Telangana
తెలంగాణలో 2027 నాటికి 5 లక్షల మందికి జాబ్స్
హైదరాబాద్, వెలుగు: దక్షిణాది రాష్ట్రాల్లో రాబోయే ఐదేళ్లలో 25 లక్షల మందికి ఉపాధి కల్పించేందుకు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలతో, ఇండస్ట్రీలతో కలసి పనిచేస్తామన
Read Moreఆర్డీఎస్ కుడి కాలువ పనులు తనిఖీ చేయాలె
హైదరాబాద్, వెలుగు: ఏపీ ప్రభుత్వం ఆర్డీఎస్ కుడి కాలువను అక్రమంగా నిర్మిస్తోందని, తనిఖీ చేయాలని కృష్ణా బోర్డును తెలంగాణ కోరింది. ఈఎన్సీ (జనరల్) మురళీధర్
Read Moreవిపత్తు సాయంపై టీఆర్ఎస్ తప్పుడు ప్రచారం చేస్తోంది
విపత్తు నిర్వహణ సాయం కింద తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం ఏమీ ఇవ్వలేదన్న టీఆర్ఎస్ ప్రచారాలను కేంద్రమంత్రి కిషన్ రెడ్డి తిప్పికొట్టారు. గత ఎనిమిదేళ్లలో 3 వే
Read Moreఅప్పుడు మద్దతిచ్చి ఇప్పుడు ఎందుకు వ్యతిరేకిస్తున్న కేసీఆర్
బీఎస్టీపై మాట మార్చిన సీఎం కేసీఆర్ పై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఫైర్ అయ్యారు. జీఎస్టీ బిల్లుకు మద్దతుగా అసెంబ్లీ తార్మానం చేసి మోడీని పొడిగిన కేసీఆర
Read Moreకాలేజీల్లో ఫీజుల ఖరారుపై నామమాత్రపు విచారణ
రోజుకు 40 నుంచి 50 కాలేజీలతో హియరింగ్ ఒక్కో కాలేజీకి కేవలం 5 నిమిషాలే కేటాయింపు ఫీజు ముందే నిర్ణయించి మేనేజ్మెంట్లకు చెప్తున్నట్లు
Read Moreఇష్టారీతిన చేస్తున్న అప్పులు నష్టం చేస్తయ్
న్యూఢిల్లీ, వెలుగు: తెలంగాణ, ఏపీ, తమిళనాడు, వెస్ట్ బెంగాల్ వంటి రాష్ట్రాలు ఇష్టారీతిన చేస్తున్న అప్పులు నష్టం చేస్తాయని కేంద్రం అభిప్రాయపడింది. ర
Read Moreబండి సంజయ్.. దమ్ముంటే కేంద్ర ఉద్యోగాలు భర్తీ చేయించు
సంగారెడ్డి : స్థానికులకే ఉద్యోగాలు దక్కాలన్న ఉద్దేశంతో 95శాతం రిజర్వేషన్ కల్పించిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్దని మంత్రి హరీష్ రావు అన్నారు. టీఆర్ఎస్ ప్ర
Read Moreఅవినీతిపై చర్చ జరగకుండా క్లౌడ్ బరస్ట్ కామెంట్లు
సీఎం కేసీఆర్ పై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మండిపడ్డారు. వరదలొచ్చి జనం ఇబ్బందులు పడుతుంటే ముఖ్యమంత్రి జాతీయ రాజకీయాల్లోకి ఎంట్రీ గురించి ఆలోచిస్త
Read Moreవాయిదాపడ్డ ఎంసెట్, ఈసెట్ తేదీలు ఖరారు
ఎంసెట్ అగ్రికల్చర్ స్ట్రీమ్ ఎగ్జామ్స్ తేదీలను ఉన్నత విద్యా మండలి ప్రకటించింది. భారీ వర్షాల కారణంగా 13, 14, 15 తేదీల్లో జరగాల్సిన ఎంసెట్ పరీక్ష వాయిదాప
Read Moreడబుల్ ఇంజన్ సర్కార్ వల్ల ఉపయోగం లేదు
తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తే సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న పథకాలను ఆపేస్తారని మంత్రి హరీష్ రావు అన్నారు. రాష్ట్రంలో అమలవుతున్న పథకాలు..బీజేపీ రాష్
Read Moreవరద బాధిత ప్రాంతాల్లో పర్యటించనున్న షర్మిల
ప్రాజెక్టులను సందర్శించి.. వరద బాధితులను కలవనున్న షర్మిల హైదరాబాద్: వరద బాధిత ప్రాంతాల్లో పర్యటించాలని వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర
Read Moreపోలవరం ఎత్తు తగ్గించాలని చాలా సార్లు చెప్పినం
హైదరాబాద్: పోలవరం ప్రాజెక్టుతో భద్రాచలానికి ముప్పు ఉందన్నారు మంత్రి పువ్వాడ అజయ్ కుమార్. భద్రాచలానికి ఎలాంటి ముప్పు లేకుండా పోలవరం ఎత్తు తగ్గించాలని గ
Read Moreశ్రీరాంసాగర్ కు మళ్లీ పెరిగిన వరద
నిజామాబాద్ జిల్లా: శ్రీరాంసాగర్ కు వరద ప్రవాహం మళ్లీ పెరిగింది. నిన్నటి నుంచి ఉధృతి క్రమంగా పెరుగుతోంది. తగ్గినట్లే తగ్గి మళ్లీ రెండు రోజులుగా పె
Read More












