భైంసాలో ఆర్ఎస్ఎస్ ర్యాలీకి హైకోర్టు షరతులతో కూడిన అనుమతి ఇచ్చింది. శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా కార్యక్రమం నిర్వహించాలని ఆదేశించింది. ర్యాలీలో కేవలం 500 మంది మాత్రమే పాల్గొనాలని హైకోర్టు స్పష్టం చేసింది. మసీదుకు 300 దూరంలో మాత్రమే ర్యాలీలో పాల్గొనాలన్న హైకోర్టు.. ఎలాంటి క్రిమినల్ హిస్టరీ లేని వారు మాత్రమే కార్యక్రమంలో పాల్గొనేలా చూడాలని చెప్పింది. ర్యాలీ నిర్వహించే ప్రాంతంలోని మసీదు వద్ద ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేయాలని పోలీసులను ఆదేశించింది. ఈ కార్యక్రమంలో పాల్గొనే వారెవరూ ఎలాంటి వివాదాస్పద వ్యాఖ్యలు చేయకూడదని హైకోర్టు తేల్చిచెప్పింది.
భైంసా ఆర్ఎస్ఎస్ ర్యాలీకి హైకోర్టు గ్రీన్ సిగ్నల్
- హైదరాబాద్
- February 28, 2023
లేటెస్ట్
- Barbie Telugu OTT: ఆస్కార్ గెలిచిన సూపర్ హిట్ మూవీ OTTకి వచ్చేసింది.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
- రాష్ట్రపతిని కలిసిన హుస్సేన్ నాయక్
- 8,9 తేదీల్లో రేవంత్రెడ్డిని అరెస్ట్ చేస్తరేమో?: సీపీఐ నారాయణ
- కెనడాలో ముగ్గురు భారతీయులు అరెస్ట్
- బీఆర్ఎస్ చచ్చిపోయిన పార్టీ: ఎమ్మెల్యే రాజగోపాల్రెడ్డి
- ఆస్తి కోసం అమానుషం.. ఇంటి పెద్దను బంధించి చిత్రహింసలు
- మెజార్టీ సీట్లు రాకపోతే..జగదీశ్రెడ్డి రాజీనామా చేయాలి : రాంరెడ్డి దామోదర్ రెడ్డి
- తెలంగాణలో కరెంట్ కోతల్లేవ్..నిరంతరాయంగా విద్యుత్ సరఫరా చేస్తున్నాం : భట్టి విక్రమార్క
- ఎంపీగా గడ్డం వంశీకృష్ణను గెలిపించాలి : పంతకాని సమ్మయ్య
- ప్రతి ఒక్కరూ ఓటుహక్కు వినియోగించుకోవాలి : కలెక్టర్ రిజ్వాన్ బాషాషేక్
Most Read News
- ఆ గ్రామంలో అంతా అందమైన అమ్మాయిలే.. కాని వరుడు దొరకడం లేదంట..
- మీరు గ్రేట్ : 4 నెలల్లో.. రూ.3 కోట్లు సంపాదించిన రైతు
- T20 World Cup 2024: ఆరేడుగురు మ్యాచ్ విన్నర్లు.. టీ20 ప్రపంచ కప్ 2024కు వెస్టిండీస్ జట్టు ప్రకటన
- T20 World Cup 2024: అన్ని దేశాల వారికి చోటు.. టీ20 ప్రపంచ కప్ 2024కు అమెరికా జట్టు ప్రకటన
- Gold Rates : తగ్గిన బంగారం.. స్థిరంగా వెండి.. హైదరాబాద్లో ధరలు ఇలా
- IPL 2024: దిక్కుతోచని స్థితిలో చెన్నై.. ఒక్క దెబ్బకు 5 గురు బౌలర్స్ ఔట్
- Health Alert: బ్రెయిన్ స్ట్రోక్ ఇలా కూడా వస్తుందా... జాగ్రత్త
- పిల్లల టిఫిన్ బాక్సుల్లో గుడ్లు, చికెన్ పెట్టొద్దు.. పేరంట్స్కు స్కూల్ మెసేజ్
- సిగ్నల్ లేని ఊరు.. సెల్ ఫోన్ వాడని గ్రామం.. ఎక్కడుందో తెలుసా
- ఖైరతాబాద్ లో భారీ అగ్ని ప్రమాదం..ఎగిసిపడుతున్న మంటలు