Telangana

బ్యాంకులను మోసం చేసిన కేసులో ఈడీ చర్యలు

ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో బ్యాంకులను మోసం చేసిన కేసు విచారణ చేపట్టిన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడి) చర్యలు ప్రారంభించింది. జిఎస్ ఆయిల్ మిల్ బ్యాంకు

Read More

నిర్మల్ జిల్లాలో పత్తి ధర ఆల్ టైం రికార్డ్

నిర్మల్ జిల్లా భైంసాలో పత్తి ధర రోజురోజుకు పెరుగుతోంది. ఇవాళ ఆల్ టైం రికార్డ్ క్వింటం పత్తి ధర  11 వేల 100 రూపాయలు పలికింది. అయితే ధర పెరిగినా మా

Read More

ప్రగతి భవన్ జనహితలో ఉగాది వేడుకలు

హైదరాబాద్: ఉగాది పర్వదినాన్ని ప్రగతి భవన్లో అత్యంత ఘనంగా నిర్వహించనున్నారు. ఏప్రిల్ 2న శుభకృత్ నామ సంవత్సర వేడుకలను ప్రగతి భవన్ లోని జనహిత వేదిక కాను

Read More

ఎంట్రన్స్ టెస్టుల తేదీలను ప్రకటించిన ఉన్నత విద్యా మండలి

హైదరాబాద్ : వివిధ కోర్సుల్లో అడ్మిషన్ల కోసం నిర్వహించే ఎంట్రన్స్ టెస్టుల తేదీలను ఉన్నత విద్యా మండలి ప్రకటించింది. లాసెట్, పీజీ సెట్, ఎడ్ సెట్, ఐసెట్ త

Read More

దామాషా ప్రకారం రాష్ట్రాలకు రిజర్వేషన్లు పెంచుకునే హక్కుంది

చిత్తశుద్ధి ఉంటే సాయంత్రానికల్లా ఎస్టీల రిజర్వేషన్ పెంపు జీవో తీసుకురండి.. అడ్డుకుంటే అడగండి మీడియాతో చిట్ చాట్లో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

Read More

తెలంగాణ హైకోర్టును ఆశ్రయించిన ఏపీ సీఎం జగన్

హైదరాబాద్: నల్గొండ జిల్లా హుజుూర్ నగర్ లో ఎన్నికల నిబంధనలను ఉల్లంఘించారన్న కేసు కొట్టివేయాలని ఏపీ సీఎం జగన్ తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. ఈ మేరకు కో

Read More

రోజు రోజుకూ ముదురుతున్న ఎండలు

తెలంగాణ వాతావరణ శాఖ ప్రకటన హైదరాబాద్: ఎండలు రోజు రోజుకూ ముదురుతున్నాయి. రాగల 5 రోజుల్లో ఎండల తీవ్రత అక్కడక్కడ 2 నుంచి 3 డిగ్రీల వరకు పెరిగే అవ

Read More

టీఆర్ఎస్ ఎంపీలకు కోమటి రెడ్డి సవాల్

రాహుల్ గాంధీని ఉద్దేశించి ఎమ్మెల్సీ కవిత చేసిన ట్వీట్పై కాంగ్రెస్ ఎంపీ కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి స్పందించారు. టీఆర్ఎస్ ఎంపీలు ఒక్కరోజైనా ధాన్యం సమస్

Read More

రైతులని క్షోభ పెట్టే పనులు మాని.. పండిన ప్రతి గింజా కొనాలి

తెలంగాణలో రైతుల శ్రమతో బీజేపీ, టీఆర్ఎస్ ప్రభుత్వాలు రాజకీయం చేయడం సిగ్గుచేటు అని ట్వీట్ చేశారు రాహుల్ గాంధీ. తెలంగాణ రైతుల ధాన్యం కొనుగోలు విషయంలో బీజ

Read More

సైంటిస్టుల కంటే రైతులకే బాగా తెలుసు

కరీంనగర్​ కలెక్టర్ ఆర్వీ కర్ణన్  కరీంనగర్​టౌన్, వెలుగు: రైతులు ప్రణాళికబద్ధంగా పంటలు వేసుకొని లాభాలు పొందాలని కరీంనగర్​కలెక్టర్ ఆర్వీ కర్

Read More

రాష్ట్రంలో పూర్తిగా తగ్గుముఖం పట్టిన కరోనా

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో కరోనా కేసులు పూర్తిగా తగ్గుముఖం పట్టాయి. జయశంకర్ భూపాలపల్లి, నిర్మల్, రాజన్న సిరిసిల్ల, వికారాబాద్, వరంగల్ రూరల్, యాదాద్

Read More

తెలంగాణ నుంచి 70.22 లక్షల టన్నుల ధాన్యం కొన్నం   

న్యూఢిల్లీ, వెలుగు: మొన్న వానాకాలం సీజన్ లో తెలంగాణ నుంచి 70 లక్షల 22 వేల టన్నుల ధాన్యం కొనుగోలు చేసినట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. ఇందుకోసం రూ

Read More

గురుకుల అడ్మిషన్ల దరఖాస్తుల గడువు పెంపు

హైదరాబాద్‌‌‌‌‌‌‌‌, వెలుగు: రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, జనరల్‌‌‌‌‌‌‌&zw

Read More