
TRS
టీఆర్ఎస్ నేతలవి ఝూటా మాటలు : ప్రహ్లాద్ జోషీ
ఎల్బీనగర్, వెలుగు: రాష్ట్ర ప్రజలను తప్పుదోవ పట్టించేందుకే బీజేపీపై టీఆర్ఎస్ నేతలు అనవసర ఆరోపణలు చేస్తున్నారని కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాలు, బొగ్గు గన
Read Moreనాపై పోటీ చేయాలని కవితకు 50 సార్లు చెప్పిన : అర్వింద్
నిజామాబాద్, హైదరాబాద్, వెలుగు: తనపై పోటీ చేయాలని ఎమ్మెల్సీ కవితకు తానే 50 సార్లు చెప్పానని నిజామాబాద్ ఎంపీ అర్వింద్ అన్నారు. ‘‘నాపై పోటీ చ
Read Moreఅర్వింద్..ఎక్కడ పోటీ చేసినా వెంటపడి ఓడిస్త: కవిత
హైదరాబాద్, వెలుగు: నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ తీరు మార్చుకోకపోతే మెత్తగా తంతామని.. కొట్టికొట్టి చంపుతామని ఎ
Read Moreఎమ్మెల్యేల కోనుగోలు కేసులో బీఎల్ సంతోష్ కు సిట్ నోటీసులు
టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కోనుగోలు కేసులో బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్ కు సిట్ అధికారులు నోటీసులు జారీ చేశారు. సీఆర్ పీసీ 41ఏ కింద నోటీసులు జ
Read Moreబంజారాహిల్స్ పీఎస్ లో ఎమ్మెల్సీ కవిత పై ఫిర్యాదు
బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితపై నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ ఫిర్యాదు చేశారు. ఇవాళ మధ్యాహ్నం 12 గంటలకు మీడియా
Read Moreఅర్వింద్ ఇంటిపై దాడి: నివేదిక ఇవ్వాలని డీజీపీకి గవర్నర్ ఆదేశం
ఎంపీ అర్వింద్ ఇంటిపై టీఆర్ఎస్ కార్యకర్తల దాడి మీద గవర్నర్ తమిళిసై స్పందించారు. ఈ దాడిని సీరియస్గా తీసుకున్న గవర్నర్.. సమగ్రమైన నివేదిక
Read Moreటీఆర్ఎస్ నాయకులు గూండాల్లా వ్యవహరిస్తున్నరు: తరుణ్ చుగ్
బీజేపీకి ఆదరణ పెరుగుతుంటే ఓర్వలేక దాడులు: తరుణ్ చుగ్ హైదరాబాద్: తమ పార్టీ ఎంపీ అర్వింద్ నివాసంపై దాడిని బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ తరుణ
Read Moreకవితను పార్టీలోకి రమ్మంది బీజేపీనే.. కాంగ్రెస్ కాదు : రేవంత్ రెడ్డి
ఫాంహౌస్ కేసులో కవితను కూడా విచారించాలని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. తనను బీజేపీ సంప్రదించిందని కవిత స్వయంగా చెప్పినందున దాన్
Read Moreఆంధ్రా పార్టీలు మళ్లొస్తే కాళేశ్వరం నీళ్లు దోస్కపోతరు : మంత్రి గంగుల
కరీంనగర్: టీఆర్ఎస్ పై బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ఎన్ని విధాలుగా దాడులు చేసినా బాధ్యత గల ప్రభుత్వంగా అన్నీ భరించామని మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. కరీం
Read Moreపార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో ఎస్సీ వర్గీకరణ బిల్లు పెట్టాలి : మందకృష్ణ
ఎస్సీ వర్గీకరణ విషయంలో కేంద్రప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందని ఎమ్మార్పీఎస్ జాతీయాధ్యక్షుడు మందకృష్ణ మాదిగ ఆరోపించారు. తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యా
Read Moreప్రగతిభవన్ ముట్టడికి బీజేవైఎం యత్నం..అడ్డుకున్న పోలీసులు
బీజేవైఎం ప్రగతిభవన్ ముట్టడి ఉద్రిక్తతలకు దారితీసింది. ప్రగతిభవన్ ముట్టడికి బయలుదేరిన బీజేవైఎం నేతలను బీజేపీ కార్యాలయం వద్ద పోలీసులు అడ్డుకున్నారు. పోల
Read Moreఆర్ఎఫ్సీఎల్ను రాజకీయ వేదికగా మార్చుకున్రు : వినోద్ కుమార్
రామగుండం ఎరువుల ఫ్యాక్టరీ ప్రారంభోత్సవం గతంలోనే జరిగిందని.. రాజకీయ వేదికగా బీజేపీ దాన్ని ఉపయోగించుకుందని ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు వినోద్ కుమార్ ఆరోప
Read Moreఅసత్య ప్రచారాలు వద్దు.. పార్టీ మార్పు పై పుట్టా మధు
పార్టీ మార్పు ప్రచారం పై మంథని మాజీ ఎమ్మెల్యే పుట్టా మధు స్పందించారు. తాను సొంత పనుల కోసం మాత్రమే ఢిల్లీ వచ్చానని చెప్పారు. పార్టీలు మారుతున్నా అని...
Read More