Telangana
జ్వరంతో గురుకుల స్టూడెంట్ మృతి
ఆసిఫాబాద్, వెలుగు: కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాలో తీవ్ర జ్వరంతో బాధపడుతూ ఓ గురుకుల స్టూడెంట్ చనిపోయింది. వివరాల్లోకి వెళ్తే.. వాంకిడి మండల కేంద్రానికి
Read Moreబరువు తగ్గనున్న స్కూల్ బుక్స్..పేపర్ మందం తగ్గించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం
ప్రతిక్లాస్కు 800 గ్రాముల నుంచి కేజీ వరకు బరువు తగ్గే అవకాశం ప్రభుత్వంపైనా తగ్గనున్న రూ.50 కోట్ల ఆర్థికభారం హైదరాబాద్, వెలుగు:
Read Moreకరెంట్ కట్ చేస్తే సస్పెండ్ చేస్తం : సీఎం రేవంత్
విద్యుత్ శాఖ అధికారులకు సీఎం రేవంత్ హెచ్చరిక హైదరాబాద్, వెలుగు: కారణం లేకుండా కరెంట్ కట్ చేస్తే, అందుకు బాధ్యులైన అధికారులను సస్పె
Read Moreభగీరథపై బీఆర్ఎస్ సర్కార్వి అన్ని అబద్ధాలే : సీఎం రేవంత్ రెడ్డి
99% ఇండ్లకు నీళ్లిచ్చామని కేంద్రానికి తప్పుడు నివేదిక అందుకే కేంద్రం నుంచి జల్ జీవన్ మిషన్ కింద నిధులు రావట్లేదు: సీఎం రేవంత్రెడ్డి
Read Moreతెలంగాణలో కొత్తగా 100 రెసిడెన్షియల్ పాఠశాలలు : భట్టి విక్రమార్క
తెలంగాణలో రూ. 100 కోట్లతో ఇంటర్నేషనల్ పాఠశాలలకు దీటుగా ఇంటిగ్రేటేడ్ రెసిడెన్షియల్ పాఠశాలలు నిర్మించాలని ప్రభుత్వం
Read Moreటైమ్ పాస్ కోసం కేసీఆర్ ఢిల్లీకి పోతుండు : బండి సంజయ్
బీఆర్ఎస్ చీఫ్ Sanjay satires on KCR. రేపు టైమ్ పాస్ కోసం కేసీఆర్ ఢిల్లీకి వెళ్తున్నారని విమర్శించారు. రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ లో
Read Moreగంజాయి తీసుకున్న షణ్ముఖ్ .. కేసు నమోదు
బిగ్బాస్ ఫేమ్ షణ్ముఖ్ వివాదంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. షణ్ముఖ్ గంజాయి తీసుకున్నట్టు వైద్యపరీక్షల్లో నిర్ధారణ అయింది.
Read Moreప్రపోజ్ చేస్తే నో అన్నాడని.. ఫ్యాకల్టీపై పగ.. ఫోటోలు మార్ఫింగ్
ప్రేమిస్తున్నానని ప్రపోజ్ చేస్తే అంగీకరించలేదని తన ఫ్యాకల్టీ ప్రొఫెసర్ పై పగ పెంచుకుని దారుణానికి ఒడిగట్టింది ఓ యువతి. అతని భార్య, రెండేళ్
Read Moreయాదాద్రీశుడిని దర్శించుకున్న సీఎం రేవంత్ రెడ్డి కుటుంబ సభ్యులు
యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామిని సీఎం రేవంత్ రెడ్డి కుటుంబ సభ్యులు గురువారం సాయంత్రం దర్శించుకున్నారు. సీఎం రేవంత్ సతీమణి గీతతో పాటుగా కూతు
Read Moreవనం వీడి జనంలోకి సమ్మక్క..కాసేపట్లో గద్దెలపైకి
మేడారం మహాజాతరలో మరికొన్ని గంటల్లో అత్యంత కీలక ఘట్టం ఆవిష్కృతం కానుంది. కోట్లాది మంది భక్తుల కొంగు బంగారం సమ్మక్క తల్లి అడవి నుంచి జనంలోకి రానుంది. ఆద
Read Moreగ్రూప్–2,3లో అదనపు పోస్టులు?
త్వరలో అనుబంధ నోటిఫికేషన్ ప్రస్తుత ఖాళీలు కలుపుకొంటే పెరిగే అవకాశం కసరత్తు చేస్తున్న టీఎస్పీఎస్సీ హైదరాబాద్: కొలు
Read Moreబీఆర్ఎస్ ఓటమి స్వయం కృతాపరాదం: తమ్మినేని
సీపీఎం బతికి ఉండాలంటే బీజేపీ ఒడిపోవాలి అని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. ఇంటింటికీ రాముడు అక్షింతలు వచ్చాయని, అవి ఓట్లుగా మారవ
Read Moreఅంతర్జాతీయ స్థాయిలో మార్పులు .. తెలంగాణలో 50 రైల్వే స్టేషన్ లకు మహర్థశ
మోదీ సర్కార్ రైల్వే స్టేషన్ల అభివృద్ధికి శ్రీకారం చుట్టింది. దేశవ్యాప్తంగా రైల్వే స్టేషన్లు స్మార్ట్ రైల్వే స్టేషన్లుగా మార్చబోతోంది.  
Read More












