నాణ్యత లేని భోజనం పెడ్తున్రు..బీజేవైఎం నాయకుల ఆరోపణ

నాణ్యత లేని భోజనం పెడ్తున్రు..బీజేవైఎం నాయకుల ఆరోపణ

పెబ్బేరు, వెలుగు: మోడల్​ స్కూల్​లో విద్యార్థులకు నాణ్యత లేని భోజనం పెడుతున్నారని బీజేవైఎం నాయకులు ఆరోపించారు. మోడల్ స్కూల్​లో భోజనాన్ని పరిశీలించారు. దొడ్డుబియ్యంతో భోజనం పెడుతున్నారని, కూరలు కూడా సరిగా లేవన్నారు. ఐటీ సెల్  జిల్లా కన్వీనర్ తోకల మహేశ్, కార్తీక్, నరేశ్, రాకేశ్ గౌడ్, శ్రీకాంత్, సాయికృష్ణ, రవితేజ, చందు, మల్లేశ్, భాస్కర్, శివ, రాజు పాల్గొన్నారు.