Telangana
అన్ని పార్టీల టార్గెట్ తెలంగాణనే
‘ఆల్ రోడ్స్ లీడ్ టు రోమ్’.. వేల సంవత్సరాల క్రితం రోమన్సామ్రాజ్యానికి రోమ్ రాజధానిగా ఉన్నప్పుడు ఎక్కువగా వాడుకలో ఉన్న సామెత ఇది. రోమ్
Read Moreరాజ్ భవన్లో ఘనంగా ఉగాది వేడుకలు
రాష్ట్ర ప్రజలకు గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ శుభకృత్ నామ సంవత్సర శుభాకాంక్షలు చెప్పారు. రెండున్నరేళ్ల తర్వాత అందరితో కలిసి పండగలు జరుపుకోవడం సంతోషంగా ఉం
Read Moreసర్కార్ తప్పులు గుర్తు చేసేందుకు ఈనెల 9న యుద్ధభేరి
గవర్నర్ తమిళిసైకు రాజ్యాంగ పరిరక్షణ వేదిక నేతల వినతి హైదరాబాద్:రాజ్యాంగాన్ని మార్చాలంటూ కేసీఆర్ వ్యాఖ్యలు వెనక్కి తీసుకునేలా ఆదేశించాలని రాజ్య
Read Moreరాష్ట్ర ప్రజలకు కేసీఆర్ ఉగాది శుభాకాంక్షలు
హైదరాబాద్: తెలంగాణ ప్రజలకు ముఖ్యమంత్రి కేసీఆర్ శుభకృత్ నామ ఉగాది శుభాకాంక్షలు చెప్పారు. పేరుతోనే శుభాలను మోసుకొస్తున్న శుభకృత్ నామ సంవత్సరం ప్రజలకు అన
Read Moreటూరిస్ట్ గా వచ్చారే తప్ప చేసిందేమి లేదు
హన్మకొండ: జాతీయ సాంస్కృతిక మహోత్సవానికి కేంద్ర టూరిజం మంత్రి కిషన్ రెడ్డి ఓ టూరిస్ట్ గా వచ్చారే తప్ప.. వరంగల్ కు చేసిందేమి లేదని టీఆర్ఎస్ ఎమ్మెల్
Read Moreతెలంగాణ ప్రజలకు పీయూష్ గోయెల్ క్షమాపణలు చెప్పాలె
కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ తెలంగాణ ప్రజలకు క్షమాపణలు చెప్పాలని మంత్రి హరీశ్ రావు డిమాండ్ చేశారు. తెలంగాణ రైతాంగాన్ని అవమానిస్తే ఊరుకోమని హెచ్చరించారు.
Read Moreఎంజీఎంలో ఎలుకల దాడి మా నిర్లక్ష్యమే
వరంగల్: పేషెంట్ పై ఎలుకలు దాడి చేయడం తమ నిర్లక్షమేనని, ఇక నుంచి అలా జరగకుండా చూసుకుంటామని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు స్పష్టం చేశారు. గురువారం
Read Moreనా మీద దాడికి టీఆర్ఎస్ నాయకులు ప్లాన్ చేసిన్రు
హైదరాబాద్: నా మీద దాడి చేయడానికి టీఆర్ఎస్ నాయకులు ప్రయత్నించారని, కానీ ప్రజలు నాకు రక్షణగా నిలవడంతో ఏమీచేయలేక వెనుదిరుగారని బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్
Read Moreతెలంగాణ నుంచి రా రైస్ మొత్తం తీసుకుంటాం
న్యూఢిల్లీ: రా రైస్ తీసుకుంటామని పదేపదే చెబుతున్నా.. తెలంగాణ సర్కార్ కు అర్థం కావడం లేదని కేంద్రమంత్రి పీయూష్ గోయల్ అన్నారు. ధాన్యం సేకరణపై రాజ్య
Read Moreఅర్హతలేని మనిషి మంత్రి హోదాలో కొనసాగుతున్నడు
మంత్రి శ్రీనివాస్ గౌడ్ హత్య కుట్ర కేసులో అరెస్టయి, విడుదలైన రాఘవేందర్ రాజు, మున్నూరు రవి కీలక వ్యాఖ్యలు చేశారు. శ్రీనివాస్ గౌడ్ తప్పుడు కేసులు పెట్టి
Read Moreపవర్ ఫుల్ స్టేట్ గా తెలంగాణ
సంక్షేమ పథకాల అమలులో దేశం మొత్తం తెలంగాణ వైపు చూస్తుందన్నారు మంత్రి హరీష్ రావు. దళితుల అభివృద్ధి కోసమే దళితబంధును తీసుకొచ్చామన్నారు. ఈ పథకం అమలు వేగంగ
Read Moreయాదాద్రిపైకి ప్రైవేటు వాహనాలకు నో పర్మిషన్
దాదాపు నాలుగేండ్ల తర్వాత యాదాద్రి నరసింహుడు భక్తులకు దర్శనమిస్తున్నాడు. యాదాద్రిని మరో తిరుపతిగా మార్చాలనే లక్ష్యంతో.. అంగరంగవైభవంగా ఆధునీకరించారు. తా
Read Moreగచ్చిబౌలి టిమ్స్లో ఉద్యోగులు ఆందోళన
గచ్చిబౌలి టిమ్స్లో పనిచేస్తున్న ఉద్యోగులు ఆందోళనకు దిగారు. తమకు రెండు నెలలుగా జీతాలు చెల్లించడంలేదని సెక్యురిటీ, హౌస్ కీపింగ్ స్టాఫ్, పేషంట్ కేర్
Read More












