V6 News

Telangana

రెరా సెక్రటరి శివ బాల కృష్ణ ఇంట్లో ముగిసిన సోదాలు.. 90 ఎకరాలు..84 లక్షలు..

 మాజీ డైరెక్టర్, రెరా సెక్రటరీ శివ బాలకృష్ణ ఇంటిపై  ఏసీబీ అధికారుల తనిఖీలు ముగిశాయి. ఆయన ఇంట్లో  భారీగా ఆస్తులున్నట్లు గుర్తించామన్నారు

Read More

అభివృద్ధి పనుల్లో భారీగా నిధులు దుర్వినియోగమైనయ్​: కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి

ఇష్టారాజ్యంగా పనులు చేసి.. స్థానికులను ఆగంపట్టించిన్రు! ఫిబ్రవరి 3న ఎండోమెంట్ మినిస్టర్ రివ్యూ ఉంటది ఆర్అండ్ బీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ ర

Read More

న్యూ హాంప్​షైర్​లో ట్రంప్ ​ఘనవిజయం

వాషింగ్టన్: రిపబ్లికన్ పార్టీ ప్రెసిడెన్షియల్ ప్రైమరీ పోటీల్లో మాజీ ప్రెసిడెంట్ ​డొనాల్డ్ ట్రంప్​హవా కొనసాగుతోంది. ఇటీవల అయోవాలో విజయం సాధించిన ఆయన బు

Read More

40 లక్షల విలువైన 200 కిలోల గంజాయి సీజ్

మహబూబాబాద్  జిల్లాలో పట్టుకున్న పోలీసులు తొర్రూరు, వెలుగు : కారులో  తరలిస్తున్న 200 కిలోల గంజాయిని మహబూబాబాద్​ జిల్లా నెల్లికుదురు మ

Read More

కుప్పకూలిన రష్యా యుద్ధ విమానం.. 74 మంది దుర్మరణం

మృతుల్లో 65 మంది ఉక్రెయిన్ యుద్ధ ఖైదీలు మాస్కో: ఉక్రెయిన్ సరిహద్దుల్లో రష్యా మిలట రీ విమానం(ఐఎల్‌---76) కుప్పకూలింది. ఈ దుర్ఘటనలో  మ

Read More

ప్రధాని మోదీతో కలిసి కట్టడాలను సందర్శించనున్న ఫ్రాన్స్ ప్రెసిడెంట్‌

న్యూఢిల్లీ: రిపబ్లిక్‌‌‌‌ డే వేడుకలకు ఫ్రాన్స్‌‌‌‌ ప్రెసిడెంట్‌‌‌‌ ఇమ్మాన్యుయేల్‌&zwn

Read More

రిపబ్లిక్ డే వేడుకల పోస్టర్ రిలీజ్ చేసిన మంత్రి సీతక్క

సికింద్రాబాద్​,వెలుగు :75వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా సామాజిక తెలంగాణ స్టూడెంట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏడాదిపాటు నిర్వహించనున్న కార్యక్రమాల పోస్టర్

Read More

ముథోల్​ గురుకులంలో ఏసీబీ తనిఖీలు

వస్తువుల కొనుగోళ్లలో అవకతవకలు జరిగాయన్న ఆరోపణల నేపథ్యంలో చెకింగ్​   ముథోల్, వెలుగు : నిర్మల్​ జిల్లా ముథోల్​లోని సాంఘిక సంక్షేమ గురుకుల స

Read More

యూకేలో భారత సంతతి సైంటిస్టులకు అవార్డులు

లండన్: యూకేలో భారత సంతతికి చెందిన ముగ్గురు సైంటిస్టులు ప్రతిష్టాత్మక అవార్డులకు ఎంపికయ్యారు. మెడిసిన్, టెక్నాలజీలో పరిశోధనలు, కెమికల్​, ఫిజికల్ ​సైన్స

Read More

కర్పూరి ఠాకూర్ ను భారతరత్నతో గౌరవించడం చారిత్రాత్మకం

70 కోట్ల బీసీలకు దక్కిన గౌరవం బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ ముషీరాబాద్,వెలుగు : బిహార్ మాజీ సీఎం బీసీల అభివృద్ధిక

Read More

రూ. 5 వేల కోట్ల ఫీజు రీయింబర్స్ మెంట్ ఇవ్వాలి : ఆర్. కృష్ణయ్య

ధర్నాలు, నిరసనలు తెలిపినా గత ప్రభుత్వం పట్టించుకోలేదు బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, ఎంపీ ఆర్. కృష్ణయ్య ముషీరాబాద్,వెలుగు:  బ

Read More

రెండోరోజూ అదే రద్దీ.. 3 లక్షలకు పైగా భక్తులకు స్వామి దర్శనం

అయోధ్య/లక్నో: అయోధ్య రాముడిని దర్శించుకునేందుకు భక్తులు భారీగా తరలొస్తు న్నారు. తొలిరోజు 5 లక్షల మంది రాముడి దర్శనం చేసుకోగా, బుధవారం రెండోరోజు 3 లక్ష

Read More

సింగరేణిలో 11 ఏరియాల నుంచి 26 మంది బెస్ట్​ ఆఫీసర్లు, సింగరేణీయన్లు ఎంపిక

భద్రాద్రి కొత్తగూడెం, వెలుగు : రిపబ్లిక్​ డే సందర్భంగా సింగరేణి వ్యాప్తంగా బెస్ట్ ఆఫీసర్స్, బెస్ట్​ సింగరేణీయన్లను ఎంపిక చేశామని కంపెనీ జీఎం పర్సనల్​

Read More