Telangana
రామకృష్ణ మఠంలో వేసవి శిబిరాలు
రామకృష్ణ మఠానికి చెందిన వివేకానంద ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యూమన్ ఎక్స్లెన్స్ సంస్కార్ - 2024 పేరిట నాలుగో తరగతి నుంచి పదో తరగతి చదివే విద
Read Moreఏప్రిల్ 05న కేసీఆర్ ఉమ్మడి కరీంనగర్ జిల్లా పర్యటన
ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ 2024 ఏప్రిల్ 05న పర్యటించనునన్నారు. పొలం బాటలో భాగంగా ఉదయం 9 గంటలకు ఎర్ర
Read Moreనాగార్జునసాగర్, ఎల్లంపల్లి నుంచి హైదరాబాద్ సిటీకి అత్యవసరంగా వాటర్ పంపింగ్
హైదరాబాద్ సిటీకి నీరు అందిస్తున్న జలాశయాల్లో సరిపడా నిల్వలు ఉన్నాయని జలమండలి తెలిపింది. రాబోయే నాలుగు నెలలకు త్రాగునీరుకు ఎలాంటి ఇబ్బంది లేదని &
Read Moreతెలంగాణ భవన్కు వాస్తు మార్పులు .. ఈశాన్యం వైపు నుంచి రాకపోకలు
బీఆర్ఎస్ పార్టీ ఆఫీసు.. తెలంగాణ భవన్కు వాస్తు మార్పులు చేస్తున్నారు. పార్టీ అధికారం కోల్పోవడంతో పాటు నేతల వలసలు కూడా పెరిగాయి. వాస్తుదోషం కారణంగ
Read Moreనన్ను కొనేంత దమ్ము బీజేపీకి లేదు.. ప్రకాష్ రాజ్
ప్రధాని మోడీపై, ఎన్డీఏ ప్రభుత్వ విధివిధానాల మీద ప్రముఖ నటుడు ప్రకాష్ రాజ్ తరచూ తనదైన స్టైల్ లో సెటైర్లు వేస్తున్న సంగతి తెలిసిందే. అటు సోషల్ మీడియాలోన
Read Moreరాజకీయ లబ్ధి కోసమే ఫోన్ల ట్యాపింగ్ చేసిన్రు : కిషన్ రెడ్డి
ఫోన్ ట్యాపింగ్ తీవ్రమైన అంశమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి అన్నారు. ఇది అషామాషీ కేసు కాదని.. కక్ష సాధింపు చర్యేనని అభిప్రాయపడ్డారు. &
Read Moreబెయిల్ ఇస్తే సాక్ష్యాలు తారుమారు చేస్తారు... కవిత పిటిషన్పై తీర్పు రిజర్వ్
లిక్కర్ స్కాం కేసులో అరెస్టైన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత మధ్యంతర బెయిల్ పిటిషన్పై రౌస్ అవెన్యూ కోర్టు తీర్పు రిజర్వ్ చేసింది. ఏప్రిల్ 08వ తేదీ సోమవ
Read Moreతుక్కుగూడ సభ ఏర్పాట్లను పరిశీలించిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
రంగారెడ్డి జిల్లా తుక్కుగూడలో బహిరంగ సభకు భారీ ఏర్పాట్లు చేస్తోంది కాంగ్రెస్. ఎల్లుండి జరగనున్న జనజాతర సభ ఏర్పాట్లను పరిశీలించారు డిప్యూటీ సీఎం భట్టి
Read Moreభూగర్భ జలాలు తగ్గిపోతున్నయ్.. నీటిని పొదుపుగా వాడుకోవాలి: ఎమ్మెల్యే వివేక్
పెద్దపల్లి: తెలంగాణలో తక్కువ వర్షపాతం కారణంగా భూగర్భ జలాలు తగ్గిపోతున్నాయని.. అందరూ నీటిని పొదుపుగా వాడుకోవాలన్నారు చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వె
Read Moreమండే ఎండలకు చల్లని కబురు.. రెండు రోజుల పాటు వర్షాలు..
గత కొన్ని రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా భానుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. బాబోయ్ ఎండ అని ప్రజలు అనుకునేలా చేస్తున్నాడు. ఎండల కారణంగా వాతావరణ శాఖ పలు
Read Moreఇండియాలో టెస్లా కార్ల తయారీ ప్లాంట్.. ప్రభుత్వానికి కేటీఆర్ రిక్వెస్ట్
ఎలక్ట్రిక్ వాహన దిగ్గజ కంపెనీ టెస్లా.. ఇండియాలో 2 బిలియన్ డాలర్ల నుండి 3 బిలియన్ డాలర్ల ఎలక్ట్రిక్ కార్ల ప్లాంట్ ఏర్పాటు చేసేందుకు సిద్ధమైంది. ఈ
Read Moreతెలంగాణలో 11 వేల కార్పోరేట్ ప్రైవేట్ స్కూల్స్.. ఫీజుల దంచుడుతో పేరెంట్స్ బెంబేలు
ప్రైవేట్ స్కూల్స్, ఇంటర్కాలేజీల ఫీజులను కట్టడి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతున్నది. ఫీజుల ని
Read Moreబాలాపూర్ లో భారీగా నకిలీ కరెన్సీ పట్టివేత
నకిలీ కరెన్సీని తరలించేందుకు ప్రయత్నించిన ముఠాను మహేశ్వరం ఎస్ఓటి పోలీసులు పట్టుకున్నారు. బాలాపూర్ బాలాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఎర్రకుంట దగ్
Read More












