Telangana
టెన్త్ పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి
హైదరాబాద్, వెలుగు : రాష్ట్రవ్యాప్తంగా ఏప్రిల్ 3 నుంచి 13వ తేదీ దాకా జరిగే పదో తరగతి పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి చేశామని ప్రభుత్వం శనివారం ఒక ప్రకటనలో త
Read Moreరాష్ట్రంలో మరో రెండ్రోజులు వానలు
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో కొన్ని చోట్ల మరో రెండ్రోజులు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస
Read Moreకేటీఆర్ ముందే బీఆర్ఎస్ నేతల మధ్య గొడవ
మంత్రి కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ వర్గపోరు భగ్గుమన్నది. మార్చి 25వ తేదీ శనివారం మంత్ర కేటీఆర్ ముందే ఎల్బీనగర్ బీఆర్ఎస్ నేతల మధ్య విభేదాలు బయటపడ్డాయి.&n
Read Moreఏప్రిల్ 3 నుంచి టెన్త్ ఎగ్జామ్స్
హైదరాబాద్ : రాష్ట్రవ్యాప్తంగా పదో తరగతి పరీక్షలు ఏప్రిల్ 3వ తేదీ నుంచి 13వ తేదీ వరకు జరగనున్నాయి. ఉదయం 9 గంటల 30 నిమిషాల నుంచి మధ్యాహ్నం 12 గంటల 30 ని
Read Moreఎల్బీ నగర్ చౌరస్తాకు శ్రీకాంతాచారి పేరు
హైదరాబాద్ నగరంలో మరో ఫ్లైఓవర్ అందుబాటులోకి వచ్చింది. మార్చి 25వ తేదీ శనివారం ఎల్బీనగర్ ఫ్లైఓవర్ ను మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. వనస్థలిపుర
Read Moreసంగారెడ్డి డీఈఓ ఇంట్లో ఏసీబీ సోదాలు
సంగారెడ్డి డీఈఓ కార్యాలయం, ఇళ్లలో ఏసీబీ సోదాలు నిర్వహిస్తున్నారు. మార్చి24న రూ.50 వేలు లంచం తీసుకుంటూ అడ్డంగా పట్టుబడ్డాడు డీఈఓ రాజేష్. శుక్రవారం 7గంట
Read Moreసీఎం కేసీఆర్ దూరదృష్టితో గ్రామాల అభివృద్ధి: మంత్రి ఎర్రబెల్లి
సీఎం కేసీఆర్ దూరదృష్టితో గ్రామాలను అభివృద్ధి చేస్తున్నారని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. హనుమకొండ కలెక్టరెట్ లో వరంగల్, హనుమకొండ జిల్లాల్లో ఉ
Read More5 ఏళ్ల బాలుడిపై వీధి కుక్కల దాడి
హైదరాబాద్ నగరంలో పలు ప్రాంతాల్లో వీధి కుక్కలు స్వైర విహారం చేస్తున్నాయి. తాజాగా బడంగ్ పేట్ పరిధిలో 5 సంవత్సరాల బాబుపై వీధి కుక్కల దాడి చేశాయి. మార్చి
Read Moreరాష్ట్రంలో పలు చోట్ల ఉరుములు మెరుపులతో కూడిన వడగడ్ల వాన
మార్చి 24 శుక్రవారం రాయలసీమ, పరిసర ప్రాంతాల్లో ఉన్న ఉపరితల ఆవర్తనం శనివారం బలహీన పడిందని వాతావరణ శాఖ వెల్లడించింది. శుక్రవారం ద్రోణి ప్రభావంతో మా
Read Moreరాహుల్ పై అనర్హత వేటు.. కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి నిరసన
ప్రధాని మోడీ తీసుకున్న రాహుల్ గాంధీ అనర్హత వేటు చర్యను తీవ్రంగా ఖండిస్తున్నామని..న్యాయం కోసం పోరాటం చేస్తామని ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి
Read Moreసీఎం అంటే క్రిమినల్ మినిస్టర్: విజయశాంతి
సీఎం అంటే క్రిమినల్ మినిస్టర్ అని బీజేపీ నాయకురాలు విజయశాంతి ఆరోపించారు. మార్చి 25 శనివారం హైదరాబాద్ లోని ఇందిరా పార్క్ లో "మా నౌకరీలు మాగ్గ
Read Moreరామగుండం ఎన్టీపీసీ కొత్త ప్లాంట్లో కరెంటు ఉత్పత్తి షురూ
రామగుండం ఎన్టీపీసీ కొత్త ప్లాంట్లో కరెంటు ఉత్పత్తి షురూ 800 మెగావాట్ల ఫస్ట్ యూనిట్&
Read Moreనిరంతరం ప్రజల కోసం పని చేసే పార్టీ బీఆర్ఎస్ : ఇంద్రకరణ్ రెడ్డి
రైతులను అన్ని విధాలుగా ఆదుకుంటున్న ఏకైక రాష్ట్రం తెలంగాణనే అని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. నిర్మల్ జిల్లా దిలావర్పూర్లో జరిగిన బీఆర
Read More












