tirumala
తిరుమల కొండ రద్దీ.. పోటెత్తిన భక్తులు.. స్వామి దర్శనానికి 20 గంటలు
తిరుమలకు భక్తులు పోటెత్తారు. వీకెండ్ కావడంతో తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. వైకుంఠం క్యూ కాంప్లెక్స్&zwnj
Read Moreశ్రీవారి భక్తులకు అలర్ట్: మే నెల దర్శన కోటాపై కీలక అప్ డేట్..
దేవదేవుడు తిరుమల వెంకటేశ్వర స్వామి మే నెల దర్శన కోటా కు సంబంధించి కీలక అప్ డేట్ విడుదల చేసింది టీటీడీ. మే నెలకు సంబంధించిన దర్శన కోటా, గదుల కోటా విడుద
Read Moreతిరుమలలో నకిలీ ఆధార్ కార్డులతో గదుల మోసం.. ముగ్గురు అరెస్ట్
అమరావతి: తిరుమలలో నకిలీ ఆధార్ కార్డులతో గదుల మోసానికి పాల్పడుతున్న ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేశారు. వివరాల ప్రకారం.. గంగా ప్రసాద్ కేశవరావ్, ది
Read Moreతిరుమలలో వేసవి రద్దీకి ప్రత్యేక ఏర్పాట్లు : టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి
వేసవి సెలవుల్లో భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని వారికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు టీటీడీ అదనపు ఈవో &nb
Read Moreతిరుమల: శ్రీవారికి పుష్పాల సేవ.. ఏడాదికి 2.70 లక్షల కిలోలు వినియోగం
శ్రీవారికి ప్రతిరోజూ 300 కిలోల పుష్పాలతో పుష్ప కైంకర్యం భక్తి, ప్రకృతి సౌందర్యాల సమ్మేళనంతో 61 ఎకరాల్లో విస్తరించిన టీటీడీ ఉద్యానవనాలు శ్రీవారి
Read Moreమార్చి 3న ఏపీ వ్యాప్తంగా ఆలయాలు మూసివేత... మళ్ళీ తెరిచేది అప్పుడే..
ఏపీ వ్యాప్తంగా ఆలయాలు మూతపడనున్నాయి.. ఉదయం ఆరు గంటల నుంచి రాత్రి 7:30 గంటల వరకు అన్ని ఆలయ ద్వారాలు మూతపడనున్నాయి. చంద్రగ్రహణం కారణంగా మార్చి 3న ఏపీలోన
Read Moreతిరుమలలో సాలకట్ల తెప్పోత్సవాలు.. ఏ రోజు ఏ సేవ ఉంటుందంటే..!
ఈనెల 26 నుండి తిరుమలలో తెప్పోత్సవాలు... మార్చి 2వ తేదీ వరకు శ్రీవారి సాలకట్ల తెప్పోత్సవాలు కలియుగ వైకుంఠం తిరుమల మరో ఉత్సవానికి సిద్దమ
Read Moreతిరుమల వెళ్తున్నారా? మే నెల శ్రీవారి దర్శన టిక్కెట్లు విడుదల.. బుకింగ్ తేదీలు ఇవే..
తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) ఈరోజు సోమవారం(ఫిబ్రవరి 16)న మే 2026 నెలకు సంబంధించిన వివిధ దర్శనాలు, వసతి, సేవల బుకింగ్ ఆన్లైన్ షెడ్యూల్&zw
Read Moreతిరుమలలో భక్తుల భద్రతపై టీటీడీ ఫోకస్.. ఏఐ సీసీ కెమెరాలు, ఫేస్ రికగ్నిషన్ కెమెరాలు ఏర్పాటు
తిరుమలలో భక్తుల భద్రతపై ఫోకస్ పెట్టింది టీటీడీ. ఈ క్రమంలో అధునాతన FRC ఏఐ ఆదారిత ఫెస్ రికగ్నేషన్ కెమెరాలను ఏర్పాటు చేసింది. తిరుమల శ్రీవారి ఆలయం దగ్గర
Read Moreసనాతన ధర్మాన్ని నవతరానికి అందించాలి: టీటీడీ ఇంచార్జి ఈవో వెంకయ్య చౌదరి
సనాతన ధర్మాన్ని నవతరానికి అందించాలని.. శాస్త్రం, సంప్రదాయానికి సాంకేతికతను జోడించి వారసత్వ సంపదను కాపాడాలని అన్నారు టీటీడీ ఇంచార్జి ఈవో సీహెచ్ వెంకయ్య
Read Moreగుంటూరులో హైటెన్షన్.. అంబటి రాంబాబు వర్సెస్ టీడీపీ
తిరుమల కల్తీ నెయ్యి కేసులో ఇటీవల సీబీఐ సిట్ సమర్పించిన ఫైనల్ చార్జిషీట్ తో ఏపీలో అధికార కూటమి, ప్రతిపక్ష వైసీపీ మధ్య వార్ పీక్స్ కి చేరింది. ఈ క్రమంలో
Read Moreతిరుచానూరు పద్మావతి అమ్మవారికి రూ. 23 లక్షల విలువైన కర్ణపత్రముల బహుకరణ
తిరుచానూరు పద్మావతి అమ్మవారికి రూ. 23 లక్షల విలువజేసే జత కర్ణపత్రములు బహుకరించారు ఓ భక్తుడు. గురువారం ( జనవరి 29 ) అమ్మవారి దర్శించుకున్న భక్తుడు కర్ణ
Read Moreతిరుమల తరహాలో దుర్గమ్మ ప్రసాదాల తయారీ.. ఇంద్రకీలాద్రి అధికారుల సన్నాహాలు..
తిరుమల తరహాలో దుర్గమ్మ ప్రసాదాలు తయారు చేసేందుకు సన్నాహాలు మొదలుపెట్టారు ఇంద్రకీలాద్రి అధికారులు. ఈ క్రమంలో గురువారం ( జనవరి 29 ) తిరుమలలో క్షేత్రస్థా
Read More












