tirumala
తిరుమల ఆర్టీఏ, పోలీసుల అధికారులు తనిఖీలు.. ప్రైవేట్ ట్యాక్సీలకు భారీగా జరిమానా
తిరుమల ఆర్టీఏ, పోలీసుల అధికారులు తనిఖీలు.. ప్రైవేట్ ట్యాక్సీలకు భారీగా జరిమానా తిరుమలలో ఆర్టీఏ అధికారులు .. పోలీసులు ప్రైవేట్ ట్యాక్సీలను తనిఖీ చేశ
Read Moreతిరుమల కొండ రద్దీ.. అన్ని కంపార్ట్మెంట్స్ ఫుల్..శిలాతోరణం వరకు క్యూ.. స్వామి దర్శనానికి 22 గంటలు
తిరుమల శ్రీవారి దర్శనం కోసం వచ్చే భక్తుల రద్దీ కొనసాగుతోంది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ అన్ని కంపార్ట్మెంట్లు ఉదయానికే ( జూన్ 15) &nb
Read Moreతిరుమలలో జనసైనికుల అత్యుత్సాహం.. శ్రీవారి ఆలయం దగ్గర రీల్స్
తిరుమల: తిరుమలలో జనసేన పార్టీ కార్యకర్తలు అత్యుత్సాహం ప్రదర్శించారు. శ్రీవారి ఆలయం దగ్గర "పవన్ కళ్యాణ్ అనే నేను" పుస్తకాన్ని ప్రదర్శించి వీడ
Read Moreతిరుమలలో వీకెండ్ రష్.. ఉచిత దర్శనానికి 24 గంటలు..
కలియుగ వైకుంఠం తిరుమలకు పోటెత్తారు భక్తులు. సమ్మర్ హాలిడేస్ పూర్తి కావస్తున్న క్రమంలో వీకెండ్ కూడా కావడంతో శనివారం ( జూన్ 13 ) తిరుమలలో రద్దీ బాగా పెర
Read Moreశ్రీవారి సేవలో ముఖేష్ అంబానీ ఫ్యామిలీ
పారిశ్రామిక దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ కుటుంబంతో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. శుక్రవారం ( జూన్ 12 ) తెల్లవారుజామున
Read Moreతిరుపతి జిల్లా భాకరాపేట ఘాట్ రోడ్డులో బస్సు బోల్తా.. 40 మందికి తప్పిన పెను ప్రమాదం
తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం భాకరాపేట ఘాట్ రోడ్డులో ప్రమాదం జరిగింది. మంగళవారం (జూన్ 9)కలకడ నుంచి తిరుపతి వస్తుండగా ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు
Read Moreతిరుమల టెలిఫోన్ ఎక్స్ఛేంజ్ రోడ్డులో అర్ధరాత్రి ఘర్షణ.. గంజాయి మత్తులో యువకుల వీరంగం
తిరుమల టెలిఫోన్ ఎక్స్ఛేంజ్ రోడ్డులో అర్ధరాత్రి ఘర్షణ చోటు చేసుకుంది. గుర్తుతెలియని వ్యక్తులు మారణాయుధాలతో పరస్పరం దాడులు చేసుకున్నారు. ఈ ఘటనలో పలువురి
Read Moreజూన్ 7 నుండి 21 వరకు టీటీడీ ప్రత్యేక యోగా శిక్షణ కార్యక్రమాలు..
మానసిక ప్రశాంతత కోసం శారీరక దృఢత్వం కోసం ఆరోగ్యకర జీవనశైలి కోసం యోగా ఎంతో ఉపయోగపడుతుందని అన్నారు టీటీడీ ఈవో రవిచంద్ర.జూన్ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవ
Read Moreతిరుమలలో ఏఐ టెక్నాలజీతో సేవలు ప్రశంసనీయం : కేంద్ర మంత్రి పీయూష్ గోయల్
తిరుమలలో భక్తుల సేవల నిర్వహణలో కృత్రిమ మేధస్సు (AI) టెక్నాలజీ వినియోగిస్తున్న తీరు ప్రశంసనీయమన్నారు కేంద్ర మంత్రి పీయూష్ గోయల్.శుక్రవారం (జూన్5) పీయూష
Read Moreటీటీడీ కల్తీ నెయ్యి కేసులో ఈడీ దూకుడు.. దేశవ్యాప్తంగా 15 ప్రాంతాల్లో తనిఖీలు..
దేశవ్యాప్తంగా ప్రకంపనలు రేపిన టీటీడీ కల్తీ నెయ్యి కేసులో దూకుడు పెంచింది. ఈ కేసు విచారణకు సంబంధించి 15 ప్రాంతాల్లో ఏకకాలంలో తనిఖీలు చేపట్టింది ఈడీ. అహ
Read Moreఎన్నాళ్లకెన్నాళ్లకు..తిరుమల కొండపై తగ్గిన భక్తుల రద్దీ.. జస్ట్ 3 గంటల్లో స్వామి దర్శనం..
తిరుమలలో భక్తుల రద్దీ క్రమంగా తగ్గుతోంది. రెండు రోజులుగా ( జూన్ 1,2 తేదీల్లో) భక్తులు తగ్గుముఖం పడుతోంది. సోమవారం ( జూన్ 1) ఉదయం 21 కంపా
Read Moreతిరుమల రెండో ఘాట్ రోడ్డులో ప్రమాదం.. ఐదుగురు భక్తులకు గాయాలు
తిరుమల రెండవ ఘాట్ రోడ్డులో ప్రమాదం జరిగింది. వేగంగా దూసుకొచ్చిన బస్సు టిప్పర్ని ఢీకొట్టింది. అలిపిరి తనిఖీ కేంద్రానికి మూడు కిలోమీటర్ల దూరంలో ఈ ఘ
Read Moreతిరుమలలో జోరువాన.. రెండో ఘాట్ రోడ్డులో విరిగిపడిన చెట్లు
కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వర స్వామి కొలువై ఉన్న తిరుమల కొండల్లో మే 26 రాత్రి జోరు వాన పడింది. భారీ వర్షం పడడంతో వాతావరణం చల్లబడింది. తిరుమల రెండవ
Read More












