Telangana
టీఎస్ ఎంసెట్ యథాతథం
హైదరాబాద్గు : టీఎస్ ఎంసెట్ ఇంజనీరింగ్ ఎగ్జామ్స్ సోమవారం నుంచి యథాతథంగా జరుగుతాయని ఎంసెట్ కన్వీనర్ ప్రొఫెసర్ గోవర్ధన్ శనివారం ఒక ప్రక
Read Moreకేసీఆర్ ఏరియల్ సర్వే షెడ్యూల్
భారీ వర్షాల నేపథ్యంలో వరద పరిస్థితిని సమీక్షించేందుకు వరంగల్ చేరుకున్న సీఎం కేసీఆర్.. రేపు ఉదయం ఏరియల్ సర్వే నిర్వహించనున్నారు. వరద ప్రభావిత ప్రాంతాల్
Read Moreకేటీఆర్ ఉద్యోగం ఊడగొడితేనే మన బాధ కేసీఆర్కు తెలుస్తుంది
క్రైసిస్ లోనే లీడర్లు ఎదుగుతారు పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి హైదరాబాద్: పిల్లలకు ఉద్యోగాలు రాకపోతే తల్లిదండ్రులకు ఎంత బాధ ఉంటుందో.. ఆ బాధ  
Read Moreకేసీఆర్ చదివిన స్కూల్.. ఎలా అయిందంటే..
కేసీఆర్తోనే ఓపెనింగ్ అంటూ.. అలాంటి వాటికి అవకాశం కల్పిస్తారా? బడి నిర్మాణం పూర్తయి ఏళ్లు గడుస్తున్నా ప్రారంభించరా? దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్
Read Moreవరద ప్రభావిత ప్రాంతాల్లో ప్రజారోగ్యంపై ప్రభుత్వం దృష్టి
వరద ప్రభావిత ప్రాంతాల్లో ప్రజారోగ్య సంరక్షణ చర్యలు పర్యవేక్షించేందుకు ప్రభుత్వం ప్రత్యేకంగా నోడల్ ఆఫీసర్లను నియమించింది. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు &nb
Read Moreకూకట్పల్లి చోరీ కేసు చేధించిన పోలీసులు
కూకట్ పల్లి వివేకానంద నగర్ లో జరిగిన చోరీ కేసును పోలీసులు చేధించారు. దొంగతనానికి పాల్పడిన నేపాల్ కు చెందిన ముగ్గురిని అరెస్ట్ చేశారు. ఈ నెల 12న వివేకా
Read Moreకాళేశ్వరం విజిట్కు బయల్దేరిన ఆకునూరి మురళి
జయశంకర్ భూపాలపల్లి జిల్లా: మహదేవపూర్ మండలం కాళేశ్వరం ప్రాజెక్టును సందర్శించేందుకు బయలుదేరిన రిటైర్డు ఐఏఎస్, మాజీ కలెక్టర్ ఆకునూరి మురళిని పోలీసులు అడ్
Read Moreవరద బాధితులను ఆదుకోవడంతో ప్రభుత్వం విఫలం
జగిత్యాల : భారీ వర్షాల కారణంగా వేలాది ఎకరాల పంట నష్టం జరిగినా అంచనాలు రూపొందించడంలో అధికార యంత్రాంగం విఫలమైందని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి విమర్శించారు. అ
Read Moreట్రిపుల్ ఐటీ వద్ద కాంగ్రెస్ నేతలను అడ్డుకున్న పోలీసులు
నిర్మల్ జిల్లా బాసర ట్రిపుల్ ఐటీ వద్ద టెన్షన్ వాతావరణం నెలకొంది. క్యాంపస్ లోకి వెళ్లేందుకు ప్రయత్నించిన మాజీ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డితో పాటు కాంగ్రెస
Read Moreవిభజన హామీలు నెరవేర్చకుంటే ఆగస్టు 15 తర్వాత ఆమరణ దీక్ష
ప్రజాశాంతి పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు కేఏ పాల్ న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ పునర్ విభజన చట్టంలోని అంశాలను నెరవేర్చాలంటూ ఢిల్లీలోని రాజ్ ఘట్ దగ్గ
Read Moreసాయంత్రం వరంగల్ వెళ్లనున్న సీఎం కేసీఆర్
ముఖ్యమంత్రి కేసీఆర్ ఇవాళ సాయంత్రం వరంగల్ కు వెళ్లనున్నారు. భారీ వర్షాల కారణంగా ఉగ్రరూపం దాల్చిన గోదావరి పరివాహక ప్రాంతాల్లో వరద పరిస్థితిపై ఆదివ
Read Moreవ్యాధుల నివారణకు చర్యలు చేపడుతున్నాం
వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హరీష్ రావు హైదరాబాద్: మూడు అంచెల అరోగ్య వ్యవస్థను 5 అంచెలుగా సీఎం కేసీఆర్ అభివృద్ధి చేస్తున్నారన్నారని వైద్య ఆరోగ్యశాఖ
Read Moreఎన్ని లక్షల మంది రైతులు తమ ఆదాయాన్ని రెట్టింపు చేసుకున్నరు?
వ్యవసాయ శాఖ చెప్పిన విషయం నిజమైతే దేశ ప్రజలకు ఆ వివరాలు అందించవల్సిందిగా పీఎంవో ఇండియాను అభ్యర్థిస్తూ మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. రైతుల ఆదాయం రెట్టి
Read More












