telangana police
పోలీస్ పాత్రలను మంచిగా చూపండి : డీజీపీ అంజనీ కుమార్
హైదరాబాద్,వెలుగు : సినిమాల్లో పోలీస్ పాత్రలను పాజిటివ్ కోణంలో చూపాలని సినిమా డైరెక్టర్లు, నిర్మాతలను డీజీపీ అంజనీ కుమార్ కోరారు. పోలీసులు
Read Moreములుగు జిల్లాలో పోడు రైతులు, అటవీశాఖ అధికారుల మధ్య ఘర్షణ
ములుగు జిల్లాలో పోడు రైతులకు, అటవీశాఖ అధికారుల మధ్య ఘర్షణ జరిగింది. ఏటూరు నాగారం మండలం చిన్న బోయినపల్లిలో ఈ ఘటన జరిగింది. పొలం దున్నుతుండగా పోడు
Read Moreఒకే స్కూటీపై 8 మంది ప్రయాణం.. వీడెవండీ బాబూ..!
వెహికల్స్ పై వెళ్లేటప్పుడు జాగ్రత్తగా వెళ్లాలి.. నిబంధనలు పాటించి.. వాహనాలు నడపాలని అధికారులు పదే పదే చెబుతున్నా.. కొంతమందికి మాత్రం అవేవీ ఎక్కడం లేదు
Read Moreఅశ్రునయనాల మధ్య హోంగార్డు రవీందర్ అంత్యక్రియలు
హైదరాబాద్ : హోంగార్డు రవీందర్ అంత్యక్రియలు చాంద్రాయణగుట్టలోని నల్లవాగు స్మశానవాటికలో పూర్తయ్యాయి. అశ్రునయనాల మధ్య కుటుంబ సభ్యులు రవీందర్ అంత్యక్రియల
Read Moreహోంగార్డు రవీందర్ మృతిపై హైకోర్టులో పిటిషన్
హోంగార్డు రవీందర్ మృతిపై తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. రవీందర్ కుటుంబాన్ని ఆదుకోవాలని కోరుతూ.. హోమ్ గార్డు జేఏసీ పిటిషన్ దాఖలు చేసింది. రవీ
Read Moreజగదీష్ రెడ్డికి వట్టే జానయ్య భయం పట్టుకుంది : ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
నల్లగొండ జిల్లా : సూర్యాపేటలో డీసీఎంఎస్ చైర్మన్ వట్టే జానయ్య తల్లిని పరామర్శించడానికి వెళ్తున్న తమకు పోలీసులు అడుగడుగునా అడ్డంకులు సృష్టిస్తున్న
Read Moreహైదరాబాద్ ఎయిర్ పోర్టులో రూ.50 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత
శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో విదేశాల నుంచి కొకైన్ ని స్మగ్లింగ్ చేస్తున్న ఒకరిని ఎయిర్ పోర్ట్ అధికారులు ఆగస్టు 2న అదుపులోకి తీసుకున్నారు. వారు తెలిప
Read Moreలాకప్లలో నలుగుతున్న ఫ్రెండ్లీ పోలీసింగ్
2023 ఆగస్టు15.. దేశమంతా 77వ స్వాతంత్ర్య దినోత్సవం జరుపుకుంటున్న వేళ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నడిబొడ్డున వడిత్య వరలక్ష్మి అనే ఓ గిరిజన మహిళపై అమానవీయ
Read Moreసైబర్ నేరాలను కట్టడి చేయాలి : డీజీపీ అంజనీకుమార్
డ్రగ్స్ సప్లయ్ , సైబర్ క్రైమ్ ను అరికట్టేందుకు కృషి చేయాలి హైదరాబాద్,వ
Read Moreడీటీడీసీ కొరియర్లో.. గంజాయి ట్రాన్స్ పోర్టు
ఒడిశా నుంచి తెప్పించుకుని మహారాష్ట్రకు సప్లయ్ ఇద్దరు అరెస్ట్.. రూ.30 లక్షల విలువైన 90 కిలోల సరకు స్వాధీనం గచ్చిబౌలి, వెలుగు: ఒడిశ
Read Moreసెక్రటేరియట్ ముట్టడికి వెళ్లిన పీడీఎస్ యూ నేతలు.. అడ్డుకున్న పోలీసులు
విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని పీడీఎస్యూ నేతలు ఆగస్టు 25న రాష్ట్ర సచివాలయ ముట్టడికి పిలుపునిచ్చారు. సెక్రటేరియట్లోని ప్రార్థనా మందిరాల
Read Moreజీఓ 46 వెంటనే రద్దు చేయండి..ఎస్ఐ, కానిస్టేబుల్ అభ్యర్థుల ఆందోళన
హైదరాబాద్ : జీఓ నెంబర్ 46ను వ్యతిరేకిస్తూ.. కొత్తపేటలో ఎస్ఐ, కానిస్టేబుల్ అభ్యర్థులు ఆందోళనకు దిగారు. ఎస్ఐ, కానిస్టేబుల్ నియామకాల్లో తీసుక
Read More