Telangana
ప్రసాదంగా 45 టన్నుల లడ్డూలు
అయోధ్య: శ్రీరాముడి విగ్రహ ప్రతిష్ఠాపనకు వచ్చే భక్తులకు ప్రసాదంగా లడ్డూలను అందించనున్నట్లు రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ వెల్లడించింది. ఇందు
Read Moreలెటర్ టు ఎడిటర్ : పదేండ్ల తర్వాత ప్రజాస్వామ్యం కనిపిస్తున్నది
పరిపాలన గాడిలో పడింది. వెనువెంటనే అసెంబ్లీ సమావేశాలు నిర్వహించి ప్రతిపక్షాలకు కూడా సమాన హోదాను కల్పించడం ప్రజాస్వామ్యానికి ప్రతీకగా కనిపిస్తుంది
Read Moreస్కిల్ డెవలప్మెంట్లో శిక్షణ ఇస్తం : దుద్దిళ్ల శ్రీధర్ బాబు
రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తాం స్వామి వివేకానంద జయంతిలో ఐటీ మినిస్టర్ శ్రీధర్ బాబు సికింద్రాబాద్,
Read Moreపదకొండు రోజులు.. మోదీ ప్రత్యేక దీక్ష
అయోధ్యలో రామ మందిర్ ప్రారంభోత్సవం నేపథ్యంలో నిర్ణయం ముంబై: అయోధ్యలో శ్రీరాముడి విగ్రహ ప్రతిష్ఠాపన వేడుకల నేపథ్యంలో తాను శుక్రవారం నుంచి
Read Moreపశువులపై దాడి చేస్తున్నయనే పులులకు విషంపెట్టి చంపిన్రు
ముగ్గురు నిందితుల అరెస్ట్.. వీరిలో ఒకరు 11 ఏండ్ల బాలుడు ఇద్దరు మేజర్లకు 12 రోజుల రిమాండ్ ఆసిఫాబాద్/కాగజ్ నగర్, వెలుగు: తమ పశువులపై దాడి చ
Read Moreసీఎంఆర్ పక్కదారి!..మిర్యాలగూడ ఎఫ్సీఐ గోడౌన్కు పక్కనే దందా
సన్నబియ్యంలో మిక్స్ చేసి అమ్ముతున్నరు వెహికల్స్కు జీపీఎస్ ఉన్నా ఫలితం శూన్యం &nbs
Read Moreస్టూడెంట్స్కు రక్తహీనత టెస్టులు చేయండి : కలెక్టర్ అనుదీప్
హైదరాబాద్ జిల్లాకలెక్టర్ అనుదీప్ హైదరాబాద్, వెలుగు : జిల్లాలో 8 నుంచి 10వ తరగతి చదువుకునే విద్యార్థులకు రక్తహీనత పర
Read Moreఏపీ నుంచి పుణెకు గంజాయి..నలుగురి అరెస్ట్
కోణార్క్ ఎక్స్ప్రెస్లో తరలిస్తున్న నలుగురి అరెస్ట్ 80 కిలోల సరుకు స్వాధీనం వికారాబాద్, వెలుగు : కోణ
Read Moreకానిస్టేబుల్ అభ్యర్థులకు ట్రైనింగ్ ఇవ్వాలి
సికింద్రాబాద్,వెలుగు : కానిస్టేబుల్ రిక్రూట్ మెంట్ ద్వారా ఎంపికైన అభ్యర్థులకు వెంటనే ట్రైనింగ్ ఇవ్వాలని ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజ్ ఆవ
Read Moreపాలేరులో 10 రోజులకే తాగునీరు!
- ఖమ్మం, సూర్యాపేట, మహబూబాబాద్ జిల్లాలకు పొంచిఉన్న ముప్పు 4,400 గ్రామాలకు ఇబ్బందులు జూన్ వరకు నీటిఎద్దడ
Read Moreయువతతోనే రాష్ట్రాభివృద్ధి స్కిల్ డెవలప్మెంట్లో శిక్షణ ఇస్తాం
సికింద్రాబాద్, వెలుగు: వచ్చే ఐదేండ్లలో మానవ వనరుల్లో తెలంగాణ నంబర్ వన్గా మారుతుందని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అన్నారు. యువతతోనే
Read Moreపదేండ్లకుపైగా శిక్ష పూర్తైన ఖైదీలను విడుదల చేయండి.. సీఎంకు మానవ హక్కుల వేదిక విజ్ఞప్తి
హైదరాబాద్, వెలుగు: పదేండ్లకుపైగా జైలు శిక్ష పూర్తి చేసుకున్న ఖైదీలను విడుదల చేయాలని సీఎం రేవంత్రెడ్డిని రాష్ట్ర మానవ హక్కుల వేదిక ప్రతినిధ
Read Moreచాక్లెట్ కవర్లలో రూ. 6 కోట్ల డైమండ్స్
శంషాబాద్, వెలుగు: చాక్లెట్ కవర్లలో దాచి విదేశాలకు అక్రమంగా తరలిస్తున్న రూ. 6 కోట్ల విలువైన డైమండ్స్ ను శంషాబాద్ ఎయిర్ పోర్టులో అధికారులు పట్టుకున్నారు
Read More












