telangana police
గజ్వేల్ లో అగ్నిప్రమాదం.. షార్ట్ సర్క్యూట్ తో ఇంట్లో మంటలు.. లక్షల్లో ఆస్తి నష్టం..
సిద్ధిపేటజిల్లా గజ్వేల్ లో షార్ట్ సర్క్యూట్ కారణంగా ఓ ఇంట్లో మంటలు చెలరేగాయి. గజ్వేల్ మండలం పిడిచెడ్ గ్రామంలో జరిగింది ఈ ఘటన. మంగళవారం ( మార్చి 10 ) జ
Read Moreఅనుమానంతో భార్యను చంపిన భర్తకు జీవిత ఖైదు.. చేవెళ్ల కోర్టు సంచలన తీర్పు..
అనుమానం మనిషిని ఎంతటి దారుణానికైనా ఒడిగట్టేలా చేస్తుంది. కట్టుకున్న భార్యపై అనుమానంతో గొంతు నులిమి చంపిన ఓ కిరాతకుడికి చేవెళ్ల కోర్టు కఠిన శిక్ష విధిం
Read Moreకరీంనగర్ జిల్లాలో విషాదం.. అనారోగ్యంతో భర్త మృతి.. పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకొని భార్య ఆత్మహత్య..
కరీంనగర్ జిల్లాలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. అనారోగ్యంతో భర్త మరణించడంతో తట్టుకోలేకపోయిన భార్య పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకొని ఆత్మహత్య చేసుకుంది.
Read Moreఢిల్లీలో కాలుష్యం.. బెంగళూరులో ట్రాఫిక్..అందుకే ఐటీ కంపెనీలు హైదరాబాద్ కు వస్తున్నాయి: సీఎం రేవంత్
తెలంగాణ పోలీస్ రిట్రీట్ 2026 ముగింపు వేడుకలకు ముఖ్య అతిధిగా హాజరయ్యారు సీఎం రేవంత్ రెడ్డి. సోమవారం ( మార్చి 9 ) జరిగిన ఈ కార్యక్రమంలో మాట్లాడుతూ కీలక
Read Moreఅదానీ, అంబానీలతో పోటీ పడేలా మహిళలను తీర్చిదిద్దుతున్నాం: సీఎం రేవంత్
తెలంగాణ పోలీస్ మహిళా భద్రత విభాగం అద్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా స్టాండ్ విత్ హర్ క్యాంపెయిన్ నిర్వహిస్తున్నారు. శనివారం నిర్వహించిన
Read Moreగడ్డం చేసుకోవడానికి బ్లేడ్ తెమ్మని..అదే బ్లేడ్తో భార్యపై దాడి
మద్యం మత్తులో దారుణం షాద్ నగర్, వెలుగు: మద్యం మత్తులో ఓ భర్త తన భార్యపై బ్లేడ్తో దాడి చేశాడు. పోలీసుల వివరాల ప్రకారం.. కొందుర్గ్ మండలంలోని గం
Read Moreలొంగుబాటలో 150 మంది మావోయిస్టులు.. వీరిలో గణపతి ఉంటారా? లేదా? నో క్లారిటీ..
ఎస్ఐబీ అదుపులో అగ్రనేతల భద్రతా సిబ్బంది, గెరిల్లా ఆర్మీ రేపు మీడియా ముందు ప్రవేశపెట్టనున్న పోలీసులు హైదరాబాద్&
Read Moreలొంగుబాటలో గణపతి..! ఆ దిశగా చర్చలు జరుపుతున్న తెలంగాణ పోలీసులు
గణపతి సరెండర్తో ‘ఆపరేషన్ కగార్’ ముగించే యోచనలో కేంద్రం కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో సీఎం రేవంత్ క
Read Moreచేవెళ్లలో టిప్పర్, బ్రీజా కారు ఢీ..రెండు రోజుల్లో పెళ్లి.. ఇంతలో..
రంగారెడ్డి జిల్లా చేవెళ్లలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. టిప్పర్, బ్రీజా కారు ఢీకొనడంతో ఒకరికి తీవ్ర గాయాలయ్యాయి. మంగళవారం ( మార్చి 3 ) జరిగిన ఈ ఘటనకు
Read Moreభర్తతో గొడవపడి..ఇద్దరు పిల్లలను చంపి..తల్లి ఆత్మహత్య
యాదాద్రి భువనగిరి జిల్లాలో దారుణం జరిగింది.. భర్తతో మనస్పర్థల కారణంగా ఇద్దరు పిల్లలను చంపి తల్లి ఆత్మహత్యకు పాల్పడింది. జిల్లాలోని బీబీనగర్ మండలం గొల్
Read Moreసొంతింటికి మాజీ మావోయిస్ట్ మల్లోజుల
పెద్దపల్లి, వెలుగు: మాజీ మావోయిస్టు, కేంద్ర కమిటీ సభ్యుడు మల్లోజుల వేణుగోపాల్రావు పోలీసులకు లొంగ
Read Moreఎస్టీపీపీలో వరుస చోరీలు.. ఇటీవల రూ.20 లక్షల విలువైన ఫ్లోటింగ్ సోలార్ కాపర్ పట్టీలు మాయం
చోరీ విషయాన్ని గోప్యంగా ఉంచిన అధికారులు ఇంటి దొంగల పాత్రపై అనుమానాలు మంచిర్యాల, వెలుగు: మంచిర్యాల జిల్లా జైపూర్ సింగరేణి థర్మల్ పవర్ ప
Read Moreజగిత్యాల D Mart లో గొడవ.. షాపింగ్ కి వచ్చిన యువతిని వేధించిన పోకిరి... చివరికి..
జగిత్యాల జిల్లా డీమార్ట్ లో ఉద్రిక్తత చోటు చేసుకుంది. షాపింగ్ కి వచ్చిన ఓ యువతిని చేతివేళ్ళతో అసభ్యకరంగా సైగలు చేస్తూ వేధించాడు ఓ యువకుడు. దీంతో ఆ యువ
Read More












