Telangana
కవితకు నోటిసులిచ్చినప్పుడు ఎందుకు మాట్లాడలే కేసీఆర్: బండి సంజయ్
లిక్కర్ కేసులో మనీష్ సిసోడియాను అరెస్టు చేస్తే బీజేపీకి ఏంటి సంబంధం అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ప్రశ్నించారు. లిక్కర్ కేసులో తాము ఎలాంటి
Read Moreభైంసా ఆర్ఎస్ఎస్ ర్యాలీకి హైకోర్టు గ్రీన్ సిగ్నల్
భైంసాలో ఆర్ఎస్ఎస్ ర్యాలీకి హైకోర్టు షరతులతో కూడిన అనుమతి ఇచ్చింది. శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా కార్యక్రమం నిర్వహించాలని ఆదేశించింది. ర్యాలీలో
Read Moreరూ. 86వేల ట్యాబ్ ఫ్రీ : కేటీఆర్
విద్యావ్యవస్థలో మార్పు తీసుకురావడం కోసం ప్రయత్నం చేస్తున్నామని మంత్రి కేటీఆర్ చెప్పారు. మన ఊరు మన బడి కార్యక్రమంలో భాగంగా.. రాష్ట్రంలోని 26వేల పాఠశాలల
Read Moreటీఎస్ ఐసెట్ షెడ్యూల్ రిలీజ్
ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో అడ్మిషన్లకు అర్హత పరీక్ష అయిన టీఎస్ ఐసెట్ షెడ్యూల్ ను ఉన్నత విద్యామండలి రిలీజ్ చేసింది. ఈ ఏడాది కాకతీయ యూనివర్సిటీ నిర్వహిస్తు
Read Moreకేసీఆర్ నుంచి తెలంగాణను కాపాడుకుందాం: కోదండరాం
సీఎం కేసీఆర్ వైఖరి తెలంగాణ ప్రజల పట్ల శాపంగా మారిందని టీజేఎస్ అధ్యక్షుడు కోదండరాం ఆరోపించారు. కేసీఆర్ ఒక్కరి వల్ల తెలంగాణ రాలేదని.. ప్రజల పోరాటం వల్లే
Read Moreఢిల్లీలో అమిత్ షాతో తెలంగాణ బీజేపీ లీడర్లు భేటీ
కేంద్ర మంత్రి అమిత్ షాతో రాష్ట్ర ముఖ్య నేతలు ఢిల్లీలో సమావేశమయ్యారు . బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా నివాసంలో జరుగుతున్న ఈ సమావేశానికి బీజేపీ రాష్
Read Moreరాజాసింగ్కు మరో బుల్లెట్ ప్రూఫ్ వెహికిల్
గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్కు ప్రభుత్వం మరో బుల్లెట్ ప్రూఫ్ వాహనాన్ని కేటాయించింది. గతంలో ఇచ్చిన బుల్లెట్ ప్రూఫ్ వాహనం తరచూ మొరాయిస్తుండటంతో ఆయన పలు
Read Moreగత నెలలో స్టార్ పర్ఫామర్.. ఈ నెలలో ఉద్యోగం ఊస్ట్
గత కొన్ని నెలలుగా ప్రముఖ టెక్ కంపెనీలన్నీ ఉద్యోగులను తొలగిస్తున్నాయి. ఆర్థిక మాంద్యం నుంచి తప్పించుకోవడానికే లేఆఫ్ లు ఇస్తున్నట్లు కంపెనీలు చెప్తున్నా
Read Moreగుండెపోటుతో ఆర్టీసీ కండక్టర్ మృతి
గుండెపోటుతో విధుల్లోనే ఆర్టీసీ కండక్టర్ మృతి చెందిన ఘటన మెదక్ జిల్లా నర్సాపూర్ లో చోటుచేసుకుంది. నిన్న రాత్రి సంగారెడ్డి నుండి గజ్వేల్ ప్రజ్ఞాపూ
Read Moreకామారెడ్డి జిల్లాలో 2 నెలల్లోనే 40 కి పైగా కేసులు
పెరుగుతున్న సైబర్ క్రైమ్స్ కామారెడ్డి జిల్లాలో 2 నెలల్లోనే 40 కి పైగా కేసులు అకౌంట్ల నుంచి సుమారు రూ. 50 లక్షలు ఖాళీ గతేడ
Read Moreకరకట్టల నిర్మాణంలో నిబంధనలు పాటిస్తలే
భద్రాచలం, వెలుగు: సీతమ్మసాగర్ బ్యారేజీ నిర్మాణం వల్ల బ్యాక్వాటర్తో ముంపును తగ్గించేందుకు ప్రభుత్వం చేపట్టిన కరకట్టల నిర్మాణాల్లో నిబంధనలు పాటించడం
Read Moreపల్లె ప్రకృతి వనాలు ఎండుతున్నయ్!
మహబూబ్నగర్, వెలుగు : రాష్ట్ర ప్రభుత్వం సెంట్రల్ ఫండ్స్తో ఏర్పాటు చేసిన పల్లె ప్రకృతి వనాలు ఎండిపోతున
Read Moreడిప్యుటేషన్పై వచ్చి.. పాతుకుపోతున్నరు!
డిప్యుటేషన్పై వచ్చి.. పాతుకుపోతున్నరు! జీహెచ్ఎంసీని వీడేందుకు ఇంట్రెస్ట్ చూపని అధికారులు హైదరాబాద్, వెలుగు: జీహెచ్ఎంసీలో డిప్యుటేషన్
Read More












