TEMPLES

న్యూ ఇయర్ సెలబ్రేషన్స్.. ప్రముఖ ఆలయాల్లో రద్దీ

హైదరాబాద్: కొత్త ఏడాది సందర్భంగా రాష్ట్రంలోని ప్రముఖ ఆలయాల్లో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి దర్శనానికి భక్తులు పోటెత్తారు.

Read More

అక్కడ వీసా లేకుండా 30రోజులు ఉండొచ్చు

ఒక కొత్త ప్రదేశానికి వెళ్తే ఒకటో రెండో స్పెషల్ ప్లేస్​లు ఉంటాయి. కానీ, ఇక్కడికి వెళ్తే మాత్రం అక్కడున్న స్పెషల్ ప్లేస్​లన్నీ చూసి రావడానికి టైమ్​ సరిప

Read More

భద్రాద్రిలో ముక్కోటి  ఏకాదశి ఏర్పాట్లు షురూ

భద్రాచలం, వెలుగు: 2022  జనవరి 3 నుంచి షురూ అయ్యే ముక్కోటి వైకుంఠ ఏకాదశి ఉత్సవాలకు భద్రాచలం సీతారామచంద్రస్వామి దేవస్థానం రూ.59.94 లక్షలతో ఏర్పాట్ల

Read More

లిక్కర్ షాపులొద్దంటూ జనాల లొల్లి

పలు జిల్లాల్లో ఆందోళనకు దిగుతున్న పబ్లిక్ ఇండ్లకు దూరంగా ఏర్పాటు చేయాలని డిమాండ్ పట్టించుకోని ఆఫీసర్లు నల్గొండ, వెలుగు: రాష్ట్రంలో కొ

Read More

బహిరంగ ప్రదేశాల్లో ఛట్‌ పూజలపై ఢిల్లీ ప్రభుత్వం నిషేధం

ఢిల్లీలో ప్రస్తుతం కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి. కొవిడ్‌ థర్డ్‌ వేవ్‌ హెచ్చరికల క్రమంలో ఆప్‌ ప్రభుత్వం గురువారం కీలక నిర్ణయం తీస

Read More

ఆధ్యాత్మిక ఔన్నత్యానికీ ఎనలేని కృషి

హైదరాబాద్: స్వయం పాలనలో తెలంగాణా  చారిత్రక ప్రతిపత్తికీ, ఆధ్యాత్మిక ఔన్నత్యానికీ పూర్వవైభవం తేవడం కోసం రాష్ట్ర  ప్రభుత్వం ఎనలేని కృషి చేస్తు

Read More

సగానికి పైగా తగ్గిన గుళ్ల అమ్దానీ

నల్గొండ, వెలుగు: రాష్ట్రంలోని దేవాలయాలపై కొవిడ్ ఎఫెక్ట్​ పడింది. కరోనా భయంతో భక్తులు టెంపుల్స్​కు రావడం చాలావరకు తగ్గించారు. వేములవాడ, యాదాద్రి, బాసర,

Read More

అక్కడి ఆలయాల్లో మహిళా పూజారులు

తమిళనాడు : ఆలయాల్లో పూజారులుగా పురుషులు ఉండడం కామన్. అయితే తమిళనాడులో త్వరలోనే దేవాదాయ శాఖ ఆధ్వర్యంలోని ఆలయాల్లో మహిళా పూజారులు బాధ్యతలు చేపట్టనున్నార

Read More

దేవుడి భూములను మింగేసింది టీఆర్ఎస్ నేతలే

దేవరయాంజాల్‌‌ భూములు పరిశీలించిన రేవంత్​ కేటీఆర్, మల్లారెడ్డి కబ్జాలు కమిటీకి కనిపించలేదా అని ప్రశ్న? హైదరాబాద్, వెలుగు: దేవరయాంజాల

Read More

చరిత్ర కలిగిన దేవాలయాలను ప్రభుత్వం గుర్తించాలి

మహేశ్వరం: చరిత్ర కలిగిన దేవాలయాలను ప్రభుత్వం వెలుగులోకి తేవాలన్నారు మాజీ ఎంపీ, బీజేపీ నేత వివేక్ వెంకటస్వామి. గురువారం ఆయన..తుక్కుగూడలో జరిగిన వెంకటేశ

Read More

ఏపీలోని ఆలయాల్లో అన్నదానం నిలిపివేత

అమరావతి: ఏపీలోని అన్ని ప్రముఖ ఆలయాల్లో అన్నదానం (పంక్తి భోజనాలకు) బదులు ఆహారం ప్యాకెట్లు అందించాలని దేవాదాయశాఖ నిర్ణయించింది. కరోనా కేసులు మళ్లీ పెరుగ

Read More