tirumala

రేప‌టి నుంచి హైదరాబాద్‌లోనూ తిరుమ‌ల శ్రీవారి ల‌డ్డూల విక్ర‌యం

తిరుమల శ్రీ వారి లడ్డూ ప్రసాదాన్ని రేపటి (ఆదివారం) నుంచి హైదరాబాద్‌లో విక్రయించనున్నట్లు టీటీడీ వెల్లడించింది. ఇందులో బాగంగా తిరుమల నుంచి 40 వేల లడ్డూ

Read More

శ్రీవారి ఆస్తుల‌పై టీటీడీ కీల‌క నిర్ణ‌యం: పీఠాధిప‌తుల‌తో క‌మిటీ

తిరుమ‌ల శ్రీవారి ఆస్తులపై టీటీడీ పాల‌క మండ‌లి కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. స్వామి వారికి భక్తులు ఇచ్చిన భూములు, కానుక‌ల‌ను విక్ర‌యించకూడ‌ద‌ని నిర్ణ‌యించి

Read More

థ్యాంక్స్ సీఎం గారూ.. జ‌గ‌న్ కు అభినంద‌న‌లు చెబుతూ నాగ‌బాబు ట్వీట్

తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో నిరర్థక ఆస్తుల అమ్మకాలపై తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) బోర్డు తీర్మానాన్ని నిలుపుదల చేస్తూ జ‌గ‌న్ స‌ర్కారు తీసుకున్న ని

Read More

అమ్మ‌కానికి తిరుమ‌ల శ్రీవారి భూములు.. వేలానికి క‌మిటీల ఏర్పాటు

తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) పాలకమండలి వివాదాస్పద నిర్ణయం తీసుకుంది. గ‌తంలో టీటీడీ బోర్డు చేసిన తీర్మానానికి అనుగుణంగా త‌మిళ‌నాడులోని వేర్వేరు జి

Read More

లాక్ డౌన్ లోనూ శ్రీవారి హుండీకి కానుక‌లు.. ఏప్రిల్ లో 2 కోట్లు: ల‌డ్డూ ధ‌ర స‌గం త‌గ్గింపు

క‌రోనా లాక్ డౌన్ కార‌ణంగా తిరుమ‌ల శ్రీవారి ద‌ర్శ‌నానికి దాదాపు రెండు నెల‌లుగా భ‌క్తుల‌ను అనుమ‌తించ‌డం లేదు. క‌రోనా వైర‌స్ వ్యాప్తి నియంత్ర‌ణలో భాగంగా

Read More

వైరల్ వీడియో : సీసీ కెమెరా పగలగొట్టి దొంగతనం చేసిన మహిళ

తిరుమల: ఓ వైపు లాక్ డౌన్ తో ప్రజలు ఇబ్బందులు పడుతుంటే.. దొంగలు తమ పని దర్జాగా చేసుకుంటున్నారు. తిరుమలలో లాక్ డౌన్ కారణంగా జన సంచారం లేకపోవడంతో దొంగలు

Read More

తిరుమల శ్రీవారి లడ్డూల అమ్మకాలు ప్రారంభం

కరోనా వైరస్ ను అరికట్టుందుకు లాక్ డౌన్ ను విధించాయి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు. దీంతో కేవలం నిత్యవసర వస్తువుల అమ్మకాల షాపులకు తప్ప అన్నింటినీ మూసివేస

Read More

రోజుకు 7 వేల మందికి తిరుమ‌ల శ్రీవారి ద‌ర్శ‌నం: ఏర్పాట్ల‌లో టీటీడీ

లాక్ డౌన్ ఎత్తివేసిన త‌ర్వాత వేలాదిగా వ‌చ్చే భ‌క్తుల‌ను తిరుమ‌ల శ్రీవారి ద‌ర్శనానికి ఎలా అనుమ‌తించాల‌న్న దానిపై టీటీడీ క‌స‌ర‌త్తు పూర్తి చేసింది. గ‌తం

Read More

తిరుమల శ్రీవారి దర్శనం పరిమిత సంఖ్యలో మాత్రమే

తిరుమల తిరుపతిలో ఒకేసారి లక్షలాది మంది శ్రీవారి దర్శించుకోవడం ఇకపై సాధ్య కాదన్నారు టీటీడీ చైర్మన్ ఎస్వీ సుబ్బారెడ్డి. లాక్ డౌన్ ఎత్తేసిన తర్వాతనే భక్త

Read More

 తిరుమలలో స్వర్ణ రథోత్సవం రద్దు

తిరుమల తిరుపతిలో ఇవాళ్టి నుంచి శ్రీవారి వసంతోత్సవాలు ప్రారంభం అయ్యాయి. మూడు రోజుల పాటు జరుగనున్న ఈ వేడుకలు భక్తులు లేకుండానే జరుగనున్నాయి. ఆలయంలోని కల

Read More

కరోనాతో తిరుమల బంద్.. అయినా కొండపై పెళ్లిచేసుకున్న జంట

కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో తిరుమలలో భక్తుల దర్శనాలు నిలిపివేశారు. దాంతో భక్తులు లేక తిరుమల బోసిపోయింది. కానీ, ఓ జంట మాత్రం అనుకున్న ముహూర్తానికే శ

Read More

తిరుమలలో కరోనా కలకలానికి తెర

తిరుమలలో కరోనా కలకలానికి తెర పడింది. శ్రీవారి దర్శనానికి వచ్చిన ఉత్తర ప్రదేశ్ మీర్జాపూర్ జిల్లాకు చెందిన దయా శంకర్‌ (65) అనే భక్తుడికి కరోనా టెస్టు నె

Read More

తిరుమలను వదలని కరోనా

కరోనాతో తిరుమలలో తగ్గిన రద్దీ తిరుమల, వెలుగు: కరోనా వైరస్ కారణంగా తిరుమలలో భక్తుల రద్దీ తగ్గింది. భక్తుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని మంగళవారం నుంచి

Read More