Telangana

సమాచారాన్ని తప్పుగా వివరించారు.. రూ.500 నోట్ల మిస్సింగ్ పై ఆర్బీఐ రిప్లై..

రూ.88 వేల 32వందల 50 కోట్ల విలువైన రూ.500 నోట్లు కనిపించడం లేదన్న ప్రచారాన్ని భారతీయ రిజర్వు బ్యాంకు ఆర్బీఐ ఖండించింది. ఆర్టీఐ (RTI) డేటా ప్రకారం..&nbs

Read More

వివేక్ వెంకటస్వామికి ఘన స్వాగతం

జహీరాబాద్, వెలుగు: బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు, మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామికి శనివారం జహీరాబాద్‌లో పార్టీ శ్రేణులు ఘనంగా స్వాగతం పలికారు. జహీ

Read More

తాటిచెట్టుపై నుంచి పడి గీత కార్మికుడి మృతి

భద్రాద్రి కొత్తగూడెం, వెలుగు: తాటిచెట్టు పైనుంచి పడి గౌడి బాలరాజు(38) అనే గీత కార్మికుడు చనిపోయాడు. వివరాలిలా ఉన్నాయి. లక్ష్మీదేవిపల్లి మండలం కారుకొండ

Read More

వడ్ల పైసలు వేయాలని రాస్తారోకో

మెట్ పల్లి, వెలుగు: కొనుగోలు సెంటర్లలో రైతుల నుంచి కొన్న వడ్లకు సంబంధించిన పైసలు వెంటనే చెల్లించాలని కాంగ్రెస్​లీడర్లు హైవేపై రాస్తారోకో చేశారు. ఈ సంద

Read More

లండన్ లో భారత సంతతి వ్యక్తి హత్య.. మూడు రోజుల్లోనే రెండో ఘటన

యునైటెడ్ కింగ్‌డమ్‌లోని లండన్‌లో ఇండియన్ హత్య చేయబడ్డాడు. జూన్ 16న చోటుచేసుకున్న ఈ ఘటనలో 38 ఏళ్ల భారత సంతతికి చెందిన వ్యక్తిని దుండగులు

Read More

డయాబెటిక్ కేర్.. గ్లూకోజ్​ అసలు కారణం !

డయాబెటిస్​ను వైద్య పరిభాషలో డయాబెటిస్​  మెలిటస్​ అంటారు. ఇది మెటబాలిక్​ డిసీజ్. దీన్ని సరిగ్గా మేనేజ్​ చేయకపోతే ఆరోగ్య సమస్యలు ఇబ్బంది పెడతాయి. శ

Read More

వేడి గాలులతో ఆస్పత్రులకు క్యూ.. 98 మంది మృతి, 400మందికి చికిత్స

రోజురోజుకూ పెరుగుతోన్న ఉష్టోగ్రతలు, వేడి గాలుల నేపథ్యంలో గడిచిన మూడు రోజుల్లో తీవ్రమైన వేడి కారణంగా బీహార్, ఉత్తరప్రదేశ్‌లలో కనీసం 98 మంది మరణించ

Read More

యాదాద్రి ఆలయంలో భక్త జన సందోహం

రాష్ట్రంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన యాదగిరి గుట్ట శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయాన్ని జూన్​ 18న హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్​ ఉజ్జల్​భుయాన్​

Read More

డయాబెటిస్.​..10 అధిక ప్రభావిత రాష్ట్రాలు

ఇంతకుముందుతో పోలిస్తే జనాన్ని రకరకాల జబ్బులు తెగ ఇబ్బంది పెడుతున్నయ్​. నిల్చుంటేనొప్పి. కూర్చుంటే తీపి అన్నట్టు తయారైందిచాలామంది పరిస్థితి. ఎంత ట

Read More

నేతాజీ ఉంటే భారతదేశం విడిపోయేది కాదు.. ఎన్‌ఎస్‌ఏ అజిత్ దోవల్ సంచలన వ్యాఖ్యలు

నేతాజీ సుభాష్ చంద్రబోస్ జీవించి ఉంటే భారతదేశం విడిపోయి ఉండేది కాదని జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ కీలక వ్యాఖ్యలు చేశారు. అసోసియేటెడ్ ఛాంబర్స్ ఆఫ్

Read More

షూటర్ల కాల్పుల్లో ఇద్దరు మహిళలు మృతి.. రుణ వివాదంపై అనుమానాలు

జూన్ 18 తెల్లవారుజామున ఢిల్లీలోని ఆర్‌కే పురం పోలీస్ స్టేషన్ పరిధిలో గుర్తు తెలియని షూటర్ల కాల్పుల్లో ఇద్దరు మహిళలు మరణించారని పోలీసులు తెలిపారు.

Read More

పోటీ పరీక్షలు.. కుతుబ్​​షాహీలు బిట్​ బ్యాంక్​

కుతుబ్​షాహీల కాలంలో రాజ్యాదరణ పొందిన భాషలు పర్షియన్​, అరబిక్​, ఉర్దూ.  మల్కిభరామునిగా కొనియాడబడిన గోల్కొండ సుల్తాన్​ ఇబ్రహీం కులీకుతుబ్​ షా.

Read More

టెట్ పెట్టి ఏడాది.. టీఆర్టీ ఎప్పుడు

టీచర్ ​పోస్టులకు మూడున్నర లక్షల మంది ఎదురుచూపులు రాష్ట్ర వ్యాప్తంగా 33 వేలకుపైగా టీచర్​ పోస్టులు ఖాళీ చాలా చోట్ల ఇన్​చార్జ్​ హెచ్​ఎంలు, ఎంఈవోలు

Read More