Telangana News

వర్షాకాలం ముగిసే వరకు సెల్లార్ల తవ్వకాలను నిలిపివేత

హైదరాబాద్, వెలుగు: ఈ ఏడాది వర్షాకాలం ముగిసే వరకు సెల్లార్ల తవ్వకాలను నిలిపేస్తున్నట్లు జీహెచ్ఎంసీ టౌన్​ ప్లానింగ్ డిపార్ట్​ మెంట్​ సోమవారం ఆదేశాలు జార

Read More

గ్రామీణ ఆదాయం అడుగంటుతున్నది...వ్యవస్థ వైఫల్యమే ఇందుకు కారణం

రాష్ట్రంలో మొత్తం సాగుదారుల్లో 36 శాతంగా ఉన్న కౌలు రైతులకు (కనీసం 20 లక్షల కుటుంబాలు) రైతులుగా గుర్తింపు లేదు. ఆదివాసీ ప్రాంతాల పోడు రైతులకూ గుర్తింపు

Read More

వానకు నీట మునిగిన రోడ్లు, కాలనీలు

సిటీలో  సోమవారం సాయంత్రం కురిసిన వానకు పలు కాలనీలు నీట మునిగాయి.  ఆఫీసులు, స్కూళ్లు, కాలేజీల నుంచి ఇండ్లకు వెళ్లే టైమ్​లో వర్షం పడటంతో వాహనద

Read More

మే 6న టీఎస్ ఆర్జేసీ సెట్ పరీక్ష

హైదరాబాద్, వెలుగు : తెలంగాణ గురుకుల విద్యాలయాల సంస్థ ఆధ్వర్యంలో నడిచే 35 గురుకుల జూనియర్ కాలేజీల్లో ఫస్టియర్ అడ్మిషన్ల కోసం నిర్వహించే టీఎస్ ఆర్జేసీ స

Read More

హైదరాబాద్ లో సహాయక చర్యలు అందక జనం అవస్థలు

వాన పడగానే బల్దియా హెల్ప్​లైన్ నంబర్​కు వందల్లో కాల్స్ డీఆర్ఎఫ్ టీమ్స్​పైనే భారమంతా 150 డివిజన్లకు 27 టీమ్స్ మాత్రమే   ప్రకటనలకే పరిమితమ

Read More

ఫన్ కోసమే బాంబు.. బెదిరింపు మెయిల్ చేశా

న్యూఢిల్లీ : ఢిల్లీలోని మధుర రోడ్‌ లో ఉన్న ఢిల్లీ పబ్లిక్ స్కూల్‌‌(డీపీఎస్) బాంబు బెదిరింపు కేసును పోలీసులు ఛేదించారు. అదే స్కూల్ కు చె

Read More

దళితులకు ఇచ్చిన హామీలు ఏవి?

రాష్ట్రం ఏర్పడిన ఎనిమిదేళ్ల అనంతరం  125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని ఏప్రిల్14న ఆవిష్కరించుకున్నారు. ఇదే సందర్భంలో  కొత్త రాజ్యాంగం కావాలన్న

Read More

ఫండ్స్​రిలీజ్, లబ్ధిదారుల సంఖ్యలో భారీగా తగ్గింపు

దళితబంధులో 47 వేల మందికి మొండిచేయి పోడు భూమి 11 లక్షల ఎకరాల నుంచి 7.1 లక్షల ఎకరాలకు తగ్గింపుః కాంట్రాక్ట్ ఎంప్లాయీస్​లో 6500 మందికే రెగ్యులరైజ్

Read More

కలెక్టర్లు అన్ని మండలాల్లో తిరగాలె.. పంట నష్టం చూడాలె

 కౌలు రైతులకు కూడా పరిహారం అందేందుకు చర్యలు తీసుకోవాలి  చివరి గింజ వరకు కొనుగోలు చేసే బాధ్యత కలెక్టర్లదే..   పంచాయతీ రాజ్&z

Read More

ఆరు రాష్ట్రాల సీఎస్, డీజీపీలకు సీఈసీ ఆదేశం

హైదరాబాద్, వెలుగు : కర్నాటక అసెంబ్లీ ఎన్నికలు సజావుగా జరిగేలా సహకరించాలని సరిహద్దు రాష్ట్రాలైన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, గోవా, కేరళ, తమిళనాడు

Read More

కొనసాగుతున్న పంచాయతీ కార్యదర్శుల సమ్మె

నాలుగు రోజులుగా కొనసాగుతున్న పంచాయతీ కార్యదర్శుల సమ్మె ఏమీ పట్టనట్లు ప్రత్యామ్నాయ ఏర్పాట్లలో అధికారులు జూనియర్ల స్థానంలో సీనియర్లకు బాధ్యత

Read More

వడ్ల కొనుగోళ్లపై మంత్రి గంగుల కమలాకర్‌ సమీక్ష

1.28 లక్షల టన్నులు సేకరణకు ఉత్తర్వులు ఇప్పటి వరకు 40 వేల రైతుల నుంచి 7.51 లక్షల టన్నుల ధాన్యం కొన్నం : గంగుల వడ్ల కొనుగోళ్లపై మంత్రి సమీక్ష

Read More

మహారాష్ట్రకు నేర్పిస్తున్న: కేసీఆర్

ఆ రాష్ట్రం ఈ స్థితిలో ఉండడానికి అక్కడి ప్రభుత్వాలే కారణమని వ్యాఖ్య మహారాష్ట్ర బీఆర్ఎస్  నేతలతో సీఎం భేటీ హైదరాబాద్, వెలుగు: ఒకప్పుడు మహ

Read More