V6 News

Telangana

బీసీలకు రూ.20 వేల కోట్లు కేటాయించాలి.. భట్టి విక్రమార్కకి ఆర్.కృష్ణయ్య విజ్ఞప్తి

బషీర్ బాగ్, వెలుగు: వచ్చే బడ్జెట్ లో  బీసీలకు రూ.20వేల కోట్లు కేటాయించాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు ఆర్. కృష్ణయ్య కోరా

Read More

శ్రీరాముడి ఆలయ ప్రారంభోత్సవం కంటే ముందే బయటికొచ్చిన ఫొటో

51 అంగుళాల ఎత్తు..  150 కిలోల బరువు ఇప్పటికే గర్భగుడిలో కొలువైన బాల రాముడు మైసూరు శిల్పి అరుణ్ యోగిరాజ్ చేతిలో రూపుదిద్దుకున్న విగ్రహం

Read More

బంగారు పళ్లెం కాదు అప్పుల కుప్ప చేసిన్రు : కేటీఆర్, హరీశ్​పై జూపల్లి ఫైర్​

హైదరాబాద్, వెలుగు: ‘‘రాష్ట్రాన్ని బంగారు పళ్లెంలో పెట్టిచ్చాం అంటూ హరీశ్​ రావు అబద్ధాలు మాట్లాడుతున్నారు. బంగారు పళ్లెం కాదు.. రాష్ట్రాన్న

Read More

రామ మందిర నిర్మాణంపై రాజకీయాలు చేస్తున్నరు : కాంగ్రెస్‌పై లక్ష్మణ్ ఫైర్‌‌

ముషీరాబాద్, వెలుగు: అయోధ్యలో రామ మందిర నిర్మాణంలో దేశ ప్రజలందరూ భాగస్వామ్యమవుతుంటే.. కాంగ్రెస్ నాయకులు అడుగడుగునా అడ్డుకుంటూ ఓటు బ్యాంకు రాజకీయాలు చేస

Read More

సీతారామ ప్రాజెక్టులోనూ భారీ కుంభకోణం

గత బీఆర్ఎస్ సర్కార్‌‌‌‌పై డిప్యూటీ సీఎం భట్టి, మంత్రి ఉత్తమ్ ఫైర్ రూ.1,552 కోట్ల అంచనాలను రూ.23 వేల కోట్లకు పెంచారని కామెంట్​

Read More

టీఎస్​పీఎస్సీ పోస్టులకు 600 అప్లికేషన్లు!

ఇద్దరు ఐఏఎస్​లు, ముగ్గురు ఐపీఎస్​ల దరఖాస్తు​ ఇయ్యాల సర్కార్​కు లిస్టు అందజేయనున్న జీఏడీ హైదరాబాద్, వెలుగు: తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమ

Read More

శ్రీరాంసాగర్ పనులు పూర్తి చేయాలని మంత్రి ఉత్తమ్ కు సీపీఐ లెటర్

మంత్రి ఉత్తమ్ కు సీపీఐ లెటర్   హైదరాబాద్, వెలుగు:  శ్రీరాంసాగర్‌‌‌‌ వరద కాలువలో భాగంగా  గౌరవెల్లి రిజర్వాయర

Read More

ఫైళ్లు ముట్టట్లే.. ముందుకు కదలట్లే!.. హెచ్ఎండీఏలో భారీగా అప్లికేషన్లు పెండింగ్

    సంస్థ ప్రక్షాళనపై  కొత్త సర్కార్ ఫోకస్     బదిలీలతో ఉద్యోగుల్లో నెలకొన్న టెన్షన్     &nbs

Read More

చంద్రుడిపై లొకేషన్ మార్కర్ గా ‘విక్రమ్’

మన ల్యాండర్ పైకి నాసా లేజర్ ప్రయోగం విజయవంతంగా కాంతిని వెనక్కి పంపిన రిఫ్లెక్టర్ చంద్రుడిపై కచ్చితమైన లొకేషన్ గుర్తించే టెక్నాలజీ సక్సెస్

Read More

కంది రైతుల పంట పండింది.. క్వింటాల్ కు మద్దతు ధర రూ.7 వేలు

బహిరంగ మార్కెట్ లో రూ.10 వేలు మార్క్ ఫెడ్  ఆధ్వర్యంలో  కమర్షియల్  కొనుగోళ్లకు సిద్ధం రాష్ట్రంలో 4.70 లక్షల ఎకరాల్లో సాగు ఆద

Read More

రాజస్థాన్ లో డ్రగ్స్ కొని హైదరాబాద్​కు సప్లయ్.. నలుగురు సభ్యుల గ్యాంగ్ అరెస్ట్

హైదరాబాద్‌‌, వెలుగు: రాజస్థాన్ నుంచి హైదరాబాద్‌‌కి హెరాయిన్ సప్లయ్ చేస్తున్న నలుగురు సభ్యుల గ్యాంగ్ ను రాచకొండ పోలీసులు గురువారం అ

Read More

మిల్లుల్లో వడ్లు మాయం!.. సర్కారు మిల్లింగ్‌‌కు ఇచ్చిన ధాన్యాన్ని బయట అమ్ముకున్న మిల్లర్లు

గడువు పెంచుతూ పోతున్నా సీఎంఆర్ డెలివరీ చేయకపోవడానికి కారణమిదే! కొత్త ప్రభుత్వం ఆదేశాలతో కదిలిన సివిల్ సప్లయ్స్, రెవెన్యూ ఆఫీసర్లు రాష్ట్రవ్యాప్

Read More

ఆర్టీసీ బస్సును ఢీకొన్న డీజిల్ ట్యాంకర్.. 8 మందికి గాయాలు

25 వేల లీటర్ల డీజిల్  నేలపాలు హనుమకొండ జిల్లాలో ప్రమాదం ఆత్మకూరు  వెలుగు:  హనుమకొండ జిల్లా ఆత్మకూరు మండలం జాతీయ రహదారిపై నీరు

Read More