Telangana
బడిలో టీచర్లు లేరని ఎమ్మెల్యే ఫైర్
జగిత్యాల జిల్లా కేంద్రంలో కంటి వెలుగు కార్యక్రమానికి వెళ్తున్న జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్.. రామ్ బజార్ లోని ప్రైమరీ స్కూల్ ను ఆకస్మికంగా తనిఖీ చే
Read MoreFarm house case : కేసీఆర్ తీరుపై సుప్రీం అసంతృప్తి
ఫాం హౌస్ కేసులో సీఎం కేసీఆర్ వ్యవహరించిన తీరుకు చింతిస్తున్నట్లు తెలంగాణ ప్రభుత్వ తరఫు న్యాయవాది దుష్యంత్ దవే సుప్రీంకోర్టుకు చెప్పారు. కేసుకు సంబంధిం
Read Moreఅధికారుల నిర్లక్ష్యం.. బ్రతికుండగానే సంపేసిండ్రు
రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వితంతు పెన్షన్ల పథకం నేడు అధికారుల నిర్లక్ష్యానికి నిలువుటద్దంలా మారింది. ఓ వృద్దురాలిని బ్రతికుండగానే చనిపోయినట్టు ని
Read Moreప్రీతి మృతి పట్ల రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు
సీనియర్ల ర్యాగింగ్ భూతానికి బలైన ధరావత్ ప్రీతి మృతి పట్ల రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు వెలువెత్తుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం, కాకతీయ మెడికల్ కళాశాల వైఫల్
Read Moreమిర్చి రైతులతో కళకళలాడుతున్న మలక్పేట్ మార్కెట్
తెలంగాణలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చే మిర్చితో మలక్పేట్ వ్యవసాయ మార్కెట్ కళకళలాడుతోంది. మిర్చి వ్యాపారం చేసేందుకు వ్యాపారులు, రైతులు పెద్
Read Moreచాక్లెట్లు ఇచ్చి థ్యాంక్స్ చెప్పిన ట్రాఫిక్ పోలీసులు
నిబంధనలు ఉల్లంఘించే వాహణదారులపై ఎప్పుడూ చలాన్లు విధించే ట్రాఫిక్ పోలీసులు ఇప్పుడు నిబంధనలు పాటించే వారిపై దృష్టి పెట్టారు. వారిని పట్టుకొని నోరు తీపి
Read Moreహరీష్ రావుతో ఆర్. కృష్ణయ్య భేటీ
రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన మొత్తం బడ్జెట్ లో రూ.20వేల కోట్లు బీసీలకు కేటాయించాలని రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య డిమాండ్ చేశారు. బీసీ కార్పొరేషన్ క
Read Moreబీర్లు అమ్మడం లేదంటూ ప్రజావాణిలో ఫిర్యాదు
కింగ్ ఫిషర్ బీర్లు అమ్మడం లేదంటూ ఓ యవకుడు ఏకంగా ప్రజావాణిలో ఫిర్యాదు చేశాడు. ఈ సంఘటన జగిత్యాల పట్టణంలో చోటుచేసుకుంది. జగిత్యాలలో చల్లని బీర్లను అందుబా
Read Moreతెలంగాణ రాష్ట్రంలో హోంమంత్రి ఉన్నారా.?
మెడికో ప్రీతి మృతికి కారకులైన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ యూత్ కాంగ్రెస్, ఎన్ఎస్యుఐ ఆధ్వర్యంలో వికారాబాద్ జిల్లా పరిగి
Read Moreయాదగిరి గుట్టకు బంగారం విరాళమిచ్చిన నిజాం సతీమణి..
యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామికి దివంగత నిజాం ముకర్రం జా సతీమణి, యువరాణి బేగం సాహిబా ఎస్రా బిర్గెన్ భారీ విరాళం అందజేశారు. స్వామివారి వార్షిక బ్రహ
Read Moreజీతాలు ఇవ్వడం లేదని పారిశుద్ధ్య కార్మికుల ధర్నా
ఘట్కేసర్ మండలం ఔషపూర్ గ్రామపంచాయతీలో గత మూడు నెలలుగా జీతాలు ఇవ్వడం లేదని గ్రామపంచాయతీ సిబ్బంది ధర్నాకు దిగారు. అడ్డగోలు సాకిరి చేపించుకుంటున్నా అధికార
Read Moreముగిసిన ప్రీతి అంత్యక్రియలు
ర్యాగింగ్ భూతానికి బలైన డాక్టర్ ప్రీతి అంత్యక్రియలు ముగిశాయి. గిర్ని తండాలోని తన ఇంటికి సమీపంలోని వ్యవసాయ భూమిలో అంత్యక్రియలు నిర్వహించారు. అవివాహిత క
Read Moreకవిత తొందరలోనే జైలుకెళ్తది : వివేక్ వెంకటస్వామి
తిరుమల : ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఢిల్లీ డిప్యూటీ సీఎం సిసోడియాలాగే ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను సీబీఐ త్వరలోనే అరెస్టు చేస్తుందని బీజేపీ
Read More












