tirumala
తిరుచానూరు పద్మావతి అమ్మవారికి రూ. 23 లక్షల విలువైన కర్ణపత్రముల బహుకరణ
తిరుచానూరు పద్మావతి అమ్మవారికి రూ. 23 లక్షల విలువజేసే జత కర్ణపత్రములు బహుకరించారు ఓ భక్తుడు. గురువారం ( జనవరి 29 ) అమ్మవారి దర్శించుకున్న భక్తుడు కర్ణ
Read Moreతిరుమల తరహాలో దుర్గమ్మ ప్రసాదాల తయారీ.. ఇంద్రకీలాద్రి అధికారుల సన్నాహాలు..
తిరుమల తరహాలో దుర్గమ్మ ప్రసాదాలు తయారు చేసేందుకు సన్నాహాలు మొదలుపెట్టారు ఇంద్రకీలాద్రి అధికారులు. ఈ క్రమంలో గురువారం ( జనవరి 29 ) తిరుమలలో క్షేత్రస్థా
Read Moreతిరుమల కొండపై హద్దులు దాటిన ముద్దులు.. ఆలయం చుట్టూ ఫొటోషూట్లు !
తిరుమల: కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల వెంకటేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో అపచారం జరిగింది. తిరుమలలో ఒక జంట వెడ్డింగ్ షూట్ కలకలం రేపింది. శ్రీవారి ఆలయం ముం
Read Moreతిరుమలలో రథసప్తమి వేడుకలు.. ఎప్పుడు మొదలయ్యాయో తెలుసా..!
సూర్య భగవానుడి పుట్టిన రోజు సందర్భంగా తిరుమలలో ఆదివారం ( జనవరి 25) రథసప్తమి వేడుకలు ఘనంగా జరిగాయి. ప్రతి ఏటా మాఘ శుద్ధ సప్తమినాడు జరిగే
Read Moreతిరుమలలో భారీగా రథసప్తమి వేడుకలు : ఏర్పాట్లు పరిశీలించిన అడిషనల్ ఈవో వెంకయ్య చౌదరి
తిరుమలలో రథసప్తమి వేడుకలు ఘనంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు టీటీడీ అదనపు ఈవో వెంకయ్యచౌదరి తెలిపారు. భక్తులకు అన్ని విధాలుగా
Read Moreజనవరి 25న రథసప్తమి.. టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ కీలక ఆదేశాలు
జనవరి 25న రథసప్తమి సందర్భంగా తిరుమలలో ఏర్పాట్లపై తిరుమలలోని అన్నమయ్య భవన్ లో జరిగిన సమీక్ష సమావేశంలో అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు టీటీడీ ఈవో అన
Read Moreతిరుమలలో కల్యాణ వేదికకు విశేష స్పందన.. ఇప్పటి వరకు ఎన్ని వివాహాలు అయ్యాయంటే...
తిరుమల కల్యాణవేదికకు నూతన వధూవరుల నుండి విశేష స్పందన వస్తోందని తెలిపింది టీటీడీ. టీటీడీ 2016 ఏప్రిల్ 25వ తేదీ నుండి తిరుమల పాపావినాశనం రోడ్డులోని కళ్య
Read Moreతిరుమల శ్రీవారి ఆర్జిత సేవా ఏప్రిల్ నెల దర్శన కోటా విడుదల
తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) 2026 ఏప్రిల్ నెలకు సంబంధించి వివిధ దర్శనాలు, ఆర్జిత సేవలు, వర్చువల్ సేవలు, గదుల కోటాల విడుదల షెడ్యూల్ను ప్రకటి
Read Moreసంక్రాంతి ఎఫెక్ట్ : తిరుమల కొండకు భక్తుల రద్దీ.. స్వామి దర్శనానికి 20 గంటలు
తిరుమలకు భక్తులు పోటెత్తారు. సంక్రాంతి సెలవుల కారణంగా భక్తులు పెద్ద ఎత్తున తిరుమలకు తరలివస్తున్నారు. వైకుంఠంలోని అన్ని కంపార్ట్ మెంట్లు నిండిపోయ
Read Moreతిరుమల టికెట్ల పేరిట మోసం.. మహిళపై కేసు నమోదు
పద్మారావునగర్, వెలుగు: తిరుమల వైకుంఠ ద్వార దర్శనం, సేవా టికెట్లు ఇప్పిస్తానని చెప్పి సుమారు 100 నుంచి 150 మంది భక్తుల నుంచి డబ్బులు వసూలు చేసిన మహిళపై
Read Moreతిరుమల వైకుంఠ ద్వార దర్శనం పేరుతో.... హైదరాబాద్లో ఈ మహిళ ఎలా మోసం చేసిందో చూడండి
సంక్రాంతి సెలవులు కావడంతో తిరుమల దేవస్థానానికి భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుంది. దర్శనం కోసం కాస్త కష్టపడాల్సిన పరిస్థితి. ఈ సిచువేషన్ ను దృష్టిలో
Read Moreతిరుమలలో కారు ప్రమాదం..ఎస్వీ గెస్ట్ హౌస్ దగ్గర వేగంగా వచ్చి డివైడర్ ను ఢీకొని..
తిరుమలలో కారు ప్రమాదం జరిగింది. శుక్రవారం ( జనవరి 9 ) ఉదయం తిరుమలలోని ఎస్వీ గెస్ట్ హౌస్ దగ్గర వేగంగా వచ్చిన కారు డివైడర్ ను ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగిం
Read Moreతిరుమల శ్రీవారి మెట్ల మార్గంలో చిరుత కలకలం... భయాందోళనలో భక్తులు..
కలియుగ వైకుంఠం తిరుమలలో చిరుత సంచారం కలకలం రేపింది. శుక్రవారం ( జనవరి 9 ) ఉదయం శ్రీవారి మెట్ల మార్గంలోని 405వ మెట్టు దగ్గర చిరుత ప్రత్యక్షమవ్వడంతో భయా
Read More












