Telangana
పోలీసులు కంపెనీకి ప్రొటెక్షన్ ఇస్తున్రు : జి.హర్షవర్దన్రెడ్డి
మరికల్, వెలుగు: చిత్తనూర్ వద్ద అమాయక జనాలపై లాఠీచార్జీ చేయడం సరైంది కాదని, ప్రజలకు రక్షణ కల్పించాల్సిన పోలీసులు కంపెనీకి ప్రొటెక్షన్ ఇస్తున్నారని కా
Read Moreసీఎం సభా స్థలాన్ని పరిశీలించిన స్పీకర్
బాన్సువాడ,వెలుగు: ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈ నెల 30న బాన్సువాడ లో జరిగే సీఎం కేసీఆర్ సభ స్థలాన్ని మంగళవారం స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డ
Read Moreతెలంగాణ ఎన్నికల్లో పోటీ చేస్తున్నం : బహుజన భారత్ పార్టీ జాతీయ అధ్యక్షుడు
తొలి దశలో 15 మంది అభ్యర్థుల జాబితా విడుదల ఖైరతాబాద్,వెలుగు: రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో బహుజన భారత్ పార్టీ పోటీ చేస్తున్నట్లు ఆ పార్టీ
Read Moreలాఠీచార్జీపై జ్యుడీషియల్ ఎంక్వైరీ జరిపించాలి ; నాగురావు
మరికల్, వెలుగు: చిత్తనూర్ ఇథనాల్ కంపెనీని రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్న జనాలపై పోలీసులు లాఠీచార్జీ చేయడం అమానుషమని, ఈ ఘటనపై జ్యుడీషియల్ ఎంక్వైరీ
Read Moreబీఫామ్ నాకే వస్తుంది : అబ్రహం
అలంపూర్, వెలుగు: బీఆర్ఎస్ పార్టీలో ఎవరూ అపోహలకు గురికావొద్దని ఎమ్మెల్యే అబ్రహం సూచించారు. మంగళవారం ఉండవల్లి మండల కేంద్రంలో ప్రజా ప్రతినిధులు, ము
Read Moreహెచ్సీఏ ప్రెసిడెంట్గా అరిశనపల్లి జగన్ మోహన్ రావు బాధ్యతలు
హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ నూతన ప్రెసిడెంట్ గా అరిశనపల్లి జగన్ మోహన్ రావు బాధ్యతలు స్వీకరించారు. ఉప్పల్ స్టేడియంలో ఆయన బాధ్యతలు చేపట్టారు. ఈ
Read Moreవందే భారత్ ఎక్స్ ప్రెస్లో జర్నీకి యూత్ ఇంట్రస్ట్
ప్రయాణికుల్లో 29 శాతం మంది వారే.. సికింద్రాబాద్, వెలుగు: దక్షిణ మధ్య రైల్వే పరిధిలో వందే భారత్ రైళ్లలో ప్రయాణించ
Read Moreహైదరాబాద్ నగర బ్యూటిఫికేషన్ పై రాష్ట్ర సర్కార్ వి ఉత్త మాటలె
9 ఏళ్లుగా ఒక్క చోట మినహా ఎక్కడా పనులు చేయలే నదికి ఇరువైపులా ఎక్స్ ప్రెస్ వేల నిర్మాణం జరగలే పర్యాటకం, బోటింగ్ సదుపాయం ప్రకటన
Read Moreఎన్నికలకు కేంద్ర బలగాలు
నారాయణపేట, వెలుగు: ఎన్నికల సందర్భంగా జిల్లాలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా రెండు ప్లాటూన్ల కేంద్ర బలగాలు జిల్లాకు వచ్చినట్లు కలెక్టర్ కోయ శ్రీ
Read Moreధైర్యంగా ఓటు వేయండి : జీడిమెట్ల సీఐ పవన్
జీడిమెట్ల, వెలుగు: ఓటర్లు స్వేచ్ఛాయుతంగా, ధైర్యంగా ఓటు హక్కును వినియోగించుకోవాలని జీడిమెట్ల సీఐ పవన్ కోరారు. శాంతియుత వాతావరణంలో ఓటు వేసేందుకు ప్రజలకు
Read Moreదుర్గమ్మ ముక్కుపుడుకకు వేలం పాట
శంషాబాద్, వెలుగు: జై యోగేశ్వర్ యువజన సంఘం ఆధ్వర్యంలో శంషాబాద్ మండలంపెద్ద గోల్కొండ ఏర్పాటు చేసిన దుర్గామాత అమ్మవారి ముక్కుపుడకకు మంగళ
Read Moreకీసర ఆర్డీవో అధికార పార్టీకి సహకరిస్తుండు : తోటకూర వజ్రేశ్యాదవ్
ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదు కలెక్టర్, ఎలక్షన్ అధికారులు చర్యలు తీసుకోవాలి మేడ్చల్ కాంగ్రెస్ అభ్యర్థి తోటకూర వజ్రేశ్యాదవ్ మేడ
Read Moreపని చేసిన ఇంట్లో చోరీ.. ఇద్దరు మహిళలు అరెస్ట్
47 తులాల బంగారం స్వాధీనం మెహిదీపట్నం, వెలుగు : వృద్ధురాలి ఇంట్లో 47 తులాల బంగారు నగలను దోచుకుని పారిపోయిన నిందితులను అరెస్టు చేసిన ఘటన హూమాయన్
Read More












