Today
ఇయ్యాల సిద్దిపేటకు సీఎం
పార్టీ ఆఫీస్, ఇతర బిల్డింగ్ లు ప్రారంభించనున్న కేసీఆర్ సిద్దిపేట, వెలుగు: సీఎం కేసీఆర్ గురువారం సిద్దిపేట నియోజక వర్గంలో పర్యటించనున్నారు. ఉదయం 10
Read Moreరాళ్లు ఎగిసిపడుతున్నయ్.. ఇండ్లు బీటలు వారుతున్నయ్: మల్లన్నసాగర్ బ్లాస్టింగ్స్ తో జనం బేంబేలు
మల్లన్నసాగర్ పనులపై గ్రామస్థుల ఆందోళన ఎగిసిపడుతున్న రాళ్లు.. బీటలువారుతున్న ఇండ్లు సిద్దిపేట, వెలుగు: కాళేశ్వరం మూడో టీఎంసీ పనులకు ఇంకా పర్యావరణ అను
Read Moreఇయ్యాల్టి నుంచే థియేటర్లు ఓపెన్.. సిటీలో సింగిల్ స్క్రీన్ థియేటర్స్ క్లోజ్
గోడౌన్స్ లీజులకు ఇస్తున్న మేనేజ్ మెంట్లు ప్రైవేట్ సంస్థలకు లీజులు ఇచ్చేయటానికే మొగ్గు గోడౌన్స్ కోసం 6 థియేటర్స్ ను తీసుకున్న అమెజాన్ నేటి నుంచే సినిమా
Read Moreగ్రేటర్ ఓట్ల లెక్కింపు ఇయాల్నే.. అభ్యర్థుల్లో టెన్షన్..టెన్షన్
30 ప్రాంతాల్లోని 158 హాళ్లలో లెక్కింపు డ్యూటీలో 31 మంది అబ్జర్వర్లు.. 8,152 మంది సిబ్బంది 8 గంటలకు కౌంటింగ్ స్టార్ట్ మధ్యాహ్నం కల్లా గ్రేటర్ రిజల్ట
Read Moreఅలర్ట్.. దక్షిణాదికి మరో తుఫాన్ హెచ్చరిక
నివర్ తుఫాన్ కలిగించిన నష్టం కోలుకోకముందే తమిళనాడుపైకి బురేవీ తుఫాన్ దూసుకొస్తోంది. బుధవారం సాయంత్రానికి బురేవీ తుఫాన్ శ్రీలంకలోని ట్రింకోమలీ సిటీని
Read Moreకొత్త ఇసుక విధానంపై చంద్రబాబు ఆధ్వర్యంలో నిరసన
తాపీ పనిముట్లు.. బంగారం కొలిచే త్రాసు తో నిరసన ర్యాలీ అమరావతి: రాష్ట్రంలో ఇసుక కొరత.. కొత్త ఇసుక విధానాన్ని వ్యతిరేకిస్తూ తెలుగుదేశం పార్టీ అధినేత చం
Read Moreఎగ్జిట్ పోల్స్ ప్రకటించొద్దు-ఈసీ
ఎల్లుండి 3వ తేదీ సాయంత్రం 6 తర్వాతే ఎగ్జిట్ పోల్స్ కు అవకాశం హైదరాబాద్: ఓల్డ్ మలక్ పేట్ లో ఎన్నికల పోలింగ్ నిలిచిపోయినందున ఇవాళ పోలింగ్ ముగిసిన వెంటనే
Read Moreగ్రేటర్ ఎన్నికల పోలింగ్ ఇయ్యాల్నె
పొద్దుగాల్ల 7 నుంచి పొద్దుమీక్కి 6 గంటల దాకా ఓటింగ్ హైదరాబాద్, వెలుగు: గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్
Read Moreరోహింగ్యాలపై 65 కేసులు నమోదు
హైదరాబాద్: రోహింగ్యాలపై ఇప్పటి వరకు 65 కేసులు నమోదయ్యాయని రాచకొండ సీపీ మహేష్ భగవత్ వెల్లడించారు. గ్రేటర్ ఎన్నికల ప్రచారంలో రోహింగ్యాలపై రాజకీయ పార్టీల
Read Moreకరోనా పేషెంట్లకు నేటి నుంచే పోస్టల్ బ్యాలెట్ అవకాశం
హైదరాబాద్: గ్రేటర్ ఎన్నికల సందర్భంగా కరోనా పేషెంట్లకు పోస్టల్ బ్యాలెట్ ఓటు హక్కు అవకాశం కల్పించారు. పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు హక్కు ఉపయోగించుకోవాలన
Read Moreశ్రీపద్మావతి అమ్మవారిని దర్శించుకున్న రాష్ట్రపతి
రాష్ట్రపతి వెంట అమ్మవారిని దర్శించుకున్న రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ తిరుపతి: తిరుచానూరు శ్రీపద్మావతి అమ్మవారిని భారత రాష్ట్రపతి రామ్ నాథ్
Read Moreచార్జిషీట్లే వేయాల్సి వస్తే.. బీజేపీ మీద 132 కోట్ల చార్జిషీట్లు వేయాలి: మంత్రి కేటీఆర్
హైదరాబాద్: చార్జిషీట్లే వేయాల్సి వస్తే బీజేపీ సర్కార్ మీద 132 కోట్ల చార్జిషీట్లు వేయాల్సి వస్తుందని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. గ్రేటర్ ఎన్నికల్లో సు
Read Moreఇవాళ్టి నుంచి తుంగభద్ర పుష్కరాలు
అలంపూర్ నియోజకవర్గంలో 4 ఘాట్లు అయిజ, వెలుగు: తుంగభద్ర పుష్కరాలు శుక్రవారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఇందుకు సంబంధించి తుంగభద్రా నది పరివాహక ప్రాంతమైన
Read More