Today
విజయవాడకు 20 నిమిషాలకో ఎలక్ట్రిక్ బస్సు
టీఎస్ఆర్టీసీ ఎలక్ట్రిక్ ఏసీ బస్సులను అందుబాటులోకి తెస్తున్నది. తొలి విడతగా హైదరాబాద్ - విజయవాడ రూట్లో 50 బస్సులను 20 నిమిషాలకు ఒకటి చొప్పున నడ
Read Moreక్యాసినో కేసు.. మరోసారి ఈడీ విచారణకు చికోటీ ప్రవీణ్
క్యాసినో కేసులో ఇవాళ ఈడీ విచారణకు హాజరుకానున్నారు చికోటి ప్రవీణ్. క్యాసినో కేసులో గతంలోనే చికోటి ప్రవీణ్ ని ఈడీ విచారించింది. విదేశాల్లో నిర్వహించిన క
Read Moreహైదరాబాద్ లో పలు చోట్ల భారీగా ట్రాఫిక్ జామ్
హైదరాబాద్ లో ఈదురుగాలులతో కూడిన వర్షం దంచి కొడుతోంది. బంజారాహిల్స్, పంజాగుట్ట, అమీర్ పేట, కూకట్ పల్లి, సనత్ నగర్, ఖైరతాబాద్, గచ్చిబౌ
Read Moreతెలంగాణలో పొట్టు పొట్టు కరెంటు వాడకం
రాష్ట్ర చరిత్రలోనే అత్యధిక విద్యుత్ వినియోగం నమోదయిందని ట్రాన్స్ కో జెన్కో సీఎండీ ప్రభాకర్ రావు తెలిపారు. ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడినప్పటి నుంచి
Read MoreFarm house case : ప్రభుత్వ అప్పీల్పై కాసేపట్లో హైకోర్టు విచారణ
ఫామ్ హౌస్ కేసులో ప్రభుత్వ అప్పీల్ పై హైకోర్టు కాసేపట్లో విచారణ జరపనుంది. సిట్ దర్యాప్తు రద్దు చేసి సీబీఐకి బదిలీ చేయాలన్న సింగిల్ జడ్జి తీర్పును సవాల్
Read Moreనేడు శ్రీలంకతో తొలి టీ20 మ్యాచ్
ముంబై: ఆసియా కప్&zw
Read Moreఫాంహౌస్ కేసులో సింగిల్ బెంచ్ తీర్పుపై రాష్ట్ర సర్కారు అప్పీల్
మొయినాబాద్ ఫాం హౌస్ కేసులో హైకోర్టు సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ తెలంగాణ ప్రభుత్వం నేడు డివిజన్ బెంచ్ లో రిట్ అప్పీల్ పిటిషన్ దాఖలు చేయన
Read Moreకాసేపట్లో ఈడీ విచారణకు హాజరుకానున్న ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి
కాసేపట్లో ఈడీ విచారణకు హాజరుకానున్నారు ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి. నిన్న MLA పైలట్ రోహిత్ రెడ్డిని దాదాపు 6 గంటల పాటు ప్రశ్నించారు ఈడీ అధికారులు. అ
Read Moreచైనా లోన్ యాప్లపై రాజ్యసభలో నిర్మలా సీతారామన్ కీలక ప్రకటన
ఢిల్లీ : సులువుగా రుణాలు అందించి.. ఆ తర్వాత ప్రజలను మోసం చేస్తున్న చైనా మొబైల్ యాప్ లపై కఠినంగా వ్యవహరిస్తామని కేంద్ర ఆర్ధికశాఖ మంత్రి నిర్మలా సీతారామ
Read Moreఇవాళ లేదా రేపు గ్రూప్ 2 నోటిఫికేషన్!
హైదరాబాద్, వెలుగు: గ్రూప్ 2 నోటిఫికేషన్ రిలీజ్ చేసేందుకు టీఎస్పీఎస్సీ అధికారులు రెడీ అవుతున్నరు. టీఎస్పీఎస్సీ చైర్మన్ జనార్దన్
Read Moreకాసేపట్లో తెలంగాణ జాగృతి కమిటీలతో ఎమ్మెల్సీ కవిత భేటీ
హైదరాబాద్: తెలంగాణ జాగృతి మళ్లీ యాక్టివ్ అవుతోంది. ఉద్యమం సమయంలో కీలకంగా పని చేసిన తెలంగాణ జాగృతి.. రాష్ట్రం ఏర్పడ్డాక దాదాపు సైలెంట్ అయిపోయింది. కేవల
Read Moreపటియాల కోర్టుకు జాక్వెలిన్ ఫెర్నాండేజ్
బాలీవుడ్ నటి జాక్వెలిన్ ఫెర్నాండెజ్ ఢిల్లీలోని పటియాలా హౌస్ కోర్టుకు హాజరయ్యారు. రూ. 200 కోట్ల మనీలాండరింగ్ కేసులో నిందితుడు సుకేశ్ చంద్రశేఖర్తో
Read Moreస్వామిజీకి, ప్రగతి భవన్ కు మధ్య కాల్ రికార్డ్ బయట పెట్టాలి: వివేక్ వెంకటస్వామి
ఎమ్మెల్యేల కొనుగోలు కేసు.. కేసీఆర్ కుట్రేనని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు వివేక్ వెంకట స్వామి అన్నారు. ఫాంహౌజ్ కేసులో పట్టుకున్నోళ్లంతా కే
Read More












