Telangana
బలి మేకకు దండేసినట్లు.. ఈటలకు అమిత్ షా దండేశారు
కరీంనగర్: బలిచ్చే ముందు మేకపోతుకు దండేసినట్లు.. ఈటలకు అమిత్ షా దండేశారని టీఆర్ఎస్ నేత పాడి కౌశిక్ రెడ్డి అన్నారు. హుజూరాబాద్ ప్రజలు ఈటల రాజేందర్
Read Moreటీడీపీకి పట్టిన గతే టీఆర్ఎస్కు పడుతుంది
నాంపల్లి: టీఆర్ఎస్ ప్రభుత్వం రెండోసారి అధికారంలోకి వచ్చిన నాటి నుంచి బీజేపీని బీఏసీకి ఆహ్వానించడం లేదని దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు అన్నారు.
Read Moreఆర్టీసీ బస్సులో ఆంధ్రా టూ హైదరాబాద్ గంజాయి స్మగ్లింగ్
నల్లగొండ: ఆంధ్రా నుంచి హైదరాబాద్ సిటీకి గంజాయి స్మగ్లింగ్ చేస్తున్న నలుగురిని తెలంగాణ పోలీసులు అరెస్ట్ చేశారు. నల్లగొండ జిల్లాలోనే స్మగ్లర్లను అ
Read Moreగడ్డిపోచలా తీసేస్తే.. గడ్డపార అవుతానని అనుకోలేదు
కరీంనగర్: కేసీఆర్కు హుజురాబాద్ ప్రజలను కొనే శక్తి లేదని మాజీ మంత్రి, బీజేపీ నేత ఈటల రాజేందర్ అన్నారు. టీఆర్ఎస్ హుజురాబాద్లో విందు రాజకీయాలు
Read Moreప్రారంభమై.. వాయిదా పడిన అసెంబ్లీ సమావేశాలు
హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి తన ప్రసంగంతో సమావేశాలను మొదలుపెట్టారు. ఈ మధ్య కాలంలో చనిపోయిన 8
Read Moreఏపీ–ఒడిశా బార్డర్ నుంచి బస్తాలకొద్దీ గంజాయి
హనుమకొండ, వెలుగు: ఏపీ–-ఒడిశా బార్డర్ నుంచి తెలంగాణకు పెద్ద మొత్తంలో గంజాయి అక్రమంగా రవాణా అవుతోంది. కొంతమంది ముఠాలుగా ఏర్పడి వైజాగ్, సీల
Read More8 లక్షల మంది స్టూడెంట్లు చదువులకు దూరం
స్కూళ్లలో ఫిజికల్ క్లాసులకు స్టూడెంట్లు తప్పనిసరిగా హాజరుకావాల్సిన అవసరం లేదని చెప్పిన రాష్ట్ర సర్కార్ ..డిజిటల్,ఆన్ లైన్ క్లాసులను బంద్ పెట్టిం
Read Moreగల్లీకో బెల్ట్ షాప్.. మద్యం మత్తులో అఘాయిత్యాలు
రాష్ట్రంలో లిక్కర్ ఏరులై పారుతోంది..ఎప్పుడు కావాలంటే అప్పుడు, ఎంత కావాలంటే అంత ఇండ్లమధ్యే దొరుకుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా ఏ ఊరికి వెళ్లినా కనీసం
Read Moreబిల్లులు రాక మహిళా సర్పంచ్ ఆత్మహత్యాయత్నం
సూర్యాపేట: చేసిన పనులకు బిల్లులు రాకపోవటంతో సూర్యాపేట జిల్లాకు చెందిన టీఆర్ఎస్ మహిళా సర్పంచ్ ఆత్మహత్యాయత్నం చేసింది. చివ్వెంల మండలం పిల్లలజగ్గు తండాకు
Read Moreలాభాల్లో వాటా పెంపుపై క్లారిటీ ఇవ్వని కేసీఆర్
సింగరేణి సంస్థ లాభాల్లో వాటా పెంపుపై కార్మికులు ఆశలు పెట్టుకున్నారు. అయితే ఆర్థిక సంవత్సరం ముగిసి నాలుగు నెలలు అవుతున్నా యాజమాన్యం ప్రకటన చేయకపోవడంతో
Read Moreఅసెంబ్లీలో మైక్ లాక్కొని అయినా మాట్లాడుతాం
సిరిసిల్ల: శుక్రవారం నుంచి ప్రారంభమయ్యే అసెంబ్లీ సమావేశాల్లో ప్రజా సమస్యలపై మాట్లాడేందుకు సమయమివ్వకపోతే మైక్ లాక్కొని అయినా మాట్లాడుతామని దుబ్బాక ఎమ్మ
Read Moreసిరిసిల్ల మాఫియాకు అడ్డాగా మారుతోంది
సిరిసిల్ల: మంత్రి కేటీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న సిరిసిల్ల.. మాఫియాకు అడ్డాగా మారుతోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ అన్నారు. ఆయన చేస్
Read More





_REPwVeOa5j_370x208.jpg)






