V6 News

Telangana

అసెంబ్లీ ఆవరణలో ఫూలే విగ్రహం ఏర్పాటు చేయాలి .. ఎమ్మెల్సీ కవిత వినతి

హైదరాబాద్, వెలుగు: అసెంబ్లీ ఆవరణలో మహాత్మా జ్యోతిరావు ఫూలే విగ్రహం ఏర్పాటు చేయాలని అసెంబ్లీ స్పీకర్​గడ్డం ప్రసాద్​కుమార్​ను  ఎమ్మెల్సీ కల్వకుంట్ల

Read More

అటల్ సేతుపై మొదటి రోడ్డు ప్రమాదం.. డివైడర్ ను ఢీకొన్న మారుతీ కారు

భారతదేశంలోని అతి పొడవైన సముద్ర వంతెన అయిన ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్ (అటల్ సేతు) పై కారు అదుపు తప్పి డివైడర్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో మారుతీ

Read More

కరెంట్​ షాక్ తో కూలీ మృతి

శివ్వంపేట, వెలుగు: కరెంట్​ షాక్​తో కూలీ మృతి చెందిన ఘటన మెదక్​జిల్లా శివ్వంపేట మండలం మల్యా తండా శివారులోని ప్రొఫామ్  సీడ్ కంపెనీలోజరిగింది. మృతుడ

Read More

వచ్చే పార్లమెంట్ సమావేశాల్లో బీసీ బిల్లు పెట్టాలి : ఆర్. కృష్ణయ్య

బషీర్ బాగ్, వెలుగు :  వచ్చే పార్లమెంట్ సమావేశాల్లో  బీసీ బిల్లు పెట్టి చట్టసభల్లో 50% రిజర్వేషన్లు కల్పించాలని రాజ్యసభ సభ్యుడు సభ్యుడు ఆర్.

Read More

పాత విధానంలోనే ప్రవేశ పరీక్షలు

హైదరాబాద్, వెలుగు: వచ్చే విద్యా సంవత్సరానికి వివిధ ప్రొఫెషనల్ కోర్సుల్లో అడ్మిషన్లకు నిర్వహించే పలు ప్రవేశ పరీక్షలను పాత విధానంలోనే కొనసాగించాలని తెలం

Read More

మేడారంలో ప్లాస్టిక్‌ బ్యాగ్‌లు వాడొద్దు : ఐటీడీఏ పీవో అంకిత్‌

తాడ్వాయి, వెలుగు : మేడారం జాతరకు వచ్చే భక్తులు ప్లాస్టిక్‌ బ్యాగులకు బదులుగా కాటన్‌ సంచులు వాడాలని ఐటీడీఏ పీవో అంకిత్‌ సూచించారు. ప్లాస

Read More

కేటీఆర్​ పిచ్చి కూతలు మానుకో .. మంత్రి కోమటిరెడ్డి ​హెచ్చరిక

యాదాద్రి, వెలుగు:  అధికారం పోయిందన్న షాక్​లో కేటీఆర్  కొత్త ప్రభుత్వంపై పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నారని, ఇప్పటికైనా అట్ల మాట్లాడుడు మానుకో

Read More

హైదరాబాద్​కు టెస్లా, బీవైడీ?

న్యూఢిల్లీ: అమెరికాకు చెందిన ఎలక్ట్రిక్​ కార్ల కంపెనీ టెస్లా, చైనా ఈవీ కంపెనీ బీవైడీ తెలంగాణకు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. వీటితో రాష్ట్ర ప్రభుత్వ

Read More

రామోజీ ఫిలింసిటీ గేటును తొలగించాలి : గోనె ప్రకాశ్​రావు

బషీర్ బాగ్, వెలుగు: రామోజీ ఫిలిం సిటీలో ఆక్రమించుకున్న పేదల భూమిని, ప్రజా రహదారిని తిరిగి ఇచ్చేయాలని రామోజీ ఫిలిం సిటీ, ఈనాడు సంస్థల చీఫ్ రామోజీ రావున

Read More

కొద్దిగా పెరిగిన ఎగుమతులు

న్యూఢిల్లీ: గ్లోబల్​మార్కెట్లో సమస్యలు ఉన్నప్పటికీ 2023లో మన దేశం నుంచి వస్తువులు  సేవల ఎగుమతులు స్వల్పంగా 0.4 శాతం పెరిగి  765.6 బిలియన్ డా

Read More

రెండు మూడేండ్లలోనే అధికారంలోకి వస్తం.. కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు

హైదరాబాద్, వెలుగు: రెండు మూడేండ్లలోనే మళ్లీ అధికారంలోకి వస్తామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇచ్చిన హామీలను అమలు చేయ

Read More

అయోధ్యకు తర్వాత వెళ్తం: షిండే

ముంబై: అయోధ్యలో సోమవారం జరిగే శ్రీరాముడి ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమానికి తాను వెళ్లడం లేదని మహారాష్ట్ర సీఎం ఏక్‌నాథ్‌ షిండే తెలిపారు. ఈ ప్రోగ్

Read More

టాటా వెహికల్స్​ ధరల పెంపు

న్యూఢిల్లీ: టాటా మోటార్స్​ వచ్చే నెల ఒకటో తేదీ నుంచి ప్యాసింజర్ వెహికల్స్​ ధరలను పెంచనుంది. ధరలను సగటున 0.7 శాతం పెంచనున్నట్లు ఢిల్లీ టాటా మోటార్స్ ఆద

Read More