Telangana
బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థులకు వివేక్ వెంకటస్వామి మద్దతు
బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థుల ఆందోళన విషయంలో ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడం సిగ్గుచేటని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు, మాజీ ఎంపీ వివేక్
Read Moreకేసీఆర్ పాలనలో విద్యావ్యవస్థ నాశనం
సీఎం కేసీఆర్ పాలనలో విద్యావ్యవస్థ నాశనం అయ్యేలా ఉందని బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్ అన్నారు. బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్ధుల అభ్యర్ధనలను పూర్తిగా విస్మర
Read Moreమోదీ దిష్టిబొమ్మ దగ్ధం చేసిన ఓయూ విద్యార్థులు..
ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్రంలోని బీజేపీ పాలనా విధానంపై ఉస్మానియా యూనివర్సీటీ విద్యార్థులు ఆగ్రహించారు. ప్రభుత్వ రంగ సంస్థలు
Read Moreకొత్త బిల్డింగ్స్ కట్టినా.. పాత గదుల్లోనే పాఠాలు!
పట్టించుకోని ఆఫీసర్లు.. స్టూడెంట్స్కు తప్పని తిప్పలు రూర్బన్ స్కీం కింద రూ.2 కోట్లతో అదనపు గదుల నిర్మాణం బిల్లులు రాక హ్యాండోవర్ చేయని క
Read More80 శాతం మొక్కలు బతకాలె
లేదంటే సర్పంచ్లపై చర్యలు గ్రామీణాభివృద్ధి శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సందీప్
Read Moreజీవో 151 అమలుపై హైకోర్టు స్టే
‘సెస్’ పాలకవర్గం పొడిగింపుపై సర్కారుకు ఎదురుదెబ్బ హైదరాబాద్, వెలుగు: రాజన్న సిరిసిల్ల జిల్లా కోఆపరేటివ్&zw
Read Moreప్రజలను బోల్తా కొట్టించడంలో కేసీఆర్ నెంబర్ వన్
మెదక్: రాష్ట్రంలో ఎప్పుడు ఎన్నికలు వచ్చినా టీఆర్ఎస్ ఇంటికి పోవడం ఖాయమని బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ అన్నారు. మోడీ పాలన ఎనిమిదేళ్లు పూర్తి చేసుకున్న
Read Moreట్రిపుల్ ఐటీ విద్యార్థుల ఆందోళనపై కీలక సమావేశం
బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థుల డిమాండ్లు సిల్లీగా ఉన్నాయని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. క్యాంపస్ లో నెలకొన్న పరిస్థితులపై చర్చించేందుకు
Read Moreప్రతి పక్షాల ట్రాప్లో పడొద్దు
సిద్దిపేట: దండం పెట్టి చెబుతున్నా... ప్రతి పక్షాల ట్రాప్ లో పడొద్దని మంత్రి హరీశ్ రావు గౌరవెల్లి నిర్వాసితులను కోరారు. గౌరవెల్లి రిజర్వాయర్ సంఘటనపై &n
Read Moreచెత్త సేకరణలో అలసత్వం వద్దు
వరంగల్: ప్రజలు తమ గ్రామాలను ఎల్లప్పుడూ శుభ్రంగా ఉంచుకోవాలని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కోరారు. రాయపర్తి మండలం కాట్రాపల్లి గ్రామం లో నిర్వహించిన 5వ
Read Moreప్రభుత్వం నేరాలు కంట్రోల్ చేయడం లేదు
తెలంగాణలో విద్యారంగాన్ని విధ్వంసం చేశారని ప్రొఫెసర్ హరగోపాల్ అన్నారు. రాష్ట్రంలో డ్రగ్స్ విచ్చలవిడిగా మారిందని చెప్పారు. మద్యం విపరీతంగా ప
Read Moreబీజేపీ, కాంగ్రెస్ విఫలమైనందునే జాతీయ పార్టీ ఆలోచన
సూర్యపేట: దేశాన్ని అభివృద్ధి పరచడంలో బీజేపీ, కాంగ్రెస్ విఫలమైనందునే కేసీఆర్ జాతీయ పార్టీ ఆలోచన చేస్తున్నారని మంత్రి జగదీశ్ రెడ్డి స్పష్టం చేశారు.
Read Moreకేసీఆర్ పాలనలో ప్రజలు ఇబ్బంది పడుతున్నరు
యాదాద్రి భువనగిరి: రాష్ట్రానికి ఏం వెలగబెట్టావని దేశ రాజకీయాలు చేస్తానని చెబుతున్నావని సీఎం కేసీఆర్ పై కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఫ
Read More












