tirumala
సెప్టెంబర్ 15 నుంచి తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు... పోలీసుల భారీ భద్రతా ఏర్పాట్లు...
కలియుగ వైకుంఠం తిరుమలలో సెప్టెంబర్ 15 నుంచి 23వ తేదీ వరకు స్వామివారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు జరగనున్న సంగతి తెలిసిందే. తొమ్మిది రోజులపాటు అంగరంగ వైభవంగ
Read Moreతిరుమల కొండపైకి మద్యం బాటిళ్లు, బీడీ కట్టలు, పాన్ మసాలాలు... ఇంత దారుణమా గోవిందా..!
కలియుగ వైకుంఠం తిరుమల కొండను ఎంతో పవిత్రంగా భావిస్తారు శ్రీవారి భక్తులు. కొండపైకి రోడ్డు మార్గం ద్వారా వెళ్ళేటప్పుడు చెప్పులు కూడా వేసుకోకుండా వెళ్తార
Read Moreతిరుమల శ్రీవారి సేవలో గజరాజులు చూశారు కదా..? వాటి గురించి ఈ విషయాలు తెలుసా..?
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరస్వామివారి ఉత్సవాలు అంటేనే ఓ అద్భుతమైన ఆధ్యాత్మిక అనుభూతి. మంగళవాయిద్యాలు, భక్తుల గోవింద నామస్మరణ, నాలుగు మాడవీధు
Read Moreతిరుమల కొండపై ఆధిపత్యపోరు వల్లే లోకనాథంపై ఏసీబీ దాడులు : భూమన సంచలన కామెంట్స్
తిరుమల కొండపై గతంలో ఎన్నడూ లేని విధంగా ఆధిపత్య పోరు నడుస్తుందని.. అధికారులపై ఏసీబీ దాడులు చేయిస్తూ.. అణచివేసే కుట్ర నడుస్తుందంటూ సంచలన కామెంట్స్ చేశార
Read Moreనిజామాబాద్ టూ తిరుమల రాయలసీమ ఎక్స్ ప్రెస్ కు 50 ఏళ్ల : శ్రీవారి సేవలో నాన్ స్టాప్ జర్నీ
దశాబ్దాల ప్రస్థానం..కాలం మారుతున్నా తగ్గని ఆదరణ..కొత్తరైళ్లు వచ్చినా ఇంకా క్రేజ్.. లక్షలాది మంది ప్రయాణికులతో ప్రత్యేక అనుబంధం..అన్నింటికి మించి అఖిలా
Read Moreతిరుమలలో లగేజీ వ్యవస్థపై అదనపు ఈవో సమీక్ష.. అధికారులకు కీలక ఆదేశాలు...
కలియుగ వైకుంఠం తిరుమలలో భక్తుల సౌకర్యార్థం ఉచిత లగేజి సదుపాయం కల్పిస్తున్న సంగతి తెలిసిందే. లగేజి వ్యవస్థలో అత్యాధునిక సాంకేతికతతో మార్పులు తీసుకురాను
Read Moreఅధికమాసం కారణంగా ఈ ఏడాది రెండు బ్రహ్మోత్సవాలు.. సెప్టెంబర్ 8 నుంచి..
కలియుగ ప్రత్యక్ష దైవమైన తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామికి ఏడాది పొడవునా నిర్వహించే ఉత్సవాలలో బ్రహ్మోత్సవాలు అత్యంత ప్రధానమైనవి. అధికమాసం కారణంగా ఈ
Read Moreతిరుమలలో భక్తులకు లగేజి కష్టాలు.. గంటల తరబడి పడిగాపులు
తిరుమలలో భక్తులకు లగేజీ కష్టాలు తప్పటం లేదు. తిరుమలకు తొందరగా చేరుకున్నప్పటికీ.. లగేజీ కోసం పడిగాపులు కాయాల్సి రావటం భక్తులను ఆగ్రహానికి గురిచేస్తోంది
Read Moreవేంకటేశ్వరస్వామి మహిమ అంటే ఇదే : ఘాట్ రోడ్డుపై పడిపోయిన పెళ్లివారి నగలు, డబ్బు బ్యాగ్ దొరికింది..
అతడి నిజాయతీ.. వెలకట్టలేని ఆభరణం..! తిరుమల ఘాట్ రోడ్డులో పడిపోయిన పెళ్లివారి బ్యాగు రూ.30 లక్షలకు పైగా విలువైన నగదు, బంగారం, ఆస్తి పత్రాలు అప్పగింత
Read Moreఏపీ కొత్త రాజకీయ పార్టీ పెడుతున్నా.. తిరుమలలో ప్రకటించిన విజయ్ సాయి రెడ్డి
ఏపీ సీనియర్ రాజకీయ నేత, మాజీ వైస్సార్ కాంగ్రెస్ పార్టీ లీడర్, మాజీఎంపీ విజయ్ సాయి రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. త్వరలో కొత్త పార్టీ పెడుతున్
Read Moreతిరుమలలో గదుల గ్యాంగ్ దందా.. ఒకరు అరెస్ట్.. నకిలీ ఆధార్ కార్డ్లు స్వాధీనం
కలియుగ ప్రత్యక్ష దైవం ఏడుకొండల వేంకటేశ్వరుని దర్శించుకోవడానికి లక్షలాది మంది వస్తుంటారు. భక్తులకు ప్రధానంగా ఏర్పడే సమస్య రూమ్స్. తిరుమల గదుల కోసం వేలా
Read Moreపద్మావతి అమ్మవారి ఆలయంలో వరలక్ష్మీ వ్రతం.. ఆగస్టు 13న టికెట్లు విడుదల
తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో ఆగస్టు 21న నిర్వహించనున్న వరలక్ష్మీ వ్రతానికి విస్తృత ఏర్పాట్లు చేపట్టాలని టీటీడీ జేఈవో డా. ఎ. శరత్ అధి
Read Moreతిరుమల: శ్రీవారి సేవ ట్రైన్ ది ట్రైనర్స్ రెండో విడత శిక్షణ పూర్తి..43 రోజుల్లో 1,888 మందికి శిక్షణ
తిరుమల శ్రీవారి సేవను మరింత బలోపేతం చేసి భక్తులకు మరింత నాణ్యమైన సేవలు అందించేందుకు నిర్వహించిన ట్రైన్ ది ట్రైనర్స్ రెండో విడత శిక్షణ పూర్తయింది
Read More












