Telangana
చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారి సేవలో కేంద్ర మంత్రి
హైదరాబాద్ చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారిని కేంద్ర మంత్రి అనురాగ్ సింగ్ ఠాకూర్ దర్శించుకున్నారు. ప్రత్యేక పూజలు నిర్వహించి ఆశీస్సులు పొందార
Read Moreరాజ్యాంగాన్ని మార్చేందుకు బీజేపీ ప్రభుత్వం కుట్ర చేస్తోంది: మంత్రి గంగుల
డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ దేశానికి మార్గదర్శకుడని.. ప్రతి ఒక్కరూ ఆయన అడుగుజాడల్లో నడవాలని మంత్రి గంగుల కమలాకర్ సూచించారు. కరీంనగర్ రూరల్ మండలం చేగుర్తి
Read Moreతక్షణమే స్కాలర్ షిప్లను పెంచాలె: ఆర్ కృష్ణయ్య
కళాశాల, పాఠశాల, గురుకుల విద్యార్థుల మెస్ చార్జీలను, స్కాలర్ షిప్ లను తక్షణమే పెంచాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు ఎంపీ ఆర్ కృష్ణయ్య డిమాండ్ చేశ
Read Moreమా వల్లే తెల్లబువ్వ తింటున్రు : చంద్రబాబు
ఇంటింటికీ తెలుగుదేశం కార్యక్రమంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. తెల్ల బియ్యాన్ని పండుగ బువ్వగా, స్వామి బువ్వగా భావించే రోజుల్ల
Read Moreమంత్రి కేటీఆర్కు రఘునందన్ సవాల్
మంత్రి కేటీఆర్కు బీజేపీ నేత, దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు సవాల్ విసిరారు. దుబ్బాక నియోజకవర్గంలోని ప్రతి దళిత కుటుంబానికి దళిత బంధు, సొంత&nbs
Read Moreఇక్కడ 24 గంటలు తాగునీళ్లు.. ముంబైలో రోజుకు 2 గంటలే
హైదరాబాద్, వెలుగు: హైదరాబాద్లో తమ ప్రభుత్వం 24 గంటల పాటూ తాగునీళ్లను సరఫరా చేస్తున్నదని, ముంబైలో మాత్రం రోజుకు 2 గంటలే నీళ్లిస్తున్నారని ఎ
Read Moreనీళ్లు లేక లక్షలాది ఎకరాల్లో పంటలు ఎండుతున్నయ్
ఎండుతున్న పంటలు..రైతులకు తిప్పలు కడెం ఆయకట్టు పరిధిలో బావులు తవ్వుకుంటున్నరు నాగార్జునసాగర్, ఎస్సారెస్పీ కెనాల్స్కు అడ్డుకట్టలు కట్టి పా
Read Moreఘరానా దొంగల ముఠా అరెస్ట్
పలు చోట్ల దొంగతనాలకు పాల్పడుతున్న ఇద్దరు దొంగలను పోలీసులు అరెస్ట్ చేశారు. జగిత్యాల జిల్లా వెల్గటూర్ మండల కేంద్రంలోని మహాలక్ష్మి వైన్ షాపుతో పాటు రాయపట
Read Moreఏటీఎంలో చోరీ.. నిందితుడి అరెస్ట్
శుక్రవారం రాత్రి 11:30 సమయంలో ఒ యువకుడు మెదక్ జిల్లా నర్సాపూర్ లోని యాక్సిస్ బ్యాంక్ ఏటీఎం చోరీకి విఫలయత్నం చేశాడు. ఇది గమనించిన స్థానికులు పోలీసులకు
Read Moreఅంధకారంలో గ్రామపంచాయతీలు
నిర్మల్ జిల్లా ముధోల్ మండలంలోని పలు గ్రామ పంచాయతీలు అంధకారంలోకి వెళ్లాయి. విద్యుత్ శాఖ అధికారులు పంచాయతీలకు కరెంటు సరఫరా నిలిపివేశారు. అసలు విషయం ఏంటం
Read Moreమరిన్ని ఇన్నోవేషన్స్ తీసుకురావాలె: కేటీఆర్
బయో ఏషియా సదస్సులో పాల్గొన్న స్టార్టప్స్ కంపెనీకు అభినందనలు తెలిపిన మంత్రి కేటీఆర్.. రానున్న రోజుల్లో మరిన్ని ఇన్నోవేషన్స్ ను తీసుకురావాలని ఆశిస్తున్న
Read Moreకేసీఆర్ను గద్దె దింపాలె : వివేక్ వెంకటస్వామి
భవిష్యత్తు బాగుండాలంటే ప్రధాని మోడీని మళ్లీ గెలిపించాలని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు వివేక్ వెంకటస్వామి కోరారు. ఆయన ఇవాళ జగిత్యాల జిల్లాల
Read Moreనయీం ఆస్తులను కేసీఆర్ కుటుంబం అనుభవిస్తుంది: బండి సంజయ్
రూ.42 వేల కోట్లు ఖర్చు చేసినా రాష్ట్ర ప్రజలకు మంచినీటిని అందించని వైఫల్య ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వమేనని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ కు
Read More












