Telangana
లారీలోని గ్రానైట్ రాళ్లు పడి ఇద్దరు మృతి
జీడిమెట్ల, వెలుగు: గ్రానైట్ రాళ్లు మీద పడి ఇద్దరు కార్మికులు మృతి చెందిన ఘటన పేట్ బషీరాబాద్ పీఎస్ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన ప్రకారం... గుజరాత
Read More30 తులాల గోల్డ్ చోరీ అత్తాపూర్ పరిధిలో ఘటన
గండిపేట్,వెలుగు : ఇంట్లో దొంగలు పడి 30 తులాల బంగారు ఆభరణాలను ఎత్తుకెళ్లిన ఘటన అత్తాపూర్ పీఎస్ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన ప్ర
Read Moreనెలలోపు మేడారం పనులు పూర్తి చేయాలి : అధికారులకు సీతక్క సూచన
జాతరను సక్సెస్ చేయాలి మేడారం మహాజాతర ప్రాంతాల్లో మంత్రి పర్యటన తాడ్వాయి, వెలుగు : ఆసియాలోనే అతిపెద్ద గిరిజన మహా జాతరకు ఆర్థిక సాయం&nb
Read Moreఇచ్చిన హామీలు కచ్చితంగా అమలుచేస్తం : దామోదర్ రాజనర్సింహ
మెదక్/నర్సాపూర్, వెలుగు : గత బీఆర్ఎస్ ప్రభుత్వం రూ.6 లక్షల కోట్ల అప్పు చేసి కనీసం ఒక్క ఊరిలో కూడా ఇళ్లు ఇవ్వలేదని, పేదలకు గజం జాగా కూడా ఇవ్వలేదన
Read Moreకేసీఆర్ ను కాపాడేందుకే సీబీఐ దర్యాప్తు కోసం బీజేపీ డిమాండ్ : జీవన్రెడ్డి
రాయికల్, వెలుగు : కాళేశ్వరం ప్రాజెక్టు పేరుతో బీఆర్ఎస్ నేతలు భారీగా అవినీతికి పాల్పడ్డారని, ఆ ప్రాజెక్టు పేరిట జరిగిన అవినీతిపై విచా
Read Moreఅక్రమాలకు అడ్డాగా కేయూ.. వరుసగా వెలుగులోకి వస్తున్న వివాదాలు
ప్రొఫెసర్ల ప్రమోషన్లలో రూల్స్ బ్రేక్ కొన్ని నెలల క్రితం పీహెచ్డీ సీట్లు విక్రయం న్యాక్ పనుల బిల్లుల్లోనూ కమీషన్ల కోసం కక్కుర్తి తాజ
Read Moreబ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర బ్రాంచ్లు ప్రారంభం
హైదరాబాద్, వెలుగు : సిటీలోని పంజాగుట్టలో బ్యాంక్ఆఫ్మహారాష్ట్ర (బీవోఎం) రెండు బ్రాంచ్లను ప్రారంభించింది. శనివారం బ్యాంక్ ఎగ్జిక్యూటివ్ డైరెక్
Read Moreకాంగ్రెస్, ఎంఐఎం నేతల మధ్య గొడవ
మెహిదీపట్నం, వెలుగు: ప్రజాపాలన చివరిరోజున కాంగ్రెస్, ఎంఐఎం నేతల మధ్య గొడవ జరిగింది. పోలీసుల జోక్యంతో సద్దుమణిగింది. శనివారం టప్పా చబుత్రా పీఎస్
Read Moreడబ్బుల కోసం అన్నను కిడ్నాప్ చేయించిన చెల్లి
గచ్చిబౌలి, వెలుగు : గచ్చిబౌలిలో కిడ్నాప్కు గురైన ప్రైవేట్ఉద్యోగి సురేందర్(37) ఆచూకీ లభించింది. కర్నూలు జిల
Read Moreఅయోధ్య టు కాశీ.. రామజ్యోతి
తీసుకురానున్న ఇద్దరు ముస్లిం మహిళలు అయోధ్యకు వెళ్లిన నజ్నీన్ అన్సారీ, నజ్మా పర్వీన్ వారణాసి : అయోధ్యలో రాముడి విగ్రహ ప్రాణప్రతిష్ఠ సంద
Read Moreఎన్నికలకు ముందే నిధులన్నీ డ్రా చేసిన్రు : భట్టి ఫైర్
రాష్ట్రాన్ని దివాలా తీయించిన్రు.. బీఆర్ఎస్పై భట్టి ఫైర్ ఆర్థిక ఇబ్బందులున్నా ఉద్యోగులకు ఒకటో తేదీనే జీతాలిచ్చినం ఆరు గ్యారంటీలను కచ్చితంగా అమల
Read Moreగమ్యం చేరిన ‘ఆదిత్య ఎల్1’.. ఫైనల్ ఆర్బిట్లోకి చేరిన స్పేస్ క్రాఫ్ట్
125 రోజుల్లో15 లక్షల కిలోమీటర్ల ప్రయాణం ఇకపై ఐదేండ్లపాటు సూర్యుడిపై నిరంతరం పరిశోధనలు బెంగళూరు : సూర్యుడిపై అధ్యయనం కోసం ఇస్రో పంపిన ఆదిత్య
Read Moreభారత్ జోడో న్యాయ్ యాత్ర లోగో విడుదల
కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ చేపట్టనున్న భారత్ జోడో న్యాయ్ యాత్ర లోగోను ఆ పార్టీ ప్రెసిడెంట్ మల్లికార్జున ఖర్గే ఆవిష్కరించారు. పార్టీ
Read More












