tirumala
శ్రీవారి భక్తులకు అలర్ట్: తిరుమలలో డిసెంబర్, జనవరి నెలల్లో ఈ తేదీల్లో వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు..
డిసెంబర్, జనవరి నెలలకు సంబంధించి వీఐపీ దర్శనాల విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది టీటీడీ. ఈ నెలల్లో పర్వదినాల్లో వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు చేస్తున
Read Moreటీటీడీ సేవలపై భక్తుల నుండి అభిప్రాయ సేకరణ.. ఐవీఆర్ఎస్, వాట్సాప్ ద్వారా ఫీడ్ బ్యాక్ సర్వేలు..
టీటీడీ సేవలపై భక్తుల నుండి అభిప్రాయ సేకరణ కార్యక్రమం చేపట్టింది. భక్తులకు అందిస్తున్న సేవల నాణ్యతను మరింత మెరుగు పరిచే క్రమంలో వివిధ రకాల ఫీడ్ బ్యాక్
Read Moreతిరుమలలో డిసెంబర్ 16 నుంచి జనవరి 14 వరకు ధనుర్మాస తిరుప్పావై ప్రవచనాలు..
తిరుపతిలో డిసెంబర్ 16 నుంచి 2026 జనవరి 16 వరకు ధనుర్మాస తిరుప్పావై ప్రవచనాల కార్యక్రమం నిత్వహించనున్నట్లు తెలిపింది టీటీడీ. తిరుపతితో పాటు దేశవ్యాప్తం
Read Moreవైకుంఠ ద్వార దర్శనాలపై టీటీడీ కీలక అప్ డేట్.. వారికే ఎక్కువ సమయం దర్శనాలు..!
తిరుమలలో వైకుంఠ ద్వార దర్శనాలపై టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. వైకుంఠ ద్వార దర్శనాల్లో సామాన్య భక్తులకు పెద్దపీట వేయాలని నిర్ణయించింది టీటీడీ. 182 గంట
Read Moreతిరుమల శిలాతోరణం దగ్గర డ్రోన్ కలకలం... ఎవరా ఫారినర్..?
కలియుగ వైకుంఠం తిరుమల ఏడుకొండల పరిధిలో విమానాలు, హెలికాఫ్టర్లు, డ్రోన్లు ఎగరవేయడంపై నిషేధం ఉన్న సంగతి తెలిసిందే. ఆగమ శాస్త్రం ప్రకారం శ్రీవారి ఆలయంపై
Read Moreతిరుమల వెంకన్నకు భారీ విరాళం.. స్వామి వారికి రూ. 9 కోట్లు సమర్పించిన మంతెన రామలింగ రాజు
కలియుగ ప్రత్యక్ష దైవం, భక్తులు కోరిన కోర్కెలు తీర్చే కొంగు బంగారం తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి వారికి భారీ విరాళం అందింది. స్వామివారి భక్తుడు మం
Read Moreతిరుమలలో చిరుత సంచారం.. ఎస్వీ క్యాంపస్ సీసీ టీవీలో రికార్డైన దృశ్యాలు..భయాందోళనలో ఉద్యోగులు !
తిరుమల తిరుపతిలో చిరుత పులుల సంచారం పెరిగిపోతుంది. నిత్యం ప్రజావాసాల్లోకి వస్తున్న చిరుత పులులు వీధి కుక్కలు, పశువులు, ఇతర జంతువులపై దాడులు చేస్తున్నా
Read Moreతిరుమలలో వైకుంఠ ద్వార దర్శనాలపై టీటీడీ కీలక అప్ డేట్..
కలియుగ వైకుంఠం తిరుమలలో వైకుంఠ దర్శనాలపై టీటీడీ కీలక ప్రకటన చేసింది. డిసెంబర్ 30 నుంచి 2026 జనవరి 8వ తేదీ వరకు వైకుంఠ దర్శనాలు ఏర్పాటు చేయనున్నట్లు ప్
Read Moreతిరుమల పరకామణి కేసులో సీఐడీ విచారణకు భూమన కరుణాకర్ రెడ్డి..
తిరుమల పరకామణి కేసులో సీఐడీ విచారణకు హాజరయ్యారు టీటీడీ మాజీ చైర్మెన్ భూమన కరుణాకర్ రెడ్డి. మంగళవారం ( నవంబర్ 25 ) సీఐడీ విచారణకు హాజరైన ఆయన మీడియాతో మ
Read Moreతిరుచానూరు పద్మావతి అమ్మవారిని దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
అమరావతి: రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రెండు రోజుల పాటు ఆంధ్రప్రదేశ్లో పర్యటించనున్నారు. ఇందులో భాగంగా గురువారం (నవంబర్ 20) సాయంత్రం రాష్ట్రపతి ముర్మ
Read Moreతిరుమలలో అన్య మత చిహ్నం స్టిక్కర్తో వాహనం.. డ్రైవర్, యజమానిపై కేసు
అమరావతి: కలియుగ దైవం శ్రీవెంకటేశ్వర స్వామి సన్నిధి తిరుమలలో మరోసారి భద్రతా వైఫల్యం బయటపడింది. అన్య మత చిహ్నం స్టిక్కర్తో ఉన్న వాహనం తిరుమల కొండప
Read Moreతిరుమల ఘాట్ రోడ్డులో ప్రమాదం.. బైకర్ తలపై పడ్డ రాయి.. తీవ్ర గాయాలు
తిరుమల ఘాట్ రోడ్డుపై ప్రమాదం జరిగింది.. మంగళవారం ( నవంబర్ 18 ) తిరుమల రెండవ ఘాట్ రోడ్డులో హరిణి ప్రాంతంలో వెళ్తున్న బైకర్ పై చిన్న రాయి పడటంతో తీవ్ర గ
Read Moreతిరుమలలో భారీ వర్షం..చలిగాలులతో భక్తుల ఇబ్బందులు..
తిరుమలలో భారీ వర్షం కురిసింది. సోమవారం ( నవంబర్ 17 ) రాత్రి నుంచి ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షానికి భక్తులు తీవ్ర ఇబబందులు పడుతున్నారు. దర్శనానికి
Read More













