tirumala
తిరుపతి శ్రీ కపిలేశ్వర స్వామి గుడి దగ్గర అయ్యప్ప భక్తుల ఆందోళన
అమరావతి: తిరుపతిలోని శ్రీ కపిలేశ్వర స్వామి ఆలయ పుష్కరిణి దగ్గర అయ్యప్ప భక్తులు ఆందోళనకు దిగారు. పుష్కరిణిలో స్నానాలకు అనుమతి ఇవ్వకపోవడంతో టీటీడీ తీరుప
Read Moreతిరుమలలో మరో కొత్త ప్రాజెక్ట్ ... శాటిలైట్ కిచెన్.. రిలయన్స్ సహకారం
తిరుమలలో మరో చారిత్రాత్మక ప్రాజెక్ట్... శాటిలైట్ కిచెన్ నిర్మాణానికి ముఖేష్ అంబానీ చేయూత... సుమారు 100 కోట్ల వ్యయంతో నిర్మాణం.... సుమారు 2 లక
Read Moreతిరుమల కల్తీ నెయ్యి కేసులో బిగ్ ట్విస్ట్.. సిట్ విచారణకు టీటీడీ మాజీ అదనపు ఈఓ ధర్మారెడ్డికి
తిరుమల కల్తీ నెయ్యి కేసులో కీలక మలుపు చోటు చేసుకుంది. ఈ కేసుకి సంబంధించి సిట్ విచారణకు హాజరయ్యారు టీటీడీ మాజీ అదనపు ఈఓ ఏ.వీ ధర్మారెడ్డి. మంగళవారం ( నవ
Read Moreతిరుమల భక్తులకు గుడ్ న్యూస్ : కళ్యాణ కట్ట, లడ్డూ కౌంటర్ల దగ్గర హెల్ప్ డెస్క్లు
కలియుగ ప్రత్యక్ష దైవం వేంకటేశ్వర స్వామి దర్శనానికి తిరుమల కొండ వెళ్లే భక్తులకు శుభవార్త. మరిన్ని సహాయ కేంద్రాలు.. అదే హెల్ప్ డెస్క్ లు ఏర్పాటు చేయటాని
Read Moreతిరుమల స్వామి సన్నిధిలో కార్తీక వన భోజనాలు.. ఎప్పుడంటే..!
కార్తీక వన భోజన కార్యక్రమం నవంబరు 9వ తేది తిరుమలలోని గోగర్భం సమీపంలో గల పార్వేటమండపంలో జరుగనుంది. పవిత్రమైన కార్తీకమాసంలో వనభోజనం నిర్వహించడం ఆనవాయితీ
Read Moreఎటువంటి లోపం ఉండొద్దు: రాష్ట్రపతి తిరుమల పర్యటనపై టీటీడీ అదనపు ఈవో రివ్యూ
తిరుమల: రాష్ట్రపతి ద్రౌపది ముర్ము 2025, నవంబరు 21న తిరుమల శ్రీవెంకటేశ్వర స్వామివారిని దర్శించుకోనున్నారు. ఈ క్రమంలో రాష్ట్రపతి పర్యటన ఏర్పాట్లపై గురువ
Read Moreతిరుమల శ్రీవారిని దర్శించుకున్న హైడ్రా కమిషనర్ రంగనాథ్
కార్తీకమాసం నేపథ్యంలో తిరుమలకు భక్తులు పెద్దసంఖ్యలో శ్రీవారి దర్శనానికి తరలివస్తున్నారు. ఈక్రమంలో శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున
Read Moreతిరుమల కల్తీ నెయ్యి కేసులో కీలక మలుపు..! సిట్ విచారణలో షాకింగ్ విషయాలు.. !
తిరుమల కల్తీ నెయ్యి బాగోతం వెనుక భారీ కుట్ర ఉన్నట్లు గుర్తించారు సిట్ అధికారులు.మాజీ టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి సన్నిహితుడు చిన్న అప్పన్న అరెస్ట
Read Moreటీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ ని కలిసిన శ్రీశైలం చైర్మెన్ పోతుగుంట రమేష్ నాయుడు..
గురువారం ( అక్టోబర్ 30 ) టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ ను కలిశారు శ్రీశైలం చైర్మన్ పోతుగుంట రమేష్ నాయుడు. తిరుమలలో జరిగిన ఈ భేటీలో స్వామివారి వస్త్ర
Read Moreతిరుమల పరకామణి కేసుపై సీఐడీ, ఏసీబీ దర్యాప్తునకు హైకోర్టు ఆదేశాలు..
ఏపీ పాలిటిక్స్ లో దుమారం రేపుతున్న తిరుమల పరకామణి కేసు విషయంలో హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. సోమవారం ( అక్టోబర్ 27 ) ఈ కేసును విచారించిన హైకోర్ట
Read Moreతిరుమలలో నాగుల చవితి వేడుకలు.. పెద్దశేష వాహనంపై భక్తులకు దర్శనమిచ్చిన మలయప్పస్వామి
తిరుమలలో మలయప్స స్వామి పెద్దశేషవాహనంపై శనివారం ( అక్టోబర్ 25) సాయంత్రం భక్తులకు దర్శనమిచ్చారు. నాగులచవితి.. పర్వదినం సందర్భంగా ఈ రోజు ( అ
Read Moreతిరుమలలో ఎడతెరపి లేకుండా వర్షం.. కొండచరియలు విరిగిపడే ఛాన్స్..
కలియుగ వైకుంఠం తిరుమలలో ఎడతెరపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. గత నాలుగురోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా తిరుమలకు వచ్చే భక్తజనం తీవ్ర ఇబ్బంది
Read Moreతిరుమల శ్రీవారి ఆలయంలో శాస్త్రోక్తంగా దీపావళి ఆస్థానం..
కలియుగ వైకుంఠం తిరుమలలోని శ్రీవారి ఆలయంలో శాస్త్రోక్తంగా దీపావళి ఆస్థానం నిర్వహించారు. సోమవారం ( అక్టోబర్ 20 ) దీపావళి సందర్భంగా ఉదయం దీపావళి ఆస్థానం
Read More












