Telangana
తెలంగాణకు ఆంధ్రా బియ్యం.. భారీగా దిగుమతి
నిరుడు వానాకాలం బియ్యం ఈ నెలాఖరులోగా ఇవ్వాలని ప్రభుత్వం ఆదేశం గడువులోపు ఇవ్వకుంటే చర్యలు తప్పవని వార్నింగ్ ఎప్పుడో వడ్లు అమ్మేసుకున్న మిల్లర్లు
Read Moreహైదరాబాద్లో అక్రమ నల్లా కనెక్షన్లపై నజర్
గుర్తించేందుకు వాటర్ బోర్డు స్పెషల్ డ్రైవ్ దాదాపు లక్షకు పైగానే అక్రమ కనెక్షన్లు కిందస్థాయి సిబ్బంది నిర్వాకంతో నీటి దోపిడీ
Read Moreనాలుగు రోజుల్లో టీఎస్పీఎస్సీకి కొత్త బోర్డు!
చైర్మన్గా మాజీ డీజీపీ మహేందర్ రెడ్డికి చాన్స్ నేడో రేపో గవర్నర్ ఆమోదించే అవకాశం.. రెండ్రోజుల్లో సభ్యుల పేర్లు కూడా ఫైనల్ గవర్నర్ తమిళిసై
Read Moreఅయోధ్య రామునిపై ప్రత్యేక పాట.. రిలీజ్ చేసిన బీజేపీ రాష్ట్ర నాయకుడు
బషీర్ బాగ్, వెలుగు: అయోధ్య రామ మందిర నిర్మాణం కోసం ఎందరో మహనీయులు ప్రాణ త్యాగాలు చేశారని.. వీటి గురించి భవిష్యత్ తరాలకు తెలియజేయాల్సిన అవసరం ఎంతైనా ఉం
Read Moreకేసీఆర్ను తొందర్లోనే సీఎం చేస్కుందాం : కేటీఆర్
కరీంనగర్ కార్యకర్తల సమావేశంలో కేటీఆర్ మనకు తగిలింది చిన్న దెబ్బనే.. పాపమని కాంగ్రెసోళ్లకు జనం ఓటేసిన్రు హామీలు అమలు చేయకపోతే కాంగ్రెస్ బట్టల
Read Moreసూర్యాపేట కలెక్టర్ కు బెస్ట్ ఎలక్టోరల్ ప్రాక్టీసెస్ అవార్డు
సూర్యాపేట, వెలుగు : ఎన్నికల నిర్వహణలో విశేష కృషి చేసినందుకు సూర్యాపేట జిల్లా కలెక్టర్ ఎస్.వెంకటరావు 2023 ఏడాదికి బెస్ట్ ఎలక్టోరల్&nb
Read Moreఎగ్జామ్లో ఫెయిల్ అయ్యానని ఆత్మహత్య
జీడిమెట్ల : పరీక్షలో ఫెయిల్ అయ్యానన్న మనస్తాపంతో యువతి సూసైడ్ ఘటన హైదరాబాద్ లోని పేట్ బషీరాబాద్ లో జరిగింది. ఎస్సై రామ్ నారాయణ తెలిపిన వివరాల ప్రకారం.
Read Moreరంగనాయక్ రిజర్వాయర్ తో 1.10 లక్షల ఎకరాలకు సాగునీరు : కొండా సురేఖ
సిద్దిపేట, వెలుగు : యాసంగి సీజన్ లో రైతుల శ్రేయస్సు కోసం రంగనాయక సాగర్ రిజర్వాయర్ నుంచి రెండు కాల్వల ద్వారా నీరు విడుదల చేస్తున్నామన
Read Moreఆటోను బైక్ ఢీకొని ఇద్దరు మృతి
ఒకరికి తీవ్ర గాయాలు హనుమకొండ జిల్లా హసన్ పర్తిలో ప్రమాదం హసన్ పర్తి, వెలుగు : ఆటోను బైక్ ఢీకొని ఇద్దరు చనిపోయారు. ఒకరు తీవ్రంగా గాయపడ్
Read Moreవచ్చే నెలలో మెగా డీఎస్సీ : మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రడ్డి
బీఆర్ఎస్ నేతల పై మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మరోసారి విమర్శలు గుప్పించారు. బీఆర్ఎస్ నేతలు ఐదు ఆరు నెలల్లో తీహార్ జైల్లో ఉంటారని అన్నారు. కేటీఆర్
Read Moreహెచ్ఎండీఏ మాజీ డైరెక్టర్ ఇంట్లో ఏసీబీ సోదాలు..
హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ శివ బాలకృష్ణ ఇంటిపై ఏసీబీ అధికారులు దాడులు చేశారు. ఆదాయానికి మించి ఆస్తుల సంపాదించినట్లు ఆరోపణల నేపథ్యంలో ఏసీబీ అధికారులు జనవ
Read Moreమెదక్ ఎంపీ సీటు కోసం కేసీఆర్ కుటుంబంలో గొడవలు : రఘునందన్ రావు
బీజేపీ నేత, దుబ్బాక మాజీ ఎమ్మెల్యే రఘునందన్ రావు కీలక వ్యాఖ్యలు చేశారు. మెదక్ ఎంపీ సీటు కోసం కేసీఆర్ కుటుంబంలో గొడవలు జరుగుతున్నాయని ఆరోపించారు.  
Read Moreబీఆర్ఎస్, బీజేపీలు ఉనికి కోల్పోతున్నాయి : శ్రీధర్ బాబు
బీఆర్ఎస్, బీజేపీ పార్టీలపై ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు విమర్శలు గుప్పించారు. బీజేపీ, బీఆర్ఎస్ లు ఉనికి కోల్పోతున్నాయని విమర్శించారు. ఆ పార్టీ నేతల్లో
Read More













