Telangana

హైదరాబాద్ మెట్రోలో స్టూడెంట్ పాస్.. కుర్రోళ్ల జాయ్ జాయ్ రైడ్

విద్యార్థులను దృష్టిలో ఉంచుకొని హైదరాబాద్ మెట్రో రైల్ సరికొత్త ఆఫర్ అందుబాటులోకి తెచ్చింది. వేసవి సెలవుల అనంతరం విద్యాసంస్థలు పునఃప్రారంభం కావడంతో విద

Read More

రెయిన్ అలర్ట్.. ఐదు రోజుల పాటు భారీ వర్షాలు

హైదరాబాద్‌ లో వచ్చే ఐదు రోజుల పాటు వాతావరణం మేఘావృతమై ఉంటుందని వాతావరణ శాఖ తెలిపింది. అల్పపీడన ద్రోణి ప్రభావంతో నగరంలో కొన్ని ప్రాంతాల్లో భారీ వర

Read More

రఘురాములును భార్యే చంపించింది..హత్య కేసును ఛేదించిన పోలీసులు

దేవరకొండ, వెలుగు: నల్లగొండ జిల్లా దేవరకొండ పట్టణంలో ఈ నెల 26న జరిగిన పులిజాల రఘురాములు హత్య కేసును పోలీసులు ఛేదించారు. ఆయన భార్యతో పాటు మరో ముగ్గురిని

Read More

ఇండ్లు, స్థలాలు ఇచ్చేంత వరకు పోరాడుతాం

 తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు కాసాని ఐలయ్య జూలూరుపాడు, వెలుగు : పేద ప్రజలకు ఇండ్లు, ఇండ్ల స్థలాలు ఇచ్చేంత వరకు పోరాడుతామని తెలం

Read More

ముందు చెప్పి తర్వాత ఇయ్యమంటరా?

ఖమ్మం నగరంలో ఆదివారం మల్లు భట్టి విక్రమార్క పీపుల్స్ మార్చ్​ముగింపు జనగర్జన సభకు ఏఐసీసీ అగ్రనేత రాహుల్​గాంధీ వస్తున్నారని, ఈ సభకు ప్రజలను రానీయకుండా బ

Read More

మేడువాయి అంగన్​వాడీ కేంద్రంలోకి తాచుపాము

భద్రాచలం, వెలుగు: భద్రాచలం పట్టణ శివారున ఉన్న అల్లూరి జిల్లా ఏటపాక మండలం మేడువాయి అంగన్​వాడీ కేంద్రంలోకి శుక్రవారం తాచుపాము వచ్చింది. కేంద్రంలోని చిన్

Read More

విద్యా వ్యవస్థను కేసీఆర్ ​భ్రష్టు పట్టించాడు : షబ్బీర్ ​అలీ

 మాజీ మంత్రి షబ్బీర్​అలీ కామారెడ్డి, వెలుగు: సీఎం కేసీఆర్​ విద్యా వ్యవస్థను పూర్తిగా భ్రష్టు పట్టించారని మాజీ మంత్రి, కాంగ్రెస్​నేత షబ్బీర్​అల

Read More

కల్వకుర్తి ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ ను ముట్టడించిన గట్టిప్పలపల్లి గ్రామస్తులు

కల్వకుర్తి, వెలుగు: తమ గ్రామాన్ని మండలం చేయాలని తలకొండపల్లి మండలం గట్టిప్పలపల్లి గ్రామస్తులు శుక్రవారం కల్వకుర్తి ఎమ్మెల్యే క్యాంప్  ఆఫీస్​ను ముట

Read More

నిజాంసాగర్ ప్రాజెక్ట్ నీళ్లపై ఇక్కడి రైతులకు హక్కులేదా? : బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వడ్డీ మోహన్ రెడ్డి

నవీపేట్, వెలుగు: నిజాంసాగర్ ప్రాజెక్ట్ నీళ్లపై అలీసాగర్, గుత్ప ప్రాజెక్టుల ఆయకట్టు కింద ఉన్న రైతులకు సైతం హక్కుందని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వ

Read More

వడ్ల పైసల కోసం బ్యాంక్​ దగ్గర చెప్పుల క్యూ!

మెదక్ (వెల్దుర్తి), వెలుగు : వెల్దుర్తి లోని సెంట్రల్​ బ్యాంక్​ అకౌంట్​నుంచి ధాన్యం అమ్మిన, రైతుబంధు పైసలు డ్రా చేసుకునే విషయంలో రైతులకు తిప్పలు తప్పడ

Read More

రైతుబంధు పైసలు ఇవ్వట్లేదని బ్యాంకు ఎదుట కాంగ్రెస్​ లీడర్ల ధర్నా

జిన్నారం, వెలుగు : రైతుబంధు పథకం కింద రైతుల ఖాతాల్లో జమ అయిన పైసలు బ్యాంకులు ఇవ్వడం లేదని కాంగ్రెస్​ లీడర్లు ఆందోళనకు దిగారు.  శుక్రవారం జిన్నారం

Read More

డ‌బుల్ హాట్ : ప‌ర్చిమిర్చి కిలో రూ.160

రాష్ట్రంలో కూరగాయల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. ఇప్పటికే టమాటా కొండెక్కి కూర్చోగా..తాజాగా పచ్చిమిర్చి ధర చుక్కలను తాకుతోంది. రాష్ట్రంలోని పలు మార్కెట్లలో

Read More

నాణ్యత లేని భోజనం పెడ్తున్రు..బీజేవైఎం నాయకుల ఆరోపణ

పెబ్బేరు, వెలుగు: మోడల్​ స్కూల్​లో విద్యార్థులకు నాణ్యత లేని భోజనం పెడుతున్నారని బీజేవైఎం నాయకులు ఆరోపించారు. మోడల్ స్కూల్​లో భోజనాన్ని పరిశీలించారు.

Read More