Telangana
కరువు పేరుతో రావడానికి సిగ్గుండాలి
కేసీఆర్ నల్గొండ పర్యటనపై మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఫైర్ బీఆర్ఎస్ గురించి మాట్లాడటం టైం వేస్ట్: మంత్రి ఉత్తమ్ కార్యకర్తల కష్టం ఫలితం
Read Moreకారు దిగుతున్నరు..కాంగ్రెస్లో చేరిన మాజీ ఎమ్మెల్సీ పురాణం సతీశ్
చెన్నూర్ ఎమ్మెల్యే వివేక్ నేతృత్వంలో హస్తం గూటికి.. అదేబాటలో మాజీ ఎమ్మెల్యే గడ్డం అరవింద్రెడ్డి
Read Moreక్రెడిట్ కార్డు లిమిట్..పెంచుతామని రూ.3లక్షలు కొట్టేశారు
బషీర్ బాగ్, వెలుగు : క్రెడిట్కార్డు లిమిట్ పెంచుతామని నమ్మబలికి సిటీకి చెందిన ఓ వ్యక్తి నుంచి సైబర్నేరగాళ్లు రూ.లక్షలు కొట్టేశారు. సిటీ స
Read Moreఏప్రిల్ 6న కాంగ్రెస్లోకి కేకే?
సోనియా గాంధీ సమక్షంలో చేరేందుకు యోచన కేశవరావు ఇంట్లో డిన్నర్.. హాజరైన సీఎం రేవంత్, దీపాదాస్ మున్షీ, వివేక్ వెంకట స్వామి, పెద్దప
Read Moreతెలంగాణలో మాలలు, మాదిగలు సమానమే : జి.చెన్నయ్య
మాదిగ సోదరులు విష ప్రచారం చేయొద్దు మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు జి.చెన్నయ్య పంజాగుట్ట, వెలుగు : కాంగ్
Read Moreసోషల్ మీడియాలో..ఫేక్ ఐపీఎల్ టికెట్ల విక్రయం
క్రికెట్ అభిమానులను టార్గెట్ చేసిన సైబర్ నేరగాళ్లు తమ వద్ద టికెట్లు ఉన్నాయంటూ పోస్టులు &nb
Read Moreసైదిరెడ్డిపై నల్గొండ బీజేపీలో లొల్లి .. అభ్యర్థిని మార్చాలని డిమాండ్
నల్గొండ బీజేపీ ఎంపీ అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డిపై రోజురోజుకి సొంత పార్టీలో వ్యతిరేకత పెరుగుతుంది. గతంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు తమను వేధించాడ
Read Moreత్వరలో బీఆర్ఎస్ ఖాళీ అవుతుంది : వివేక్ వెంకటస్వామి
త్వరలో బీఆర్ఎస్ ఖాళీ అవుతుందని విమర్శించారు చెన్నూరు కాంగ్రెస్ ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. కేసీఆర్ అహంకారానికి ప్రజలు గుణపాఠం చెప్పారని తెలిపారు. లి
Read Moreకేశవరావు నివాసానికి సీఎం రేవంత్ రెడ్డి
హైదరాబాద్: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, బీఆర్ఎస్ రాజ్యసభ ఎంపీ కె కేశవరావు మర్యాదపూర్వకంగా కలిశారు. శనివారం రాత్రి బంజారాహిల్స్ లోని ఆయన నివాసానికి వెళ్ల
Read Moreలోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ మధ్యే పోటీ: షబ్బీర్ అలీ
లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ మధ్యే పోటీ ఉంటుందన్నారు రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీ. శనివారం నిజామాబాద్ లో ఆయన మీడియాతో మాట్లాడ
Read Moreఆదివారం ఢిల్లీ వెళ్లనున్న.. సీఎం రేవంత్ రెడ్డి, భట్టి విక్రమార్క
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, కాంగ్రెస్ పార్టీ వ్యవహరాల ఇంచార్జ్ దీపాదాస్ మున్షీ 2024 మార్చి31వ తేదీన ఢిల్లీ
Read Moreప్రజలకు తాగునీటికి ఇబ్బందులు లేకుండా చూడండి: సీఎం రేవంత్ రెడ్డి
రాష్ట్రంలో ఎలాంటి అంతరాయం లేకుండా విద్యుత్ సరఫరా చేయాలని అధికారులను ఆదేశించారు సీఎం రేవంత్ రెడ్డి. ప్రజలకు తాగునీటి కొరత లేకుండా చర్యలు తీసుకోవా
Read Moreఎల్బీ నగర్లో యువకుడిపై పోలీసుల ప్రతాపం.. చితకబాదడంతో వినపడని చెవి
ఓ యువకుడిని అకారణంగా చితకబాదారు పోలీస్ కానిస్టేబుల్స్. ఎల్బీనగర్ లో శుక్రవారం రాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది. ప్రకాశ్ అనే యువకుడు నిన్న ఓ ఫంక్షన్ కు హాజరై
Read More












