tirumala
కరోనా ఎఫెక్ట్: తిరుమల శ్రీవారి సర్వ దర్శనం రద్దు.. ఓన్లీ టైమ్ స్లాట్
దేశ వ్యాప్తంగా కరోనా వైరస్ వ్యాప్తి పెరుగుతుండడంతో అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తమయ్యాయి. స్కూళ్లు, కాలేజీలకు సెలవులు ప్రకటించాయి. రద్దీగా ప్రాంతా
Read Moreతిరుమలలో VIP దర్శనాలకు బ్రేక్
తిరుమల: ప్రపంచంలోనే ఫేమస్ దైవక్షేత్రాల్లో ఒకటైన తిరుమలకు విచ్చేసే VIPలకు కాస్త నిరాశ కలగనుంది. VIP లెటర్ చూపిస్తే చాలు క్షణాల్లో దర్శనం చేసుకునే ప్రము
Read Moreప్రయోగం సక్సెస్ కావాలని శ్రీవారికి మొక్కులు
తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు ఇస్రో వైస్ చైర్మన్ ఉమా మహేశ్వరన్. రేపు సాయంత్రం శ్రీహరికోట నుంచి ప్రయోగించనున్న GSLV-F10 నమూనాను స్వామివారి పాదాల చ
Read Moreకేసీఆర్ ది వాడుకొని వదిలేసే మనస్తత్వం
సీఎం కేసీఆర్ ది వాడుకొని వదిలేసే మనస్తత్వమని విమర్శించారు బీజేపీ నేత, మాజీ ఎంపీ వివేక్ వెంకట్ స్వామి. జగన్ ను కూడా కేసీఆర్ అవసరానికి మాత్రమే వాడుకుంట
Read Moreతిరుమల కొండపైకి రైలు
తిరుపతి: తిరుమలకు వెళ్లే భక్తుల రద్దీ దృష్ట్యా కొండపైకి వెళ్లడానికి లైట్ మెట్రో, మోనో రైల్ ప్రతిపాదనలను పరిశీలిస్తున్నట్లు తెలిపారు టీటీడీ చైర్మన్ వైవ
Read Moreతిరుమలలో ఇక గాజు సీసాతోనే వాటర్ తాగాలి
తిరుమలలో తాగునీటి కోసం భక్తులకు గాజు సీసాలను అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు ప్రకటించింది టీటీడీ. రేపటి నుంచి ఈ గాజు సీసాలను భక్తులకు అందుబాటులోకి తీస
Read Moreతిరుమలలో నకిలీ అభిషేకం టికెట్ల కలకలం
తిరుమలలో నకిలీ అభిషేకం టికెట్ల గుట్టు రట్టైంది. టీటీడీ కేటుగాళ్లకు అడ్డగా మారింది. గతంలో పలుమార్లు టికెట్ల నకిలీ టికెట్లతో పలువురు పట్టుబడ్డా..అధికారు
Read Moreతిరుమలలో ఒంటికి నిప్పంటించుకున్న భక్తుడు
తిరుమలలో ఓ భక్తుడు ఒంటికి నిప్పంటించు కోవడం కలకలం రేపింది. అనంతాళ్వార్ తోట వెనుక భాగంలో గుర్తు తెలియని ఓ భక్తుడు పెట్రోల్ పోసుకుని ఒంటికి నిప్పంటించుక
Read Moreతిరుమలలో ఫిబ్రవరి 1న రథసప్తమి వేడుకలు
తిరుమల తిరుపతి లోరథసప్తమి వేడుకలు జరగనున్నాయి. ఫిబ్రవరి 1న వేడుకలు ప్రారంభం కానున్నాయి. పర్వదినం రోజున ఏడు వాహనాలపై మాడ వీధుల్లో శ్రీవారిని ఊరేగించనున
Read Moreతిరుమలలో రేపటి నుండి ఉచిత లడ్డూ…
తిరుమలలో రేపటి నుంచి ఉచిత లడ్డూ విధానాన్ని ప్రవేశపెడుతుంది టీటీడీ. ఇందుకుగాను టీటీడీ అదనపు ఈవో ధర్మారెడ్డి మీడియాతో మాట్లాడుతూ… శ్రీవారిని దర్శించుకున
Read Moreశ్రీవారిని దర్శించుకున్న ‘సరిలేరు నీకెవ్వరు’ చిత్ర బృందం
‘సరిలేరు నీకెవ్వరు’ చిత్రం విజయవంతం కావడంతో ఆ చిత్ర బృందం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. వీరంతా శుక్రవారం ఉదయం నిజపాద సేవ సమయంలో స్వామివారిని దర్
Read Moreతిరుమలలో గదుల బుకింగ్ కు కొత్త నిబంధనలు
తిరుమల తిరుపతి శ్రీవారిని దర్శించుకునేందుకు ఎంత కష్టపడాలో.. అక్కడ రూంలు లభించడం కూడా అంతే కష్టం. రూంల బుకింగ్ కు ఇప్పటి వరకు ఎలా ఉన్నా…ఇప్పుడు కొత్త ర
Read Moreవెంకన్నను దర్శించుకున్న90 వేల మంది భక్తులు
వైకుంఠ ఏకాదశి సందర్భంగా కిటకిటలాడిన తిరుమల స్వర్ణరథంపై ఊరేగిన మలయప్పస్వామి తిరుమల, వెలుగు: వైకుంఠ ఏకాదశి పర్వదినం సందర్భంగా సోమవారం తిరుమల పుణ్యక్షే
Read More












