Telangana Politics
సంపూర్ణ మెజార్టీ ఉండగా వర్గీకరణలో ఇబ్బందేంటి? : మంద కృష్ణ మాదిగ
బీజేపీకి మంద కృష్ణ మాదిగ ప్రశ్న పద్మారావునగర్, వెలుగు : కేంద్రంలో సంపూర్ణ మెజారిటీ కలిగి ఉన్నప్పటికీ బీజేపీ ఎస్సీ వర్గీకరణ బిల్లును ఆలస్యం చేయ
Read Moreచేవేళ్ల ఎమ్మెల్యే అవినీతిపరుడు.. నవాబుపేట మండల బీఆర్ఎస్ నేతల ఆరోపణ
చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్యకు టికెట్పై సీఎం మరోసారి ఆలోచించాలి ప్రజల మద్దతు కలిగిన పార్టీ నేతకు ఇవ్వాలి నవాబుపేట మండల బీఆర్ఎస్
Read Moreచరిత్రను యాది మర్వొద్దు! : బోదనపల్లి వేణుగోపాల్ రెడ్డి
ముచ్చటగా మూడోసారి ముఖ్యమంత్రి అవుదామని కలలుగంటున్న కేసీఆర్ ఇటీవల ఎమ్మెల్యే అభ్యర్థుల జాబితాను ప్రకటించిన విధానం సమాజంలోని మెజార్టీ వర్గాలకు నచ్చడం లేద
Read Moreఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో కాంగ్రెస్ టికెట్ల కోసం పోటా పోటీ
బాన్సువాడలో అత్యధికంగా 16 మంది అర్జీలు నిజామాబాద్ అర్బన్ నుంచి 12 దరఖాస్తు ఉమ్మడి జిల్లాలో కాంగ్రెస్టికెట్లపై టెన్షన్.. టెన్షన్
Read Moreసిద్దిపేట కాంగ్రెస్లో పోటాపోటీ.. 15 దరఖాస్తుల రాక
15 దరఖాస్తుల రాక.. టికెట్ పై ఎవరీ ధీమా వారిదే తెరపైకి ‘స్థానికత’..బీసీ అభ్యర్థికే చాన్స్! రాజధానిలో ఆశావహుల మకాం స
Read Moreకాంగ్రెస్, వామపక్షాలు కలిస్తే..బీఆర్ఎస్ కు డిపాజిట్ రాదు: నారాయణ
రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్, కమ్యూనిస్టులు కలిసి పోటీ చేస్తే బీఆర్ఎస్ కు డిపాజిట్ కూడా రాదని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ అన్నారు. అయితే కాం
Read Moreసీఎం కేసీఆర్కు ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి లేఖ
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కు కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి లేఖ రాశారు. వారం రోజుల్లో డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేయాలని లేఖలో డిమాండ్ చేశ
Read Moreదళితబంధుపై హైకోర్టులో పిల్ : కొందరికే లబ్ధి రాజ్యాంగానికి విరుద్ధం
హైదరాబాద్ : దళితబంధు స్కీమ్ లో ఎమ్మెల్యేలు, అధికారుల ప్రమేయం, వారి సిఫార్సులు ఉండకూడదని దాఖలైన పిల్ పై తెలంగాణ హైకోర్టు బుధవారం (ఆగస్టు 30న) విచారణ చే
Read Moreతుమ్మల ఇంట్లో కీలక సమావేశం.. కాంగ్రెస్లోకి వెళ్తారా..?
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో బలమైన నేతగా ఉన్న మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు దారెటు అనే చర్చ ఇప్పుడు సర్వత్రా ఆసక్తి రేపుతోంది. పాలేరు టికెట్ ఆశించిన తుమ్మల
Read Moreగర్ల్స్ హాస్టల్ విద్యార్థినుల రాస్తారోకో.. ప్రిన్సిపాల్ను సస్పెండ్ చేయాలని డిమాండ్
కొమరం భీం జిల్లా : అసిఫాబాద్ అంబేద్కర్ చౌక్లో ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ గర్ల్స్ హాస్టల్ విద్యార్థినుల రాస్తారోకో నిర్వహించారు. హాస్టల్లో తమకు కన
Read Moreతెలంగాణకు తోబుట్టువును : గవర్నర్ తమిళిసై
హైదరాబాద్ : తెలంగాణకు తాను తోబుట్టువునని చెప్పారు రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరాజన్. రాజ్ భవన్ లో తాను బుధవారం రోజు (ఆగస్టు 30న) రాష్ట్ర ప్రజలందరికీ ర
Read Moreఅర్చకుల వేతనం పెంపు జీవో రిలీజ్
హైదరాబాద్, వెలుగు : అర్చకులకు ధూప దీప నైవేద్యం పథకం కింద ఇస్తున్న గౌరవ వేతనాన్ని రూ. 6 వేల నుంచి రూ. 10 వేలకు పెంచుతూ ఎండోమెంట్ కమిషనర్ అనిల్ కుమార్ మ
Read Moreవట్టే జానయ్యపై మరో కేసు.. తన ఇల్లు ఆక్రమించుకున్నాడని మహిళ ఫిర్యాదు
సూర్యాపేట జిల్లా : DCMS చైర్మన్ వట్టే జానయ్య యాదవ్ పై మరో కేసు నమోదు చేశారు పోలీసులు. తన భర్తతో వచ్చిన విబేధాలను పరిష్కరిస్తానని చెప్పి.. తన ఇల్ల
Read More












