Telangana
147 ఎకరాల అటవీ భూమి కబ్జాకు టీఆర్ఎస్ లీడర్ల యత్నం
పెద్దకొత్తపల్లి(నాగర్కర్నూల్),వెలుగు: అసలే అధికార పార్టీ నాయకులు..అందులోనూ ఎమ్మెల్యే, మాజీ మంత్రి వర్గీయులు.. ఇంకేముంది పెద్దకొత్తపల్లి మండలం మారెడు
Read Moreకాళేశ్వరం మునకను వరదలపైకి నెడుతున్న సర్కారు
ఇంజినీర్లు, కాంట్రాక్ట్ సంస్థను వెనుకేసుకొస్తున్న తీరుపై విమర్శలు గోదావరికి రికార్డు వరద వచ్చినా
Read Moreజీఆర్ఎంబీ గెజిట్లో సవరణలు చేయండి
హైదరాబాద్, వెలుగు: కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ జారీ చేసిన జీఆర్ఎంబీ గెజిట్ నోటిఫికేషన్లో పలు సవరణలు చ
Read Moreసీఎం పీఠం ఇక బీసీదేనా?
అధికారంలోకి వస్తే తెలంగాణకు దళితుడే మొదటి సీఎంగా ఉంటారని టీఆర్ఎస్ అధ్యక్షులు కల్వకుంట్ల చంద్రశేఖర్రావు గతంలో అన్నారు. కానీ తెలంగాణ ఏర్పాటు తర్వాత ఆ ప
Read Moreబండి సంజయ్ పాదయాత్ర ఎక్కడి నుంచంటే..
మూడో విడత ప్రజా సంగ్రామ యాత్ర యాదాద్రి, వెలుగు: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ రెండు విడతలుగా నిర్వహించిన ప్రజా సంగ్రామ
Read Moreకడెం ప్రాజెక్టు గేట్లు ఆపరేట్ చేస్తే మోటార్లు కాలిపోయే ఛాన్స్
కడెం, వెలుగు: ఇటీవల వర్షాలతో వచ్చిన వరదల కారణంగా ప్రమాదపుటంచుకు చేరుకున్న కడెం ప్రాజెక్టును ఆధునీకరించేందుకు సర్కారు కసరత్తు మొదలుపెట్టింది. వరద ఉధృతి
Read Moreబీర్లు వాడే కాల పరిమితి 9 నెలలు
హైదరాబాద్, వెలుగు: బీర్లను వినియోగించే గడువును మరో 3 నెలలు పెంచాలని ఎక్సైజ్ శాఖ భావిస్తోంది. ప్రస్తుతం 6 నెలలు ఉండగా, 9 నెలలకు పెంచాలని యోచిస్తోంది. ఈ
Read Moreహోటల్ నుంచి పార్సిల్ తెప్పించుకుని తింటుంటే..
సుల్తానాబాద్లో హోటల్కు రూ. 5 వేల ఫైన్ సుల్తానాబాద్, వెలుగు: పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ పట్టణంలోని ఓ టిఫిన్ సెంటర్ లో సోమవా
Read Moreరంగారెడ్డి జిల్లాలో ఆశా వర్కర్ల ధర్నా
ప్రతినెలా కనీస వేతనం చెల్లింపుతో పాటు మరో 13 డిమాండ్ లను నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ, ఆశా వర్కర్లు రంగారెడ్డి జిల్లా వైద్యాధికారి కార్యాలయం ముందు ధర్న
Read Moreవాగులో చిక్కుకున్న వ్యక్తి.. గ్రామస్తులు ఎలా కాపాడారంటే
బంధువు చనిపోయాడని పరామర్శకు వెళ్లి.. వాగు దాటుతూ.. నీటి ఉధృతికి వెళ్లలేక సాయం కోసం ఆర్తనాదాలు స్పందించి తాడుతో వాగులోకి దిగి రక్షించిన గ్
Read Moreబ్రేక్ డౌన్ అయిందని లారీని రోడ్డు పక్కన ఆపితే..
ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మృతి.. మరొకరికి గాయాలు నిజామాబాద్ జిల్లా కిసాన్ నగర్ సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. రోడ్డుపై ఆగి ఉన్న లారీని క
Read Moreగిరిజన గురుకుల విద్యార్థుల ఆందోళన
నిర్మల్ జిల్లా: ముథోల్ గిరిజన గురుకుల విద్యార్థులు ఆందోళనకు దిగారు. హాస్టల్ లో వసతులు సరిగ్గా లేవని ఆరోపించారు. ఐదు రోజులుగా నీళ్లు వస్తలేవని.... ప్రి
Read More












