
Telangana people
పండక్కి ఊరెళ్తున్నారా..? అయితే.. జాగ్రత్త! చోరీల నివారణకు పోలీసుల సూచనలు ఇవే
దసరా అంటే తెలంగాణలో పెద్ద పండుగ. అందుకే పట్టణాల్లో ఉండే వాళ్లు చాలామంది తమ సొంతూళ్లకు వెళ్తుంటారు. కుటుంబ సభ్యులతో కలిసి సొంతూర్లకు వెళ్లి ఎంజాయ్ చేసి
Read Moreపాలకులనే నిరుద్యోగులుగా మార్చాలె : శ్రీధర్
తెలంగాణ రాష్ట్రం అనేక ఉద్యమాలు, ఎన్నో పోరాటాలు, 1200 మంది విద్యార్థుల ఆత్మ బలిదానాల అనంతరం ఏర్పడింది. తెలంగాణ ప్రజలు, విద్యార్థులు కలలుగన్న &nbs
Read Moreకల్వకుంట్ల ఫ్యామిలీని .. జనం అసహ్యించుకుంటున్నరు : లక్ష్మణ్
హైదరాబాద్, వెలుగు: ప్రధాని మోదీ హాజరైన పాలమూరు ప్రజాగర్జన మీటింగ్ సక్సెస్ కావడంతో కల్వకుంట్ల కుటుంబం గాయిగత్తర అవుతోందని ఓబీసీ మోర్చా అధ్యక్షుడు, ఎంపీ
Read Moreమోదీకి పాలమూరులో అడుగుపెట్టే అర్హత లేదు : కేటీఆర్
రాష్ట్రంపై ప్రతిసారి విషం చిమ్ముతున్నరు: కేటీఆర్ గవర్నర్ బీజేపీ లీడర్గానే వ్యవహరిస్తున్నరు గవర్నర్గా తమిళిసై ఫిట్ అయినప్పుడు.. మా లీ
Read Moreటికెట్ కోసం అభ్యర్థులు ఆగమాగం!
కొందరు ఆ ప్రాంతం కోసం కానీ, అక్కడి ప్రజల కోసం కానీ చేసిన త్యాగం ఏమీ ఉండదు. ఒక్క రోజు కూడా తమ జీవితంలో ఎవరికీ కూడా మేలు చేసింది లేదు. చిన్న,పెద్ద
Read Moreకాంగ్రెస్కు ఓటేస్తే బీఆర్ఎస్కు వేసినట్లే.. అవిశ్వాస తీర్మానంతో ఒరిగేదేమీ లేదు
కాంగ్రెస్, బీఆర్ఎస్, ఎంఐఎం ఒక్కటే అన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. ఈ రెండు పార్టీలు గతంలో కలిసి గతంలో కలిసి పని చేశాయి..పోటీ కూడా చేశాయని చెప్పారు.
Read Moreబీఆర్ఎస్ను ఓడించాలని ప్రజలు డిసైడ్ అయ్యారు: వివేక్
కేటీఆర్ను సీఎం చెయ్యడానికే బీఆర్ఎస్ ఏర్పాటు కేసీఆర్.. దేశాన్నీ లూటీ చేయాలని చూస్తున్నడని ఫైర్ మంచిర్యాల/మందమర్రి/బెల్లంపల్లి, వెలుగ
Read Moreగల్ఫ్లో ఆగుతున్న వలస గుండెలు..
తెలంగాణ వచ్చిన తర్వాత ఇప్పటివరకు 1700 మందికి పైగా మృత్యువాత జగిత్యాల జిల్లా గోవిందారానికి చెందిన శ్రీనివాస్ ఉన్న ఊరిలో ఉపాధి లేక అప్పులు ఎక్కు
Read Moreప్రతి కుటుంబం సంతోషాలతో విరాజిల్లాలి:మంత్రి మల్లారెడ్డి
మంత్రి మల్లారెడ్డి దీపావళి వేడుకలు ఘనంగా జరుపుకుంటున్నారు. సంప్రదాయ బద్దంగా పంచెకట్టులో పటాకులు కాలుస్తూ ఎంజాయ్ చేశారు. దివాళీ పండుగ ప్రజల జీవితాల్లో
Read Moreకమీషన్ల కోసమే కేసీఆర్ కాళేశ్వరం కట్టాడు
మంచిర్యాల, వెలుగు: కాళేశ్వరం ప్రాజెక్టు ఇంజనీరింగ్ అద్భుతం కాదని, రాష్ట్ర ప్రజలకు శాపమని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు డాక్టర్ జి.వివేక్ వెంకటస్వా
Read Moreగర్వించదగిన పత్రికలు నీలగిరి, తెనుగు
‘‘ఎటువెళ్తున్నామో స్పష్టత ఉండాలంటే.. ఏడ మొదలయ్యామో తెలియాలి’’ అంటాడు శివసాగర్(కె.జి సత్యమూర్తి). తెలుగు పత్రికా రంగ చరిత్
Read Moreతెలంగాణ గడ్డ.. నిరంకుశత్వాన్ని సహించదు
అణచివేత ధోరణి, నిరంకుశ పాలనను తెలంగాణ గడ్డ సహించదని మరోసారి నిరూపితమైంది. హుజూరాబాద్నియోజకవర్గ ప్రజలు మొన్న ఇచ్చిన స్పష్టమైన తీర్పే ఇందుకు నిదర్శనం.
Read Moreకేసీఆర్ ఏడేళ్లుగా రాష్ట్ర ప్రజలను మోసం చేస్తున్నారు
సీఎం కేసీఆర్ గత ఏడేళ్లుగా తెలంగాణ ప్రజలను మోసం చేస్తున్నారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. కేవలం డబ్బును మాత్రమే నమ్ముకుని క
Read More