Telangana
జీఎస్టీ పరిహార నిధులు.. 542 కోట్లు విడుదల
న్యూఢిల్లీ, వెలుగు: ఈ ఏడాది ఏప్రిల్ నుంచి జూన్ వరకు తెలంగాణ రాష్ట్రానికి బ్యాలెన్స్ ఉన్న రూ.542 కోట్ల జీఎస్టీ పరిహార నిధుల్ని కేంద్రం విడుదల చేసింది.
Read More9,168 గ్రూప్ 4 పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్
ఉత్తర్వులు జారీ చేసిన ఆర్ధికశాఖ అత్యధికంగా 6,859 జూనియర్ అసిస్టెంట్ పోస్టులు ఇందులో రెవెన్యూలో 2,077, పంచాయతీరాజ్ లో 1,245 429 జూనియర్ అకౌంటె
Read Moreమర్రి శశిధర్ రెడ్డిని బీజేపీలోకి ఆహ్వానించిన నడ్డా
సీనియర్ రాజకీయ నాయకుడు మర్రి శశిధర్ రెడ్డిని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా పార్టీలోకి ఆహ్వానించారు. ఆయన చేరికతో తెలంగాణలో పార్టీ మరి
Read Moreలోన్ యాప్ వేధింపులకు మరో యువకుడు బలి
ఆన్ లైన్ లోన్ యాప్స్ నిర్వాహకుల ఆగడాలు ఆగడం లేదు. వాళ్ళ అరాచకానికి బాధితులు ప్రాణాలు కోల్పోతున్నారు. అవసరానికి డబ్బు తీసుకుని వడ్డీతో సహా తిరిగి చెల్ల
Read More9,168 గ్రూప్– 4 ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్
గ్రూప్ – 4 ఉద్యోగాల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం అనుమతించింది. గ్రూప్ – 4 సర్వీసులకు సంబంధించిన 9,168 ఉద్యోగాల భర్తీకి ఆర్థిక శా
Read Moreరాష్ట్రంలో మొట్టమొదటి గాడిదల ఫామ్..రైతుకు కాసుల పంట
వ్యవసాయంతో నష్టాలు రావడంతో నాగర్ కర్నూలు జిల్లాకు చెందిన రైతులు కొత్త బిజినెస్ ను ఎన్నుకున్నారు. మిగతావారికి భిన్నంగా గాడిదల ఫామ్ ఏర్పాటు చేశారు. గాడి
Read Moreఎస్సై, కానిస్టేబుల్ అభ్యర్థులకు ఫ్రీ కోచింగ్
హైదరాబాద్ లో ఓ ఇండియన్ ఇంజరింగ్ సర్వీస్ ఆఫీసర్.. ఎస్సై, కానిస్టేబుల్ ఈవెంట్స్ కు ఫ్రీ కోచింగ్ ఇస్తున్నారు. జీఎస్ఐలో ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ గా పనిచేస్తు
Read Moreకేంద్రం సహకరించకున్నా మెట్రో రెండో దశ పనులు ప్రారంభిస్తాం: కేటీఆర్
గచ్చిబౌలిలో శిల్పా లే అవుట్ ప్లై ఓవర్ ను మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. రూ. 466 కోట్లతో చేపట్టిన ఈ బ్రిడ్జ్ ప్రారంభోత్సవానికి రాష్ట్ర విద్యాశాఖ మ
Read Moreరాష్ట్రంలో అగమ్యగోచరంగా పీజీ కాలేజీల పరిస్థితి
రాష్ట్రంలో రోజురోజుకు పీజీ కాలేజీల పరిస్థితి ఆధ్వానంగా మారుతోంది. కాలేజీల్లో సీట్లు నిండక కోర్సులు ముందుకు సాగే అవకాశం కనిపిస్తలేదు. దీంతో పీజీ కాలేజీ
Read Moreరాష్ట్రానికి మరో 7 అవార్డులు రావడం సంతోషంగా ఉంది: కేటీఆర్
తెలంగాణ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్కు మరో 7 స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డులను గెలుచుకున్నందుకు సంతోషంగా ఉందని మంత్రి కేటీ
Read Moreతదుపరి ఆదేశాలిచ్చే వరకు ఐటీ అధికారిని అరెస్టు చేయొద్దు:హైకోర్ట్
ఐటీ శాఖ డిప్యూటీ డైరెక్టర్ రత్నాకర్ కు హైకోర్టులో ఊరట లభించింది. మంత్రి మల్లారెడ్డి ఇంట్లో సోదాల సందర్భంగా ఆయన కుమారుడు భద్రారెడ్డి ఇచ్చిన
Read Moreకాంగ్రెస్, టీఆర్ఎస్ లోపాయికారీ ఒప్పందం : బండి సంజయ్
ఢిల్లీ : సీనియర్ నాయకులు మర్రి శశిధర్ రెడ్డి కాంగ్రెస్ నుంచి బీజేపీలో చేరడంపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ హర్షం వ్యక్తం చేశారు. తెల
Read Moreటీఆర్ఎస్కు బుద్ధి చెప్పడం బీజేపీతోనే సాధ్యం : మర్రి శశిధర్రెడ్డి
తెలంగాణలో టీఆర్ఎస్కు బుద్ధి చెప్పడం బీజేపీతోనే సాధ్యమవుతుందని మర్రి శశిధర్ రెడ్డి అన్నారు. ఆయన ఇవాళ బీజేపీలో చేరారు.కేంద్ర మంత్రి శర్వానంద సోనోవాల్ ఆ
Read More












