Telangana News

వరుస భూకంపాలు..24 గంటల్లో ఐదుసార్లు

వరుస భూకంపాలతో జమ్మూ, కశ్మీర్, లడఖ్ వణికిపోతోంది. 24 గంటల్లో ఐదుసార్లు భూమి కంపించడం స్థానికంగా భయాందోళనకు గురిచేస్తోంది. తాజగా జూన్ 18వ తేదీ ఆదివారం

Read More

రిటైర్డ్​ ఎంపీడీవో కిడ్నాప్.. విషాదాంతం

జనగామ జిల్లాలో  బచ్చన్నపేట నుంచి పోచన్నపేటకు వెళ్తుండగా కిడ్నాప్​కి గురైన రిటైర్డ్​ ఎంపీడీవో రామకృష్ణ మిస్టరీ విషాదంగా ముగిసింది. ఆయన ప్రత్యర్థుల

Read More

కూతురిని మంటల్లో తోసేసిన తండ్రి

కూతురికి కష్టం వచ్చిందంటే నాన్నే ముందుంటాడు. అలాంటిది ఓ కసాయి తండ్రి తన కూతురిని మంటల్లోకి నెట్టేశాడు. ఈ ఘటన నిజామాబాద్ జిల్లాలో చోటు చేసుకుంది. 

Read More

ఫైవ్ స్టార్ హోటల్లో అగ్నిప్రమాదం..భయాందోళనతో జనం పరుగులు

ముంబైలోని భారీ భవనంలో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది.  ట్రైడెంట్ హోటల్ భవనం నుంచి భారీగా పొగలు రావడం స్థానికంగా కలకలం రేపింది. బిల్డింగ్ పై  భా

Read More

టాలీవుడ్లో మరో విషాదం.. రచయిత కీర్తి సాగర్ మృతి

టాలీవుడ్ లో మరో విషాదం చోటు చేసుకుంది. సినీ కథా రచయిత కీర్తి సాగర్ అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. మృతదేహాన్ని తీసుకు వెళ్లేందుకు ఎవరూ రాలేరు.

Read More

పట్టాలు తప్పిన ఎంఎంటీఎస్...పలు రైళ్ల రాకపోకలు ఆలస్యం

ఎంఎంటీఎస్ రైలు పట్టాలు తప్పింది.  జూన్ 18వ తేదీ ఆదివారం ఉదయం 8.25 గంటలకు ఎంఎంటీఎస్ రైలు పట్టాలు తప్పింది. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు.

Read More

పాతబస్తీలో కాల్పుల కలకలం

హైదరాబాద్‌ పాతబస్తీలోని  మీర్చౌక్ పోలీస్ స్టేషన్ పరిధిలో  కాల్పులు కలకలం రేపాయి. ఇంటి కొనుగోలు విషయంలో రెండు వర్గాల వివాదం  చోటు

Read More

బస్ లో గుండెపోటుతో ప్రయాణికుడి మృతి .. ఇంటికి చేర్చిన ఆర్టీసీ సిబ్బంది

హైదరాబాద్, వెలుగు: బ‌స్సులో గుండెపోటుతో మ‌ర‌ణించిన ప్రయాణికుడి మృత‌దేహాన్ని డ్రైవర్​, కండక్టర్ అదే బ‌స్సులో ఇంటికి చేర్చి​ మా

Read More

సిక్కింలో వరదలు.. టూరిస్టులను రక్షించిన సైన్యం

గ్యాంగ్ టక్: నార్త్  సిక్కింలో మూడు రోజుల పాటు కురిసిన వర్షాలకు రోడ్డు కొట్టుకుపోయి చిక్కుకుపోయిన 400 మంది పర్యాటలకును బోర్డర్ రోడ్స్ ఆర్గనై

Read More

కన్నబిడ్డలను వరుసలో నిలబెట్టి... కాల్చిచంపిన తండ్రి

అమెరికాలోని ఓహియోలో ఘోరం.. నిందితుడు అరెస్ట్ ఒహియో: అమెరికాలోని ఒహియోలో ఓ వ్యక్తి తన ముగ్గురు కొడుకులను వరుసలో నిలబెట్టి రైఫిల్ తో కాల్చి చంపా

Read More

ఉగాండా స్కూల్​లో.. 41 మంది ఊచకోత

తిరుగుబాటుదారులపనే అంటున్న ప్రభుత్వం స్టూడెంట్లపై కత్తులతో దాడి చేసి.. హాస్టల్​కు నిప్పు పెట్టి దారుణం మరో ఆరుగురిని కిడ్నాప్ చేసి కాంగో వైపు ప

Read More

లంచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు కలిసిన టాప్ 2 ధనవంతులు

ప్రపంచంలోనే అత్యంత ధనవంతులైన ఎలన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌&zw

Read More

ఏ పని చేసినా నిన్నటి కంటే బెటర్ గా చేయండి

ఎన్ఎస్ఏ అజిత్ దోవల్  న్యూఢిల్లీ: దేశంలోని పరిశ్రమలు టెక్నా లజీ అభివృద్ధిపై మరింత ఫోకస్ పెట్టా లని నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ (ఎన్ఎస్ఏ) అజ

Read More