Telangana
కోట్ల రూపాయల నిధులు వరదపాలు
నల్లగొండ జిల్లాలో అధికారులు, నేతల తప్పుడు నిర్ణయాలతో కోట్ల రూపాయలు నీటిపాలయ్యాయి. నిబంధనలు పాటించకుండా నిర్మాణం చేపట్టిన అర్బన్ పార్క్ వర్షాలకు నీటిలో
Read Moreనెలలుగా జీతాలివ్వడం లేదని భగీరథ కార్మికుల ఆందోళన
నెలల తరబడి జీతాల్లేకుండా ఎలా బతకాలి..? మిషన్ భగీరథ కార్మికులు ఖమ్మం నగరంలోని గ్రామీణ నీటిసరఫరా శాఖ కార్యాలయం ముందు మిషన్ భగీరథ కార్మికులు ఆం
Read Moreవిలీన గ్రామాల సమస్యలపై ఖమ్మం కార్పొరేషన్ ముట్టడి
ఖమ్మం: విలీన గ్రామాల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఖమ్మం కార్పొరేషన్ ముట్టడి నిర్వహించారు సీపీఐ ఎంఎల్ (CPI ML) ప్రజాపంథా నాయకులు. ముందుగా పట్ట
Read Moreయాదాద్రి లక్ష్మి నరసింహస్వామికి పెరిగిన ఆదాయం
యాదాద్రి: యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి హుండీ ఆదాయం పెరిగింది. గత 16 రోజుల హుండి ఆదాయాన్ని లెక్కించగా 87 లక్షల 40 వేల 899 రూపాయలు వచ్చింది. గత
Read Moreకాళేశ్వరానికి జాతీయహోదా రాకపోవడానికి కేసీఆర్ సర్కారే కారణం
కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా రాకపోవడానికి రాష్ట్రప్రభుత్వమే కారణమని కాంగ్రెస్ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. ప్రాజెక్టు్ల్లో అవినీతిని కప్పిప
Read Moreభారీ వర్షాలకు గోదావరి బ్రిడ్జికి పగుళ్లు
రంగంలోకి దిగి వెంటనే బ్రిడ్జి పగుళ్లు సరిచేసిన ఆర్ అండ్ బి అధికారులు నిర్మల్ జిల్లా: భారీ వర్షాలు విధ్వంసం సృష్టిస్తున్నాయి. గత కొద్ది రో
Read Moreగురుకుల పాఠశాలలో కరోనా కలకలం
నల్గొండ జిల్లా కొండమల్లెపల్లిలోని సాంఘిక సంక్షేమ గురుకుల బాలికల కాలేజీలో కరోనా కలకలం సృష్టించింది. కొంత మంది విద్యార్థినిలు జలుబు సోకి ఇబ్బందిపడుతుండడ
Read Moreవరద ప్రభావిత ప్రాంతాల్లో కేంద్ర బృందం పర్యటన
జయశంకర్ జిల్లాలో కేంద్ర బృందం పర్యటన జయశంకర్ భూపాలపల్లి: ఇటీవల కురిసిన వర్షాలకు జరిగిన నష్టాన్ని పరిశీలించేందుకు కేంద్ర బృందం జయశంకర్ భూపాలపల్
Read Moreరైస్ మిల్లులో నిల్వ చేసిన వడ్లు తడిసిపోయినయ్
సిద్దిపేట జిల్లాలో కొద్ది రోజులుగా కురిసిన భారీ వర్షాలకు రైస్ మిల్లుల్లో నిల్వ చేసిన వడ్లు తడిసిపోయాయి. ఆరుబయటే వడ్లు పోయడంతో ధాన్యం తడిసి ముద్దయింది.
Read Moreయాదాద్రి జిల్లాలో 3 స్కూళ్లను దత్తత తీసుకున్న మంచులక్ష్మి
యాదాద్రి భువనగిరి: జిల్లాలోని మూడు పాఠశాలలను దత్తత తీసుకున్నట్లు తెలిపారు సినీ నటి మంచు లక్ష్మి. ఈ విషయంపై జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్ త
Read Moreతెలంగాణ రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ గా ఖాజా ముజీబుద్దీన్ బాధ్యతలు
తెలంగాణ రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ గా ఖాజా ముజీబుద్దీన్ బాధ్యతలు స్వీకరించారు.హైదరాబాద్ నాంపల్లిలోని హజ్ హౌస్ లో బాధ్యతలు చేపట్టిన ఖాజా ముజీబుద్దీన్
Read Moreఅధికార పార్టీని ఫాలో అవుతున్నఅపోజిషన్!
మనం ఓ పని చేద్దామనుకుంటాం. అందరికంటే ముందు మనమే పని పూర్తి చేసి మంచి మార్కులు కొట్టేయాలనుకుంటాం. కానీ మన కంటే ముందు వేరేవాళ్లు ఆ పని కంప్లీట్ చే
Read More











