Telangana
మందుబాబులకు అడ్డాగా ఆక్సీజన్ పార్కు
వరంగల్ నగరంలో కోట్ల రూపాయలతో ఆర్భాటంగా చేపట్టిన ఆక్సీజన్ పార్కు పనులు మధ్యలోనే ఆగిపోయాయి. మూడేళ్ల కిందట చుట్టూ ప్రహరీ నిర్మాణం చేసి.. పార్కు పనులు గాల
Read Moreశిల్పా లేఔట్ ఫ్లైఓవర్ ను ప్రారంభించనున్న మంత్రి కేటీఆర్
గ్రేటర్ హైదరాబాద్ సిటీలో స్ట్రాటజిక్ రోడ్ డెవలప్మెంట్ ప్లాన్ (SRDP) లో భాగంగా నిర్మించిన శిల్పా లేఔట్ ఫ్లైఓవర్ బ్రిడ్జిని మున్సిపల్ మంత్రి కేటీఆర్&nbs
Read Moreకుమ్రంభీం జిల్లాలో పులుల సంచారం.. ట్రాప్ కెమెరాలతో గుర్తింపు
కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ మండలంలోని అటవీ ప్రాంతంలో మూడు చిరుత పులులు సంచరిస్తున్నట్లు అటవీశాఖ అధికారులు గుర్తించారు. ఇప్పటికే కాగజ్ నగర్,
Read Moreమర్రి శశిధర్రెడ్డికి లీగల్ నోటీసులు
మాజీ మంత్రి మర్రి శశిధర్రెడ్డికి కాంగ్రెస్ పార్టీ మాజీ విప్ ఈరవత్రి అనిల్ లీగల్ నోటీసులు పంపించారు. ఇటీవల కాంగ్రెస్ కు రాజీనామా చేసిన శశిధ
Read Moreగద్వాల ఎమ్మెల్యేపై లీడర్ల తీవ్ర అసంతృప్తి
గద్వాల టీఆర్ఎస్ లో గ్రూపు రాజకీయాలు తారస్థాయికి చేరాయి. ఎమ్మెల్యేకు, నియోజకవర్గ ముఖ్య నాయకులకు మధ్య వైరం మరింత ముదురుతోంది. గద్వాల ఎమ్మెల్యే కృష్ణమోహన
Read Moreకరీంనగర్ సిల్వర్ ఫిలిగ్రీ కళకు జాతీయ గుర్తింపు
కరీంనగర్ జిల్లాలోని సిల్వర్ ఫిలిగ్రీ కళకు మరోసారి జాతీయ గుర్తింపు దక్కింది. ఫిలిగ్రీ కళాకారులు వెండి నగిషీతో తయారు చేసిన పల్లకీకి అవార్డు దక్కింది. సి
Read Moreఆఫీసు ముందు ధాన్యం పడేసి నిరసన
రాజన్న సిరిసిల్ల జిల్లా: చందుర్తి మండలం సింగిల్ విండో కార్యాలయం ఎదుట ఓ రైతు తనదైన శైలిలో నిరసన తెలిపాడు. అతడు మార్కెట్ కు తెచ్చిన వడ్ల బస్తాలను తూకం వ
Read Moreరాష్ట్రంలో అసైన్డ్ కమిటీలు ఎత్తేశారు : భట్టి విక్రమార్క
ఖమ్మం జిల్లాలో ఫారెస్ట్ అధికారిపై దాడి బాధాకరం కేసీఆర్ కాలయాపన చేయబట్టే ఘాతుకం: భట్టి విక్రమార్క ఖమ్మం జిల్లాలో ఫారెస్ట్ అధికారిపై దాడి చాలా
Read Moreనిరుద్యోగులకు గుడ్ న్యూస్ : గ్రూప్ – 2, 3, 4లో మరిన్ని పోస్టులు చేర్చిన ప్రభుత్వం
నిరుద్యోగులకు గుడ్ న్యూస్. తెలంగాణ సర్కారు గ్రూప్-2లో 6, గ్రూప్-3లో 2, గ్రూప్-4లో 4 రకాల పోస్టులను ప్రభుత్వం చేర్చింది. గ్రూప్-2లో ఎ
Read Moreఅధిక ఫీజుల వసూలు ఆరోపణలు.. 15 ఇంజనీరింగ్ కాలేజీలపై ఫైన్
అధిక ఫీజులు వసూలు చేస్తున్న దాదాపు 15 ఇంజనీరింగ్ కాలేజీలపై తెలంగాణ అడ్మిషన్స్, ఫీజుల నియంత్రణ కమిటీ జరిమానా విధించింది. ఒక్కో కాలేజీపై రూ.
Read Moreప్రభుత్వానికి 35 కోట్ల సీఎమ్మార్ బియ్యాన్ని ఎగ్గొట్టిన రైస్ మిల్
అధికారులు వస్తున్నారని రైస్ మిల్లుకు తాళం వేసి పరార్ సూర్యాపేట జిల్లా: దశల వారీగా సీఎమ్మార్ బియ్యం ఇస్తామని చెప్పిన రైస్ మిల్లు మాట తప్పింది.
Read Moreడిసెంబర్ లో వారం పాటు శాసనసభ సమావేశాలు: కేసీఆర్
అభ్యుదయ పథంలో నడుస్తున్న తెలంగాణ రాష్ట్రంపై కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం విధిస్తున్న అనవసరపు ఆంక్షలు విధిస్తోందని సీఎం కేసీఆర్ ఆరోపించారు. దీనివల్ల 20
Read Moreఎమ్మెల్యే కేపీ వివేకానందకు బీజేపీ నేత కౌంటర్
కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే కేపీ వివేకానందకు గడ్డుకాలం ఏర్పడిందని మేడ్చల్ అర్బన్ జిల్లా బీజేపీ అధ్యక్షుడు పన్నల హరీష్ రెడ్డి అన్నారు. మంత్ర
Read More












