Telangana
ప్రాణం ఉన్నంత వరకు పోరాడతా.. లొంగేది లేదు: ఈటల
కరీంనగర్: ‘‘నన్ను ఓడించాలన్న కుట్రతోనే హుజురాబాద్ లో దళితబంధు సహా అనేక పథకాలు తెచ్చాడు.. ఓటుకు 20 వేలిచ్చినా, లక్ష ఇచ్చినా తీసుకోండి.. అక్
Read Moreదళితబంధుపై హైకోర్టు విచారణ సోమవారానికి వాయిదా
హైదరాబాద్: హుజురాబాద్ ఉప ఎన్నికలు ముగిసే వరకు దళితబంధు పథకాన్ని తాత్కాలికంగా నిలిపివేయాలన్న ఎలక్షన్ కమిషన్ ఆదేశాలను సవాల్ చేస్తూ హైకోర్టులో దాఖల
Read Moreఅసెంబ్లీలో కనిపించే ముఖం నాదే, కేసీఆర్ది కాదు
సీఎం పదవి ఆయన తాత నుంచో, తండ్రి నుంచో వారసత్వంగా రాలేదని కేసీఆర్ గుర్తుంచుకోవాలని ఈటల రాజేందర్ అన్నారు. ప్రజల ఓట్లతోనే ఆ పదవి వచ్చిందని ఆయన తెలుసుకోవా
Read Moreకేసీఆర్ మాట మీద నిలబడే వ్యక్తి కాదు, మడమ తిప్పే వ్యక్తి
దళితబంధుకు ఈటల రాజేందర్ పేరుపెట్టాలి ఈటల లేకపోతే దళితబంధు వచ్చేది కాదని.. దళితబంధు పతకానికి ఈటల రాజేందర్ దళితబంధు అని పేరు పెట్టాలని కేంద్రమంత
Read Moreవడ్ల నిల్వకు గోదాముల్లేవ్
ప్రభుత్వ స్టోరేజీ సామర్థ్యం 25.40 లక్షల టన్నులే.. రాష్ట్రంలో 1.64 కోట్ల టన్నుల వడ్ల దిగుబడి అంచనా కోటి టన్నుల కెపాసిటీ గోదాములు అవసరం ద
Read Moreఇంటర్ ఫస్టియర్ ఎగ్జామ్స్పై గందరగోళం
పరీక్షలకు సహకరించ బోమన్న ప్రైవేట్ కాలేజీలు ఎగ్జామ్ మెటీరియల్, క్వశ్చన్ పేపర్లు తీస్కోలే తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ ఈ టైమ్
Read Moreక్యాబ్ డ్రైవర్లు ఆగమైతున్రు
కిందటేడాది కరోనా.. ఇప్పుడు పెరిగిన పెట్రో రేట్లు కమీషన్ తగ్గించుకోని క్యాబ్ కంపెనీలు సర్కారు జీవోలను కాదని తక్కువ చెల్లిస్తూ దోపిడీ
Read Moreకాంగ్రెస్ను, టీఆర్ఎస్ను పోషించేది చంద్రబాబే
హనుమకొండ: కొడుకు కోసం ఈటలను కేసీఆర్ బయటకు పంపాడని ఎంపీ ధర్మపురి అర్వింద్ అన్నారు. కేటీఆర్ చేతగానివాడు కావడం వల్లే హుజురాబాద్ ఉప ఎన్నిక వచ్చిందని ఆయన అ
Read Moreపోలీసుల త్యాగాలు మరువలేనివి
పోలీస్ అమరవీరుల సేవలు, త్యాగాలు మరువలేనివని హోం మంత్రి మహమూద్ అలీ అన్నారు. పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం గోషామహల్లో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో
Read Moreఇది 130 కోట్ల భారతీయుల సమష్టి కృషి
న్యూఢిల్లీ: వ్యాక్సినేషన్లో భారత్ రికార్డు సృష్టించింది. వంద కోట్ల మైలురాయిని అధిగమించింది. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ ఓ ట్వీట్ చేశారు. భా
Read Moreరాష్ట్రంలో ‘వైరల్’ అటాక్.. ఆస్పత్రుల్లో పేషంట్ల క్యూ..
పెరుగుతున్న వైరల్ ఫీవర్లు.. ఇలా చేస్తే అడ్డుకోవచ్చంటున్న వైద్యులు రాష్ట్రంలో సీజనల్ వ్యాధుల తీవ్రత పెరుగుతోంది. కొన్ని రోజులుగా కురుస్తున్న వర
Read Moreఇంటర్ పరీక్షలకు సహకరించం.. ప్రైవేట్ కాలేజీల యాజమాన్యాలు
ప్రభుత్వానికి ప్రైవేట్ కాలేజీల హెచ్చరిక.. ఇంటర్ పరీక్షలకు సహకరించం రెండేళ్లుగా కాలేజీలు మూతబడటంతో ప్రైవేట్ జూనియర్ కాలేజీల యాజమాన్యాలు తీవ్ర ఇ
Read Moreధరణి లోపాల వల్ల కొందరు రైతులు ఆత్మహత్యలకు పాల్పడ్డారు
హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ధరణి పోర్టల్ లోని లోపాలు, తప్పుల కారణంగా పలువురు రైతులు ఆత్మహత్యలకు పాల్పడ్డారని, వీటిపై సీబీ
Read More












