Telangana
ఎల్.ఐ.సి ఉద్యోగుల ఆందోళన
హైదరాబాద్: దేశ వ్యాప్త సమ్మెలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఎల్ఐసి ఉద్యోగులు ఆందోళన బాట పట్టారు. హైదరాబాద్ లోని సైఫాబాద్ లో ఎల్.ఐ.సి ఆఫీసు ఎదుట ఉద్యోగులు
Read Moreయాదాద్రి పునః ప్రారంభం.. కేసీఆర్ ప్రత్యేక పూజలు
యాదాద్రి ఆలయం పునః ప్రారంభమైంది. ముహూర్తం ప్రకారమే మహాకుంభ సంప్రోక్షణ పూర్తయ్యింది. ఆలయ ఉద్ఘాటన, మహాకుంభ సంప్రోక్షణ కార్యక్రమం వేదమంత్రోచ్చారణల మధ్య క
Read Moreసప్తగోపురాలకు మంత్రుల పూజలు
యాదాద్రి: యాదాద్రి ఆలయ ఉద్ఘాటన కోసం నిర్వహిస్తున్న పంచకుండాత్మక మహాకుంభాభిషేక మహోత్సవంలో భాగంగా.. సోమవారం సప్తగోపురాలకు నిర్వహిస్తున్న మహాకుంభ సంప్రోక
Read Moreసార్వత్రిక సమ్మెకు జై కొట్టిన సింగరేణి కార్మికులు
సింగరేణి కార్మికుల సమ్మె కొనసాగుతోంది. కార్మికులు విధులకు హాజరుకాకపోవడంతో బొగ్గుబావులన్నీ బోసిపోయాయి. చిర్యాల జిల్లా, శ్రీరాంపూర్, మందమర్రి, బెల
Read Moreఆర్ఎస్ఎస్ కు రాజకీయాలతో సంబంధం లేదు
నిజామాబాద్: రాష్ట్రీయ్ స్వయం సేవక్ సంఘ్ కు రాజకీయాలతో సంబంధంలేదని బీజేపీ జాతీయ నేత రాంమాధవ్ అన్నారు. నిజామాబాద్ లో ఆర్ఎస్ఎస్ ఆధ్వర్యంలో ఉగాది ఉత్సవాలు
Read Moreవిశ్లేషణ: ప్రభుత్వ పథకాల్లో పారదర్శకత ఏది?
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు నుంచి 2018 అక్టోబర్ మధ్య కాలంలో పథకాల ప్రకటనల కోసం ప్రభుత్వం ఏకంగా రూ. 310 కోట్లు ఖర్చు చేసినట్లు ‘సొసైటీ ఫర్ సేఫ్టీ ఆఫ్
Read Moreవిశ్లేషణ: ఉద్యోగ ప్రకటనలు ఎన్నికలప్పుడేనా
ఏడేండ్ల నుంచి పెద్దగా ఉద్యోగ నోటిఫికేషన్లు ఇయ్యని రాష్ట్ర సర్కారు.. ఇప్పుడు ఒకేసారి 91 వేల నియామకాలు పూర్తి చేస్తామని ప్రకటించింది. రాష్ట్రంలో లక్షా 9
Read Moreకేంద్రం తన వైఖరి చెప్పినా ఆగని తీర్మానాలు
మహబూబ్నగర్, వెలుగు : యాసంగి వడ్లను కేంద్రమే కొనాలంటూ రాష్ట్ర వ్యాప్తంగా పంచాయతీలు సహా అన్ని లోకల్బాడీస్లో రెండు, మూడు రోజులుగా తీర్మానాలు చేస
Read Moreఆరేండ్ల నిరీక్షణ అనంతరం యాదాద్రిలో అద్బుత ఘట్టం
భక్తులకు దర్శనమీయబోతున్న స్వయంభూ లక్ష్మీ నారసింహుడు స్వామి వారిని దర్శించుకునే తొలి భక్తుడు సీఎం కేసీఆర్ యాదాద్రి భువనగిరి జిల్ల
Read More111 జీవోపై వైట్ పేపర్ రిలీజ్ చేయాలె
ముషీరాబాద్, వెలుగు: హైదరాబాద్ నగరానికి, ఉస్మాన్సాగర్, హిమాయత్సాగర్ కు వందల ఏండ్ల చరిత్ర ఉందని, జీవో 111 రద్దు వల్ల దుష్పరిణామాలు తలెత్తుతాయని పర్యావ
Read Moreముగిసిన కేటీఆర్ అమెరికా టూర్
8 వేల కోట్లకుపైగా పెట్టుబడులకు పలు కంపెనీల సంసిద్ధత హైదరాబాద్, వెలుగు: మంత్రి కేటీఆర్ అమెరికా పర్యట
Read Moreఇద్దరు యువ రైతులు పాణం తీస్కున్నరు
పంట దిగుబడి రాలేదని ఒకరు.. అప్పుల బాధతో మరొకరు పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి జిల్లాల్లో దారుణం ముత్తారం / మొగుళ్లపల్లి, వెలుగు: రాష్ట్రంలో
Read Moreసర్కార్ నిర్లక్ష్యంతో అధ్వాన్నంగా ట్రిపుల్ ఐటీ
హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యంతో బాసర ట్రిపుల్ఐటీ పరిస్థితి అధ్వాన్నంగా తయారైందని ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపురావు మండిపడ్డారు. రెగ్యు
Read More












