న్యూఢిల్లీ, వెలుగు: తెలంగాణ, ఏపీ, తమిళనాడు, వెస్ట్ బెంగాల్ వంటి రాష్ట్రాలు ఇష్టారీతిన చేస్తున్న అప్పులు నష్టం చేస్తాయని కేంద్రం అభిప్రాయపడింది. రాజకీయ పరిస్థితులతో పాటు, స్థాయికి మించిన అప్పుల వల్లే శ్రీలంకలో ప్రస్తుత పరిస్థితి నెలకొందని చెప్పింది. మంగళవారం విదేశాంగ మంత్రి జైశంకర్ అధ్యక్షతన కేంద్రం పార్లమెంటులో ఆల్ పార్టీ మీటింగ్ నిర్వహించింది. టీఆర్ఎస్, పలు పార్టీల నేతలు పాల్గొన్నారు. శ్రీలంక సంక్షోభంతో పాటు మన దేశంలోని కొన్ని రాష్ట్రాలు చేస్తున్న అప్పులు, పర్యవసానాలపై అధికారులు ‘ప్రజెంటేషన్’ ఇచ్చారు. ఇందులో తెలంగాణతో పాటు వివిధ రాష్ట్రాలు చేస్తున్న అపరిమిత అప్పులపై ఆందోళన వ్యక్తం చేశారు. అయితే, ఈ అంశాన్ని టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత కే కేశవరావు, నామా నాగేశ్వర రావు వ్యతిరేకించారు. తలసరి ఆదాయంలో దేశంలోనే రెండో స్థానంలో తెలంగాణ ఉందని వివరించారు. ప్రతిపక్షాలు అధికారంలో ఉన్న రాష్ట్రాల అప్పుల గురించి మాత్రమే మాట్లాడడం వెనుక రాజకీయ దురుద్దేశాలున్నాయని మండిపడ్డారు.
ఇష్టారీతిన చేస్తున్న అప్పులు నష్టం చేస్తయ్
- దేశం
- July 20, 2022
లేటెస్ట్
- సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన రోహిత్ వేముల తల్లి
- ముంబైకి ఇంకా ప్లేఆఫ్ ఛాన్స్ ఉంది.. ఎలా అంటే?
- గుండెపోటుతో కుప్పకూలిన ఉపాధిహామీ కూలీ..ఫీల్డ్లోనే మృతి
- ఖమ్మంలో విక్టరీ వెంకటేష్ కుమార్తె ఎన్నికల ప్రచారం
- నిధులపై శ్వేతపత్రం విడుదల చేయాలి : చామల కిరణ్కుమార్రెడ్డి
- గెలిపిస్తే.. పెద్దపల్లిని అభివృద్ధి చేస్తా: గడ్డం వంశీకృష్ణ
- తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ
- గల్ఫ్ బోర్డు కాంగ్రెస్ ఎన్నికల స్టంట్ : ధర్మపురి అర్వింద్
- Kannappa Movie: కన్నప్ప షూట్ కంప్లీట్ చేసిన అక్షయ్.. ఏ పాత్ర కోసమో తెలుసా?
- సీఎంసీలో కౌంటింగ్ ఏర్పాట్ల పరిశీలన
Most Read News
- ఆ గ్రామంలో అంతా అందమైన అమ్మాయిలే.. కాని వరుడు దొరకడం లేదంట..
- మీరు గ్రేట్ : 4 నెలల్లో.. రూ.3 కోట్లు సంపాదించిన రైతు
- T20 World Cup 2024: ఆరేడుగురు మ్యాచ్ విన్నర్లు.. టీ20 ప్రపంచ కప్ 2024కు వెస్టిండీస్ జట్టు ప్రకటన
- T20 World Cup 2024: అన్ని దేశాల వారికి చోటు.. టీ20 ప్రపంచ కప్ 2024కు అమెరికా జట్టు ప్రకటన
- IPL 2024: దిక్కుతోచని స్థితిలో చెన్నై.. ఒక్క దెబ్బకు 5 గురు బౌలర్స్ ఔట్
- Health Alert: బ్రెయిన్ స్ట్రోక్ ఇలా కూడా వస్తుందా... జాగ్రత్త
- పిల్లల టిఫిన్ బాక్సుల్లో గుడ్లు, చికెన్ పెట్టొద్దు.. పేరంట్స్కు స్కూల్ మెసేజ్
- సిగ్నల్ లేని ఊరు.. సెల్ ఫోన్ వాడని గ్రామం.. ఎక్కడుందో తెలుసా
- ఖైరతాబాద్ లో భారీ అగ్ని ప్రమాదం..ఎగిసిపడుతున్న మంటలు
- కేజ్రీవాల్కు బెయిల్ ఇవ్వడానికి సిద్ధంగా ఉండాలి: సుప్రీం కోర్టు