Telangana
జైలు నుంచి విడుదలైన మంత్రి హత్య కుట్ర కేసు నిందితులు
మంత్రి శ్రీనివాస్ గౌడ్ హత్య కుట్ర కేసు నిందితులు శుక్రవారం జైలు నుంచి విడుదలయ్యారు. మన్నూరు రవి, అమరేందర్ రాజు, రాఘవేందర్ రాజు, నాగరాజు, యాదయ్య, విశ్వ
Read Moreచికెన్ బాగోలేదని కొట్లాట.. ఓనర్పై యాసిడ్ దాడి
రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ సమీపంలోని తిప్పపూర్లో దారుణం జరిగింది. చికెన్ కొనుగులు విషయంలో ఇరువర్గాల మధ్య గొడవ జరిగింది. ఈ ఘర్షణలో చి
Read Moreతెలంగాణ మినహా 3 రాష్ట్రాల్లో వడ్ల సేకరణ ప్రారంభం
తెలంగాణ మినహా.. ఇయ్యాల్టి నుంచి 3 రాష్ట్రాల్లో ప్రారంభం హైదరాబాద్, వెలుగు: తెలంగాణ మినహా ఆంధ్రప్రదేశ్, కర్నాటక, కేరళ ర
Read Moreఎస్ఏ–2 ఎగ్జామ్ టైమ్ టేబుల్ మారింది
ఈనెల 16 నుంచి 22 వరకు ఎగ్జామ్స్ కొత్త షెడ్యూల్ విడుదల చేసిన ఎస్సీఈఆర్టీ హైదరాబాద్,వెలుగు: సమ్మెటివ్ అసెస్మెంట్(ఎస్ఏ–2) పరీక్షల
Read Moreలాంగ్వేజీ పండిట్లకు టెట్ పేపర్–3?
ఆలోచనలు చేస్తున్న సర్కార్ హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర సర్కారు టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (టెట్) లో మరో పేపర్ పెంచాలనే యోచనలో ఉంది. ఇప్పటికే ఎస్
Read Moreయూట్యూబ్లో చూసి డ్రగ్ తయారీ..
డ్రగ్స్ కు బానిసై యువకుడి మృతి రాష్ట్రంలో ఇదే మొదటి డ్రగ్ డెత్ మార్చి 19న నిమ్స్ లో చేరిక.. 29న డెడ్ డ్రగ్ సప్లయర్, ముగ్గురు కస్టమర్ల అరెస్టు
Read More1.8 లక్షల క్వింటాళ్ల వడ్లు మాయం
ఎఫ్సీఐ తనిఖీల్లో బయటపడిన బాగోతం రైస్ మిల్లుల నిల్వల్లో తేడాలు 40 మిల్లుల్లో 4.53 లక్షల బస్తాలు గాయబ్ 2,320 మి
Read Moreగవర్నర్ను ఖదర్ చేస్తలే
తమిళిసై పాల్గొనే కార్యక్రమాలన్నిటికీ మంత్రులు, ఎమ్మెల్యేలు డుమ్మా యాదాద్రి ప్రారంభోత్సవానికి గవర్నర్ను ఆహ్వానించలే వరంగల్లో సంస్కృతీ ఉత్సవాల
Read Moreకేసీఆర్ను మళ్లీ మళ్లీ నమ్మి మోసపోవద్దు
కేసీఆర్ వడ్ల కొనుగోళ్లపై ఊసరవెల్లిలా మాటలు మారుస్తున్నారని వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మండిపడ్డారు. ప్రజాప్రస్థానం పేరుతో ఆమె చేస్తున్న పాద
Read Moreఎంజీఎం సూపరింటెండెంట్ పై వేటు
వరంగల్ ఎంజీఎం ఘటనపై సర్కార్ యాక్షన్ తీసుకుంది. పేషెంట్ పై ఎలుకల దాడి ఘటనకు బాధ్యుడిని చేస్తూ.. సూపరింటెండెంట్ను బదిలీ చేయడంతో పాటు ఇద్దరు డాక్టర్
Read Moreయాదాద్రి కొండపైకి కేవలం ఆర్టీసీ బస్సులకే అనుమతి
యాదాద్రి భువనగిరి : యాదాద్రి కొండపైకి ఇకపై కేవలం ఆర్టీసీ బస్సులను మాత్రమే అనుమతించనున్నారు. ఈ మేరకు ఆలయ ఈవో గీతారెడ్డి ఉ
Read Moreపెంచేది బీజేపీ అయితే... పంచేది టీఆర్ఎస్
సమైక్య రాష్ట్రంలో ఏ కాలం చూసినా ఎండా కాలమే ఉండేదని.. కానీ స్వరాష్ట్రంలో ఏ కాలం చూసినా వానాకాలంలాగే ఉందని ఆర్థిక, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు అన్నారు.
Read Moreహైదరాబాద్లో డ్రగ్స్కు యువకుడి బలి
డ్రగ్స్ అతిగా తీసుకున్న ఓ వ్యక్తి చికిత్స తీసుకుంటూ చనిపోయాడు. డ్రగ్స్ తీసుకుని చనిపోయిన కేసు హైదరాబాద్ లో ఇదే మొదటిది. బీ-టెక్ పూర్తయిన యువకుడు అతిగా
Read More












