Telangana
షెట్పల్లి అలేఖ్య హత్య కేసులో మరో ఇద్దరి అరెస్ట్
పోలీసుల అదుపులో నిందితుడి తల్లి, తమ్ముడు ఖానాపూర్, వెలుగు: ఖానాపూర్ పట్టణంలో సంచలనం సృష్టించిన షెట్పల్లి అలేఖ్య హత్య కేసుల
Read Moreసీఎంఆర్ నిల్వలపై విజిలెన్స్ ఆఫీసర్ల ఆరా
హైకోర్టు ఆదేశంతో నిల్వలు లెక్కిస్తున్న ప్రత్యేక కౌన్సిల్ వనపర్తి/ పానగల్, వెలుగు : వనపర్తి జిల్లాలోని పలు రైస్ మిల్లుల్లో ర
Read Moreబ్రహ్మోత్సవాలకు మన్యంకొండ ముస్తాబు
మహబూబ్ నగర్ రూరల్, వెలుగు: మన్యంకొండ శ్రీ లక్ష్మీ వేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలు ఈ నెల 19 నుంచి ప్రారంభం కానున్నాయి. దీంతో ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఆలయాన
Read Moreపండిత్ దీన్ దయాళ్ ఆదర్శప్రాయుడు
పాలమూరు, వెలుగు: దేశ సమగ్రాభివృద్ధికి పండిత్ దీన్ దయాళ్ బాటలు వేశారని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ పేర్కొన్నారు. ఆదివారం బీజేపీ
Read Moreకార్పొరేట్లకు ఊడిగం చేస్తున్న మోదీ సర్కార్ : సాయిబాబు
కాగజ్ నగర్, వెలుగు: కేంద్రంలోని బీజేపీ సర్కారు కార్పొరేట్ మతతత్వ విధానాలను అనుసరిస్తూ అసంఘటిత రంగాలను నిర్వీర్యం చేస్తోందని సీఐటీయూ జాతీయ కోశాధికారి ఎ
Read Moreగజ్జలమ్మ జాతర పోస్టర్లను ఆవిష్కరించిన ఎంపీపీ ఆప్క గజ్జరాం
కుంటాల, వెలుగు: కుంటాల మండలంలో ఘనంగా జరుపుకునే శ్రీ గజ్జలమ్మ జాతర పోస్టర్లను ఆదివారం ఎంపీపీ ఆప్క గజ్జరాం ఆవిష్కరించారు. ఈ నెల 21 నుండి 23 వరకు వేడుకల్
Read Moreఆదివాసీల సంసృతి సాంప్రదాయాలను కాపాడాలె : సోయం బాపూరావు
జైనూర్, వెలుగు: ఆదివాసీల సంస్కృతి సంప్రదాయాలను ప్రతి ఒక్కరూ కాపాడాలని అదిలాబాద్ ఎంపీ సోయం బాపూరావు అన్నారు. పుష్యమాసంలో నెల రోజుల పాటు చేపట్టిన ఆదిశక్
Read Moreచేనేత రంగానికి మంచి రోజులు తీసుకొస్తం : తుమ్మల నాగేశ్వరరావు
బషీర్ బాగ్, వెలుగు: కాంగ్రెస్ ప్రభుత్వంలో చేనేత రంగానికి పూర్వ వైభవం తీసుకు వస్తామని వ్యవసాయ, చేనేత శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. హైదరాబాద్
Read Moreవిదేశాల్లో ఉద్యోగాల పేరుతో మోసం..నిజామాబాద్లో పెరుగుతున్న బాధితులు
సబ్ఏజెంట్ల ద్వారా కోట్లల్లో వసూళ్లు ఇజ్రాయెల్లో జాబ్స్ అంటూ రూ.లక్షల్లో టోకరా అప్పులు తీర్చలేక బాధితుల పరేషాన్ నిజామాబాద్, వెలుగు: 
Read Moreతెలంగాణలో 350 మందికిపైగా ఎంపీడీవోలు బదిలీ
హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో సుమారు 350 మందికి పైగా ఎంపీడీవోలను బదిలీ చేస్తూ పంచాయతీరాజ్ కమిషనర్ అనితా రామచంద్రన్ ఆదివారం ఉత
Read Moreతెలంగాణలో రెండు ఎంపీ సీట్లలో సీపీఎం పోటీ!
రెండు ఎంపీ సీట్లలో సీపీఎం పోటీ! మహబూబాబాద్, మెదక్ నుంచి బరిలో దిగే యోచన కాంగ్రెస్తో పొత్తుపై నో క్లారిటీ కాంగ్రెస్ సీనియర్ లీడర్లతో చర్చించా
Read Moreఫిబ్రవరి 23న మేడారానికి సీఎం రేవంత్ రెడ్డి, గవర్నర్ తమిళి సై
తెలంగాణలోనే అతి పెద్ద జాతర అయిన సమక్క సారక్కల జాతర ఫిబ్రవరి 21నుంచి 24వరకు అంగరంగవైభవంగా నిర్వహించనున్నారు. ప్రతి రెండు సంవత్సరాలకు ఓ సారి నాలుగు జరిగ
Read Moreతిరుమల సమాచారం.. శ్రీవారి దర్శనానికి 15 గంటల సమయం
తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. నిన్న ఆదివారం కావడడంతో తిరుమలకు భక్తులు పోటెత్తారు. శ్రీవారి దర్శనానికి 21 కంపార్టుమెంట్లలో భక్తుల
Read More













