు

నేతాజీ సుభాష్ చంద్రబోస్ జీవించి ఉంటే భారతదేశం విడిపోయి ఉండేది కాదని జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ కీలక వ్యాఖ్యలు చేశారు. అసోసియేటెడ్ ఛాంబర్స్ ఆఫ్

Read More

షూటర్ల కాల్పుల్లో ఇద్దరు మహిళలు మృతి.. రుణ వివాదంపై అనుమానాలు

జూన్ 18 తెల్లవారుజామున ఢిల్లీలోని ఆర్‌కే పురం పోలీస్ స్టేషన్ పరిధిలో గుర్తు తెలియని షూటర్ల కాల్పుల్లో ఇద్దరు మహిళలు మరణించారని పోలీసులు తెలిపారు.

Read More