tirumala
తిరుమల టికెట్ల పేరిట మోసం.. మహిళపై కేసు నమోదు
పద్మారావునగర్, వెలుగు: తిరుమల వైకుంఠ ద్వార దర్శనం, సేవా టికెట్లు ఇప్పిస్తానని చెప్పి సుమారు 100 నుంచి 150 మంది భక్తుల నుంచి డబ్బులు వసూలు చేసిన మహిళపై
Read Moreతిరుమల వైకుంఠ ద్వార దర్శనం పేరుతో.... హైదరాబాద్లో ఈ మహిళ ఎలా మోసం చేసిందో చూడండి
సంక్రాంతి సెలవులు కావడంతో తిరుమల దేవస్థానానికి భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుంది. దర్శనం కోసం కాస్త కష్టపడాల్సిన పరిస్థితి. ఈ సిచువేషన్ ను దృష్టిలో
Read Moreతిరుమలలో కారు ప్రమాదం..ఎస్వీ గెస్ట్ హౌస్ దగ్గర వేగంగా వచ్చి డివైడర్ ను ఢీకొని..
తిరుమలలో కారు ప్రమాదం జరిగింది. శుక్రవారం ( జనవరి 9 ) ఉదయం తిరుమలలోని ఎస్వీ గెస్ట్ హౌస్ దగ్గర వేగంగా వచ్చిన కారు డివైడర్ ను ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగిం
Read Moreతిరుమల శ్రీవారి మెట్ల మార్గంలో చిరుత కలకలం... భయాందోళనలో భక్తులు..
కలియుగ వైకుంఠం తిరుమలలో చిరుత సంచారం కలకలం రేపింది. శుక్రవారం ( జనవరి 9 ) ఉదయం శ్రీవారి మెట్ల మార్గంలోని 405వ మెట్టు దగ్గర చిరుత ప్రత్యక్షమవ్వడంతో భయా
Read Moreతిరుమల రథసప్తమి వేడుకల ఏర్పాట్లపై అదనపు ఈవో సమీక్ష..
రథసప్తమి వేడుకలకు తిరుమల తిరుపతి దేవస్థానం ముస్తాబవుతోంది. జనవరి 25న జరగనున్న వేడుకల ఏర్పాట్లపై టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి
Read Moreతిరుమల పవిత్రతను దెబ్బతీసే కుట్ర బయటపెట్టిన పోలీసులు
కలియుగ వైకుంఠం తిరుమలలో కలకలం రేపిన మద్యం బాటిళ్ల కేసును ఛేదించారు పోలీసులు. తిరుమల పవిత్రతకు భంగం కలుగుతోందంటూ ఆవేదన వ్యక్తం చేశారు శ్రీవారి భక్తులు,
Read Moreతిరుమల పరకామణి కేసులో హైకోర్టు కీలక వ్యాఖ్యలు.. ఆ అధికారులపై క్రిమినల్ కేసుకు ఆదేశాలు..
ఏపీ రాజకీయాల్లో పెను దుమారం రేపిన తిరుమల పరకామణి చోరీ కేసులో కీలక పరిణామ చోటు చేసుకుంది. మంగళవారం ( జనవరి 6 ) ఈ కేసు విచారణ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చ
Read Moreతిరుమల : వారం రోజుల్లో శ్రీవారి హుండీ ఆదాయం రూ.28.69 కోట్లు..
కలియుగ వైకుంఠం తిరుమలలో వైకుంఠ ద్వార దర్శనాలు వైభవంగా కొనసాగుతున్నాయి... 8వ రోజు కూడా పెద్ద సంఖ్యలో భక్తులు తిరుమలకు చేరుకుంటున్నారు. దేశం నలుమూలల నుం
Read Moreతిరుమలలో రికార్డ్ స్థాయిలో హుండీ ఆదాయం.. శనివారం ( జనవరి 3 ) ఒక్కరోజే రూ. ఐదు కోట్లు..
కలియుగ వైకుంఠం తిరుమలలో వైకుంఠ ద్వార దర్శనాలు వైభవంగా కొనసాగుతున్నాయి. రికార్డు స్థాయిలో తిరుమల శ్రీవారిని దర్శించుకుంటున్నారు భక్తులు. కొత్త ఏడాది ప్
Read Moreకొండగట్టు అంజన్న అంటే నాకు సెంటిమెంట్, స్వామి ఆశీస్సులతోనే ప్రమాదం నుంచి బయటపడ్డా: పవన్ కళ్యాణ్
కొండగట్టు అంజన్నను దర్శించుకున్నారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. శనివారం ( జనవరి 3 ) స్వామివారిని దర్శించుకున్న అనంతరం మీడియాతో మాట్లాడుతూ కీలక వ్య
Read Moreతిరుమల : 2 గంటల్లో వేంకటేశ్వరస్వామి వైకుంఠ ద్వార సర్వ దర్శనం
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వర స్వామి సన్నిధి తిరుమల భక్తులతో కిటకిటలాడుతోంది. వీకెండ్, వైకుంఠ ద్వార దర్శనాల నేపథ్యంలో ఏడు కొండలు గోవింద నామస్మ
Read Moreఅక్కడికి ఎలా ఎక్కావురా..? 90 కోసం.. తిరుపతిలో గుడి గోపురం ఎక్కి మందుబాబు హల్చల్..
తిరుపతిలోని గోవిందరాజస్వామి ఆలయంలో మందుబాబు హల్చల్ చేశాడు. శనివారం ( జనవరి 3 ) తెల్లవారుజామున ఆలయంలోని భద్రతా సిబ్బంది కళ్లుగప్పి ప్రవేశించిన మందుబాబు
Read Moreతిరుమల భక్తులకు బిగ్ అలర్ట్: జనవరి 3న పౌర్ణమి గరుడ సేవ రద్దు
తిరుమల: కలియుగ దైవం శ్రీవారి భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) కీలక సూచన చేసింది. తిరుమల శ్రీవారి ఆలయంలో 2026, జనవరి 3న జరగనున్న పౌర్ణమి గరుడ
Read More












