
TRS
ప్రతిపక్షాలను బూతులు తిట్టడంలో కేసీఆర్ పీహెచ్ డీ చేశారు
ప్రతిపక్షాలను బూతులు తిట్టడంలో ఆయన పీహెచ్ డీ చేశారు. వైఎస్ ఆర్టీపీ నేత గట్టు రాంచందర్ రావు ధ్యజం టీఆర్ఎస్ లో పనికి వచ్చే వారు ఎవరైనా ఉన్నారా?
Read Moreషర్మిలకు నర్సంపేట ఎమ్మెల్యే వార్నింగ్
నాకు వేల కోట్ల ఆస్తులు చూపిస్తే ప్రజలకు రాసిస్తా.. లేకపోతే మీ భూముల్లో జెండాలు పాతుతాం జగన్ సమాధానం చెప్పకుంటే.. ఏపీలోకి ఎంటరైతమని కా
Read Moreడబుల్ బెడ్రూం ఇండ్ల లబ్ధిదారుల లిస్ట్ ఫైనల్ చేస్తున్న అధికారులు
రేకుల షెడ్లు, కూలే దశలో ఇల్లు ఉన్నోళ్లకు సెకండ్ ప్రయారిటీ ఇందిరమ్మ ఇల్లు, సొంత ఇల్లు ఉన్నోళ్లకు నో చాన్స్ అర్హుల సంఖ్య ఎక్కువుంటే గ్రామస
Read Moreచెల్లని రూపాయికి గీతలెక్కువ,కేసీఆర్ నోటికి వాతలెక్కువ: బండి సంజయ్
కేసీఆర్... అసెంబ్లీలో చెంపలేసుకో అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ అన్నారు. చెల్లని రూపాయికి గీతలెక్కువ, కేసీఆర్ నోటికి వాతలెక్కువ, కోతలెక
Read Moreమరోసారి వైఎస్ షర్మిలకు ఎమ్మెల్సీ కవిత కౌంటర్
రాష్ట్రంలో పొలిటికల్ లీడర్ల ట్వీట్స్ కాక రేపుతున్నాయి. ఒకరిపై మరొకరు విమర్శలు, ప్రతివిమర్శలు చేసుకుంటూ మరింత హీట్ పుట్టిస్తున్నారు. వైఎస్ఆర్ తెలంగాణ ప
Read Moreపదవులే కానీ పనితనం లేదు.. ఎమ్మెల్సీ కవితకు షర్మిల కౌంటర్
టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ట్వీట్కు వైఎస్ఆర్ టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల కౌంటర్ ఇచ్చారు. ‘పాదయాత్రలు చేసింది లేదు..ప్రజల సమస్యలు చూసింది లేదు&rsqu
Read Moreషర్మిల, బీజేపీపై కవిత ట్వీట్
వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల, బీజేపీపై టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ట్వీట్ చేశారు. "తాము వదిలిన “బాణం” తానా అంటే తందానా అంటున్న
Read Moreఢిల్లీ లిక్కర్ స్కాం : అమిత్ అరోరా అరెస్ట్
ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ మరొకరిని అరెస్ట్ చేసింది. ఈ కేసులో మద్యం వ్యాపారి అమిత్ అరోరాను అధికారులు అరెస్ట్ చేశారు. గుర
Read Moreఉమ్మడి మెదక్ జిల్లా సంక్షిప్త వార్తలు
మెదక్ టౌన్, వెలుగు : ప్రజల అవసరాలు తీర్చేందుకు పాలకవర్గం, అధికారులు కృషి చేయాలని మెదక్ మున్సిపల్కౌన్సిలర్లు సూచించారు. మంగళవారం మెదక్ మున్సిపల్
Read Moreమంత్రి నిరంజన్ రెడ్డి కాన్వాయ్ను అడ్డుకున్న వాల్మీకి బోయలు
గద్వాల, వెలుగు: మంత్రి నిరంజన్ రెడ్డి కాన్వాయ్ ను వాల్మీకి బోయలు అడ్డుకున్నారు. వాల్మీకి బోయలను ఎస్టీ జాబితాలో చేరుస్తామన్న హామీ ఏమైందని ప్రశ్నించారు.
Read Moreకార్యకర్తలే బీజేపీకి కొండంత బలం : రఘునందన్రావు
ఖమ్మం కార్పొరేషన్, వెలుగు: కార్యకర్తలే బీజేపీకి కొండంత బలమని దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్రావు చెప్పారు. మంగళవారం ఖమ్మం జిల్లా కేంద్రంలో నిర్వహించిన కార
Read Moreవచ్చే అసెంబ్లీ ఎన్నికల్లోనూ టీఆర్ఎస్తో కలిసి పనిచేస్తం : కూనంనేని
యాదగిరిగుట్ట, వెలుగు: వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లోనూ టీఆర్ఎస్ పార్టీతో కలిసి పనిచేస్తామని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు స్పష్టం చేశారు.
Read Moreతెలంగాణలో ముందస్తు ఎన్నికలు: బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడుఆర్ఎస్ ప్రవీణ్కుమార్
కామారెడ్డి, వెలుగు: తెలంగాణలో ప్రభుత్వం ముందస్తు ఎన్నికలకు వెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్కుమార్చెప
Read More